మిత్రపక్షాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజధాని ప్రాంతం, ఏపీకి కీలకమైన విజయవాడలో టీడీపీ-బీజేపీ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2014 ఎన్నికల నుంచి ఇప్పటివరకూ ఇరు పార్టీల నేతల మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగిన సంఘటన మరోసారి హాట్ టాపిక్గా మారింది. స్వయంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు… కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ప్రమాణాస్వీకారానికి గైర్హాజరవడం […]
Tag: bjp
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏపీ, తెలంగాణలో గెలుపెవరిది…
ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. ఇప్పటినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. కొత్తగా రాజకీయ తెరపై భవితవ్యాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించిన జనసేన.. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? సీఎం కావాలనుకునే ప్రతిపక్ష నేత జగన్ ఆశలు ఈసారి నెరవేరతాయా? అటు టీఆర్ఎస్లో మళ్లీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయి? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు […]
టీడీపీకి మరోసారి షాక్ ఇచ్చిన మోదీ
మిత్రపక్షం మాటలు గాలిలో కలుస్తున్నాయి. మిత్ర ధర్మానికి బీటలు వారేలా ఉన్నాయంటూ చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతోంది. అటు ఢిల్లీలోని బీజేపీకి ఇటు ఏపీలోకి వైసీపీకి మధ్య బంధం బలోపేతం అవుతోంది. కమలం చెంతకు ఫ్యాన్ క్రమక్రమంగా దగ్గరవుతోంది. ప్రధాని మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కలయితతో బీజం పడిన స్నేహ బంధం.. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మరింత చిగురించింది. రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియకు వైసీపీకి కూడా ఆహ్మానం అందడం.. ఏపీలో మరోసారి […]
ఎంఐఎంకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. తొలుత ఏకగ్రీవం చేయాలని బీజపీ నేతృత్వంలోని ఎన్డీఏ భావించినా.. అనూహ్యంగా కాంగ్రెస్ ఇతర పక్షాలు సైతం అభ్యర్థిని నిలబెట్టడంతో పోటీ అనివార్యమైపోయింది. దళితుడు, రాజ్యాంగ కోవిదుడు అంటూ.. ఎన్డీఏ బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించింది. దీంతో కాంగ్రెస్కు ఒక్కసారిగా మతిపోయింది. ఇంతలోనే తేరుకుని, ఆయనకు కూడా ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉందని, కాబట్టి ఆయనకు మద్దతిచ్చే ప్రసక్తిలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మాజీ […]
మోడీ ప్రసన్న కోసం వెంకయ్య ఏదైనా చేస్తాడా..!
ప్రధాని మోడీ పరమ వీర విధేయులైన భక్తుల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎప్పుడూ అగ్ర స్థానంలోనే ఉంటారు. ఆయన మెప్పు పొందడానికి నిరంతరం, అహర్నిశలు, పగలురాత్రి అన్న తేడా లేకుండా శ్రమిస్తూ ఉంటారు. సందర్భం దొరికిన ప్రతిసారీ మోడీని.. దేశ ప్రజలను కాపాడటానికి వచ్చి దైవదూతగా అభివర్ణిస్తూ.. ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇందుకోసం సొంత రాష్ట్ర ప్రయోజనాలను తృణప్రాయంగా విడిచిపెట్టేస్తారు. హిందీని మరోసారి ప్రవేశపెట్టే యత్నాలకు వెంకయ్య జతకలిశారు. మోడీని హీరో చేయడం కోసం సొంత భాషను గుజరాత్ […]
వైసీపీకి ఈ అత్యుత్సాహం ఏంటో
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి తమ ఫుల్ల్ సపోర్టు ఉంటుందని.. ఎవరిని నిలబెట్టినా తమ మద్దతు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలకంటే ముందే చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు వైసీపీ అధినేత జగన్! రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ సహా.. అంతా అన్ని రాష్ట్రాల నేతలను కోరుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రామ్నాథ్తో భేటీ అవ్వడం ఇప్పుడు […]
ప్రెసిడెంట్ ఎలక్షన్లోనూ.. కాషాయం మార్క్ పాలిటిక్సే!!
ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ.. రాష్ట్రపతి భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. జూలైలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్థానంలో మరో కొత్తవారిని కొలువుదీర్చాలి. దీనికి సంబంధించి ఇప్పుడు హస్తిన రాజకీయాలు బోగి మంట మాదిరిగా వేడెక్కాయి. అయితే, ఇక్కడే బీజేపీ సారధి అమిత్ షా, ప్రధాని మోడీల వ్యూహం వ్యూహాత్మకంగా సాగుతోంది! కరడుగట్టిన ఆర్ ఎస్ ఎస్ వాదులైన ఇద్దరూ తమకు అనుకూలురైన వ్యక్తిని రాష్ట్రపతి భవన్లో కూర్చోపెట్టాలని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్డీయే […]
అమిత్షాపై టి-బీజేపీ నేతల గుస్సా!
తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఆయన వ్యూహాలతో తమకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో దక్కదోనని టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చేలా అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. దిక్కుతోచని […]
ఏపీ బీజేపీలో ఒంటరైన వీర్రాజు
ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నా ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో పొసగడం లేదన్నది నిజం. ఏపీ బీజేపీ చంద్రబాబు అనుకూల, చంద్రబాబు వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. వీరిలో చంద్రబాబు వ్యతిరేకవర్గంలో ఆయన్ను, టీడీపీని టార్గెట్ చేసే వాళ్లలో రాజమండ్రికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజుదే ఫస్ట్ ర్యాంకు. వీర్రాజుకు జాతీయ స్థాయిలో ఉన్న లాబీయింగ్తో ఇక్కడ టీడీపీ, చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఆయనకే ఏపీ బీజేపీ పగ్గాలు అన్న […]