ఈ రోజు మ్యాచ్ పై కీలక ప్రకటన చేసిన బీసీసీఐ..!

ఐపీఎల్ అభిమానులకు బిసిసిఐ శుభవార్త తెలిపింది. కొద్ది నిమిషాల ముందే.. సన్రైజర్స్ ఆటగాడు నటరాజన్ కు కరోనా పాజిటివ్ రావడం చేత.. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందిగ్ధంలో ఉన్నారు. కానీ బీసిసిఐ మాత్రం ఈ రోజు రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ ఢిల్లీ మ్యాచ్ యధావిధిగా జరుగుతుందని తెలియజేసింది. ఇక SRH నటరాజన్ కు కరుణ పాజిటివ్ రావడం చేత.. అతని తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న.. విజయ శంకర్ మిగతా ఐదుగురు స్టాప్ […]

PL: సన్రైజర్స్ ఆటగాడికి కరోనా.. ఇక ఐపీఎల్ ఆటకి ఆటంకమా..?

ఐపీఎల్ మ్యాచ్ అంటే భారతదేశ ప్రజలకు చాలా ఇష్టం. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్ లన్నే చూస్తూ ఉంటారు.ఇక ఇందులో మొత్తం 8 జట్లు ఉంటాయి. ప్రేక్షకులు తమ తమ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ల మ్యాచ్ ను చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఉంటారు. ఇక నిన్నటి రోజున హైదరాబాద్ జట్టు క్రికెటర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్ తేలిందట. దీంతో ఈ రోజు సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తో […]

IPL 2021: నేటి నుంచి ఐపీఎల్ సంద‌డి షురూ..పూర్తి వివ‌రాలు ఇవే!

నేటి నుంచి ఐపీఎల్ సంద‌డి షురూ కాబోతోంది. కరోనా మ‌హ‌మ్మారి కారణంగా ఆగిపోయిన‌ ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. నేటి నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకి జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ ప‌డ‌బోతున్నారు. రెండూ బ‌ల‌మైన జ‌ట్లు కావ‌డంతో.. క్రికెడ్ ప్రియులు మ్యాచ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్-2021 రెండో భాగంలో.. 27 రోజుల్లో మొత్తం 31 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌త […]

అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెట్ ప్లేయర్స్ వీరే..?

మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు ఐపీఎల్-2 దశ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభమై బాగా సాగుతున్న సమయంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో చివరికి ఐపీఎల్ వాయిదావేసే పరిస్థితి వచ్చింది. అన్ని పరిస్థితులు సర్దు మురిగిన తరువాత మళ్ళీ తిరిగి ఐపీఎల్ మ్యాచ్ లను UAE లో వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఇక సెప్టెంబర్ 19 వ తేదీన ఐపీఎల్ రెండవ దశ మళ్లీ ప్రారంభం కానున్నట్లు సమాచారం.ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధికంగా […]

ఐపీఎల్‌కు బీసీసీఐ కొత్త రూల్‌.. రైనాపైనే చ‌ర్చ‌..!

ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక 2022 సీజన్‌ని 10 జట్లతో నిర్వహించాలని ఇప్ప‌టికే బీసీసీఐ ప‌క్కా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే కొన్ని హింట్స్ ఇచ్చినా బీసీసీఐ ఎలాగైనా ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలాన్ని ఈ ఏడాది చివరి క‌ల్లా నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. కాగా రెండు జట్లు కొత్తగా టోర్నీలోకి వస్తుండగా.. ఓ కొత్త రూల్‌ని కూడా బీసీసీఐ స్ప‌ష్టంగా […]

టీ-20 వరల్డ్‌కప్‌ నిర్వహణ కష్టం అంటున్న బీసీసీఐ..?

భారత్ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇటువంటి నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నా సరే ఐపీఎల్ ఎట్టి పరిస్ధితుల్లో నిర్వహించాలని పట్టుబట్టి మరీ బీసీసీఐ ముందుకెళ్లింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు పెట్టింది. అయితే మధ్యలోనే ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఐపీఎల్ ను ఆపేసింది. ఇప్పుడు ఐపీఎల్ వేదిక దుబాయ్ కి మారింది. కొత్త షెడ్యూల్ కూడా రాబోతుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈసారి భారత్ లోనే నిర్వహించాల్సి ఉంది. కాని […]

బీసీసీఐ కీలక నిర్ణయం..?

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన మీటింగ్ లో మిగిలిన సీజన్ మొత్తాన్ని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. గత సీజన్ మ్యాచ్ లను నిర్వహించిన స్టేడియంలలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో మిగిలిన 31 మ్యాచ్ లు జరగనున్నాయి. మిగతా టోర్నీని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య నిర్వహించే అవకాశం ఉంది. ఆటగాళ్లు, సిబ్బంది ఇలా అందరినీ బయోబబుల్ […]

వ్యాక్సిన్ తీసుకున్న కింగ్ కొహ్లీ..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించాడు. వ‌చ్చే నెల‌లో న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైన‌ల్ కోసం భారత జట్టు త్వ‌ర‌లోనే ఇంగ్లాండ్ కు వెళ్ల‌నుంది. ఆలోపే ఆ టూరుకు వెళ్లే భారత జట్టులోని ఆటగాళ్లందరూ త‌మ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని […]

కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!

ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు. ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను […]