కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్నా.. మనుషులో పైశాచికత్వం పెరుగుతుందే కాని, మానవత్తం పెరగడం లేదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడ్డ ఓ అత్త.. కోడలిపై శాడిజం చూపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఈ […]
Tag: covid-19
దేశంలో కరోనాతో కొత్తగా 3,128 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 1,52,734 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534 కు చేరుకుంది. […]
ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదట..ఎందుకంటే..?
ప్రస్తుతం కరోనా రెండో వేవ్ వేగంగా విజృంభిస్తున్న క్రమంలో ఈ ఏడాది ఆస్తమా రోగులకు చేప మందుని పంపిణీ చేయడం లేదని తాజాగా బత్తిని హరినాథ్గౌడ్ తెలియచేసారు . 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం ప్రతి ఏడాది అందిస్తున్న చేప ప్రసాదాన్ని గత సంవత్సరం కూడా కరోనా కారణంగా పంపిణీ చేయలేక పోతున్నాము అని అన్నారు. మృగశిరకార్తె రోజున ప్రతి సంవత్సరం లానే జూన్ 7వ తేదీన దూద్బౌలిలోని తమ నివాసం దగ్గర సత్యనారాయణ ప్రత్యేక […]
భారత్లో తగ్గుతున్న కరోనా జోరు..కొత్త కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 1,65,553 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800 కు చేరుకుంది. […]
తెలంగాణలో మళ్లీ లాక్డౌన్ పొడిగింపు.. కానీ..?
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించగా.. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ మే 12 నుంచి లాక్డౌన్ విధించారు. ఇక అప్పటి నుంచి కరోనా కేసులు అదుపులోకి రావడం మొదలయ్యాయి. అయితే నేటితో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ముగియనుంది. దీంతో మరోసారి లాక్డౌన్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలోనే నేటి మధ్యాహ్నం రాష్ట్ర […]
వెబ్సైట్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు అందచేస్తున్న సోను..!
భారత్లో రెండో దశలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తూ ప్రజలందరినీ అతలాకుతలం చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలుస్తూ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్. ఎల్లప్పుడూ ప్రజలకు తనకు తోచిన సహాయం అందించే సోనూసూద్ ఇప్పుడు తాజాగా ఆక్సిజన్ ప్లాంట్స్ను కూడా నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. ఎవరికైనా ఆక్సిజన్ కావాలంటే చాలు, దేశంలో […]
ఇండస్ట్రీలో మరో విషాయం..కరోనాతో ప్రముఖ నటుడు మృతి!
కంటికి కనిపించని కరోనా వైరస్.. సామాన్యులనే కాదు సెలబ్రెటీలను సైతం ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలను నింపున కరోనా.. తాజాగా మరొకరిని బలితీసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్ సుభా శనివారం కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఈయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. […]
రహస్య ప్రాంతంలో ఆనందయ్య..సోమవారం రానున్న నివేదిక!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయుర్వేద పద్దతులతో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో.. జనాలు ఆ మందు కోసం ఎగబడ్డారు. దీంతో ఆ నాటు మందుపై పూర్తి స్థాయి పరిశోధనలు చేసే వరకు పంపిణీని ఏపీ సర్కార్ నిలిపివేసింది. అలాగే ఆనందయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. శుక్రవారం ఇంటి వద్ద దించారు. అయితే మళ్లీ నేటి తెల్లవారుజామున […]
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..3వేలకు పైగా మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 1,73,790 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247 కు చేరుకుంది. […]