యలమంచిలి రవి… కేరాఫ్ జనసేన… ఫుల్ క్లియర్…!

రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కనిపించే నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు కూడా చేరింది. ఇందుకు ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో వేగంగా జరుగుతున్న పరిణామాలే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ హవాలో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుండి అప్పట్లో పోటీ చేసిన బొప్పన భవకుమార్.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ బాధ్యతలు […]

విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్‌కే..గద్దెతో ఈజీ కాదా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగానే జగన్ రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే చాలు మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉండవచ్చని అంటున్నారు. అంటే జగన్ ప్లాన్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటినుంచే అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా టీడీపీ చేతుల్లో ఉన్న విజయవాడ ఈస్ట్ స్థానంలో వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్‌ని ప్రకటించారు. అవినాష్..వచ్చే […]

గద్దె వర్సెస్ దేవినేని..వంగవీటి కీ రోల్?

ఏపీలో రాజకీయాల్లో పలు సర్వేలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే..ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీనే లీడింగ్ లో ఉంది అని, అదే సమయంలో టీడీపీ పుంజుకుంటుందని పలు సర్వేల్లో తేలింది. ఏదేమైనా గాని ఎన్నికల నాటికి టీడీపీ ఇంకా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలా రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే స్థానాల్లో విజయవాడ ఈస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. […]

దేవినేని అవినాష్ ఈ సారి గెలుస్తాడా… బెజ‌వాడ‌లో రాజ‌కీయంలో ఈ మార్పు ఏంటో ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. దీంతో ఆయ‌న గెలుపును ఎవ‌రూ ఆప‌లేరు.. అనే మాట జోరుగా వినిపిస్తోంది. ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయా సమస్యలపై చర్చిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పేరు మార్మోగుతోందనే చెప్పాలి. వాస్తవానికి గతంలో ఎవరు కూడా ఇలా పని చేయలేదనే టాక్‌ ఉంది. దీంతో వచ్చే ఎన్నికలలో దేవినేని అవినాష్ ఖ‌చ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతార‌నే అంటున్నారు. నియోజకవర్గంలో […]

దేవినేని త‌న‌యుడికి కీల‌క బాధ్య‌త‌లు

పార్టీలో యువ‌శ‌క్తిని బ‌లోపేతం చేసేందుకు టీడీపీ స‌న్నద్ధ‌మవుతోంది. అందుకు ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న తెలుగు యువ‌త అధ్య‌క్ష ప‌ద‌విని తెర‌పైకి తెచ్చింది. ముఖ్యంగా ఇటీవ‌లే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ.. త‌నయుడు అవినాశ్‌కు ఈ ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్‌కు.. అవినాశ్‌కు మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే త‌న సొంత వ‌ర్గాన్ని తయారుచేసుకునే ప‌నిలో చిన‌బాబు కూడా నిమ‌గ్న‌మై ఉండ‌టంతో.. ఇక అవినాశ్ ఎంపిక లాంఛ‌నమే […]