కరణం వారసుడి కష్టాలు..బాబు-లోకేష్‌ టార్గెట్.!

ఎన్నో ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కరణం బలరామ్ గత ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచాక..వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే.  తన కుమారుడు కరణం వెంకటేష్‌తో పాటు బలరామ్ వైసీపీలోకి వెళ్లారు. ఇక వైసీపీలోకి వెళ్ళాక కరణం..ఎప్పుడు కూడా చంద్రబాబుని విమర్శించిన సందర్భం లేదు. ఇటు ఏమో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి లాంటి వారైతే బాబు, లోకేష్‌లని గట్టిగానే తిట్టారు. కానీ కరణం మాత్రం అలాంటి కార్యక్రమాలు చేయలేదు. తన పని తాను […]

పవన్‌పై తమ్ముళ్ళ డౌట్..జగన్ కోసమే మోదీ!

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌ని నిలువరించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది..ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని బాబు ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో విశాఖ ఘటన తర్వాత పవన్‌తో బాబు భేటీ అయ్యారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అని, […]

బాబుని దాటుతున్న పవన్..జగన్‌ని వదలడం లేదు..!

ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్..మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నార్. ఏ మాత్రం గ్యాప్ లేకుండా..జగన్ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు అక్రమాలు జరిగాయంటూ విమర్శల దాడి చేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో గాని, వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో గాని టీడీపీ కంటే బెటర్ గా పవన్ ముందుకెళుతున్నారు. తాజాగా జగనన్న లే కాలనీల్లో అకారమలు జరిగాయని, ఇళ్ల స్థలాల దగ్గర నుంచి, ఇళ్ల నిర్మాణాల వరకు వైసీపీ […]

ఎన్టీఆర్ రాజకీయ పతనానికి ఆ ఆరుగురు మహిళలే కారణమా..?

తెలుగు చలన పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచిన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక ఇలా అనేక జానర్ లలో చిత్రాలను తెరకెక్కించి.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీ స్థాపించాలని ఆలోచన చేసి.. కేవలం 9 నెలలు గడువులోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సేవలను ఎంతో మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా […]

ముందస్తుకు రెడీ..ఆ ఇంచార్జ్‌లకు షాక్?

టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు..గత రెండేళ్లుగా బాబు ముందస్తుకు వెళ్ళే అవకాశం ఉందని, దానికి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెబుతూనే ఉన్నారు. కానీ తాము నిర్ణీత కాలం వరకు అధికారంలో ఉంటామని, ఐదేళ్లు ఉంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ముందస్తుకు వెళ్ళే ప్రసక్తి లేదని అంటున్నారు. కానీ బాబు మాత్రం జగన్ ముందస్తుకు వెళ్తారని బాగా కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా కూడా ముందస్తు గురించి మరోసారి […]

‘ఇంచార్జ్‌’ని మార్చితే కష్టమే..!

ప్రతి నియోజకవర్గంపై పట్టు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళుతున్నారు..గత ఎన్నికల మాదిరిగా ఘోరమైన ఓటమి మళ్ళీ రాకుండా..ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే కసితో బాబు పనిచేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..ఇప్పటి నుంచే అసెంబ్లీ స్థానాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వన్ టూ వన్ అంటూ…కేవలం నియోజకవర్గ ఇంచార్జ్‌తో బాబు భేటీ అయ్యి, నియోజకవర్గంలోని పరిస్తితులని తెలుసుకుంటున్నారు. అలాగే తన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా ఇంచార్జ్‌లకు వివరించి..ఇంకా జాగ్రత్తగా పనిచేయాలని చెబుతున్నారు. అయితే […]

కేసీఆర్ ‘బీఆర్ఎస్’: బాబు లైట్..టీడీపీకి రిస్క్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రభావం ఏపీలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిన కేసీఆర్..ఏపీలో కూడా టీడీపీని దెబ్బకొట్టగలరా? అంటే అబ్బే కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్తితులు వేరు..ఏపీలో వేరు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు పూర్తిగా ఏపీపై ఫోకస్ పెట్టడం, తెలంగాణని సరిగ్గా పట్టించుకోవడం..అక్కడ పరిస్తితులని ఉపయోగించుకుని కేసీఆర్..టీడీపీని లేకుండా చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్‌ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీ […]

బాబుకు రెండు సీట్లు ఫిక్స్ చేసిన వైసీపీ.!

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పం నియోజకవర్గంని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ఆయన కేవలం కుప్పంపై ఫోకస్ పెట్టి..అక్కడ టీడీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కుప్పంలో వైసీపీ బలం పెంచడంలో సక్సెస్ అయ్యారు. పంచాయితీ, పరిషత్, కుప్పం మున్సిపాలిటీలో […]

గుంటూరు తమ్ముళ్ళకు బాబు ‘ఘాటు’..!

అధికార పార్టీపై పోరాటం చేసే విషయంలో, ప్రజల్లో తిరగడం, ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో టీడీపీ నేతలు వెనుకబడితే..వారికి చంద్రబాబు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో బాబు పనిచేస్తున్నారు..అందుకు తగ్గట్టుగానే నేతలు పనిచేయకపోతే వారిని సైడ్ చేయడానికి కూడా బాబు వెనుకాడనని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ..వారికి గట్టిగా క్లాస్ పీకుతున్నారు. ఇక మధ్య మధ్యలో జిల్లాల వారీగా టీడీపీ నేతలతో సమావేశమై […]