అమెరికా వెళ్ల‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండ పాట్లు.. ఇంత‌కీ ఏంటి సంగ‌తి గురూ..?

ఆల్రెడీ శివ నిర్మాణ దర్శకత్వంలో `ఖుషి` మూవీని కంప్లీట్ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ కు ముందే గౌతమ్ తిన్న‌నూరితో ఒక సినిమా.. అలాగే పరుశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఇటీవల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యాయి. పరుశురామ్‌ సినిమా విషయానికి వస్తే.. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. `గీత […]

`ఫ్యామిలీ స్టార్‌`గా మారిన రౌడీ స్టార్‌.. ఇంత‌కీ ఏంటి సంగ‌తి..?

`లైగ‌ర్‌` వంటి బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ ప‌డినా టాలీవుడ్ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `ఖుషి` మూవీని కంప్లీట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గౌత‌మ్ తిన్న‌నూరితో ఒక సినిమా, ప‌రుశురామ్ తో ఒక సినిమా చేసేందుకు క‌మిట్ అయ్యాడు. గీతా గోవిందం వంటి సూప‌ర్ హిట్ అనంత‌రం విజ‌య్‌, ప‌రుశురామ్ కాంబోలో వ‌స్తున్న […]

ఆ డైరెక్ట‌ర్ ప‌రువు దారుణంగా తీసేసిన చైతు.. అంత కోపం ఎందుకో..?

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అటువంటి వ్య‌క్తి తాజాగా ఓ డైరెక్ట‌ర్ ప‌రువును దారుణంగా తీసేశాడు. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు గీతా గోవిందం, స‌ర్కారు వారి పాట చిత్రాల ద్వారా తన మార్క్ చూపించిన ప‌రుశురామ్‌. అస‌లు మ్యాటరేంటంటే నాగచైతన్య `థాంక్యూ` తర్వాత పరుశురామ్ తో సినిమా చేయాల్సి ఉంది. వీరి కాంబినేషన్ లో సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలుపెట్టుకున్నారు. కానీ, ఈ […]

అల్లు అరవింద్ దెబ్బకు మకాం మార్చేసిన పరుశురామ్‌.. విజయ్ దేవరకొండ సంగతేంటి..!

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీత గోవిందం సినిమాతో భారీ హీట్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్ .ఈ సినిమా తర్వాత మహేష్ తో సర్కారు వారి పాట సినిమా తీసి ఓ మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాను నాగచైతన్యతో చేయాల్సి ఉండగా ఆ మూవీ స్క్రిప్ట్ విషయంలో చైతు- పరశురామ్ మధ్య తేడా రావడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా పరశురామ్ , విజయ్ […]

అయ్యయ్యో..ఉన్నది పాయే..ఉంచుకున్నది పోయే.. ఏం జాతకం రా బాబు..!!

పాపం నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన టైం బాగోలేదా అంటే అవునని అంటున్నారు అభిమానులు. ఈ మధ్యకాలంలో అమ్మడు ఏ పని చేసిన ట్రోలింగ్కి గురవుతుంది. మాట్లాడిన ట్రోలింగ్.. మాట్లాడకపోయినా ట్రోలింగ్.. ఏది ముట్టుకున్న ట్రాన్స్ఫారం కంటే హై రేంజ్ లో బ్లాస్ట్ అయిపోతుంది . ఈ క్రమంలోనే రష్మిక మందన సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకుందట. కానీ తాను ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు ట్రోలింగ్ […]

టాలీవుడ్‌లో పెద్ద ఇష్యూ.. న‌లిగిపోతోన్న స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్‌…!

చిత్ర పరిశ్రమంలో ఉండే రిలేషన్స్ చాలా సున్నితంగా ఉంటాయి. అందులోనూ ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే వారి అవసరాలు సిద్ధపాటు అవుతూ ఉంటాయి. ప్రధానంగా థియేటర్స్ పంపకాలు, డిస్ట్రిబ్యూషన్ వంటి బిజినెస్ విషయాలలో నిర్మాతల మధ్య గొడవలు రాకుండా చూసుకుంటారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ చిన్న సంఘటనతో ఇద్దరు బడా ప్రొడ్యూసర్ల మధ్య గ్యాప్ వచ్చిందనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో […]

ర‌కుల్‌కి బ‌న్నీ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం పుష్ప మొద‌టి భగానికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర […]

మ‌హేష్ ద‌ర్శ‌కుడితో బ‌న్నీ సినిమా..త్వ‌ర‌లోనే..?

ద‌ర్శ‌కుడు పరశురామ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యువత సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌ర‌శురామ్‌.. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాలో షూటింగ్ గోవాలో జ‌రుగుతోంది. అయితే నిజానికి మహేష్ కంటే ముందే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో […]

మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`కు టార్గెట్ ఫిక్స్‌!?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మ‌ళ్లీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జూలై 15 […]