టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించిందని మనందరికీ తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై రూ.1200 కోట్ల...
ఎన్టీఆర్ శుక్రవారం హైదరాబాదులో జరిగిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రెస్ మీట్కు ముఖ్యఅతిథిగాా హాజరయ్యారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్గా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, నాగార్జున...
దర్శకు ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచిక్రేజ్ను తీసుకొచ్చాడు. ఆయన తర్వాత బిగ్గెస్ట్ యాక్షన్ మల్టీస్టారర్ సినిమాగా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో...
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను రాజమౌళి ఎప్పుడో ప్రకటించారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
పాన్...