టీడీపీ యువ నాయకుడు, మాజీమంత్రి నారా లోకేష్ పాదయాత్ర వడివడిగా ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. అయితే.. నెల రోజులు దాటిపోయినా..ఈ యాత్ర చిత్తూరు జిల్లా ను దాటలేదు. ఇంకా మద న పెల్లెలోనే కొనసాగుతోంది. మరి ఇంకెన్ని రోజులు ఈ యాత్ర ఏ జిల్లాలో సాగుతుందో తెలియని పరిస్తితి నెలకొంది. అయితే.. ఇప్పటికే ఈ యాత్ర ప్రారంభమై 40 రోజులు అయిన నేపథ్యంలో నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పాదయాత్ర హామీల యాత్రగా మారిందని […]
Tag: andhra pradesh
చింతలపూడిని వైసీపీ వదులు కోవాల్సిందేనా..?
వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ ఏంటి? అంటే.. నేతలు తముడుకోకుండా చెప్పే మాట… `వైనాట్ 175` వచ్చే ఎన్నికల్లో మొత్తంగా గెలిచి.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయాలని.. తద్వారా దేశంలోనే రికార్డును సొంతం చేసుకోవాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహం. ఈ క్రమంలోనే ఆయన నాయకులను తరచుగా అదిలిస్తు న్నారు.. కదిలిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా. ఎందుకు గెలవాలో కూడా చెబుతున్నారు. ఈ ఒక్కసారి గెలిస్తే.. ఇక మనకు 30 ఏళ్ల పాటు తిరుగు ఉండదని కూడా జగన్ […]
బీఆర్ఎస్ ఎదిగితే.. ఏపీలో ఎవరికి నష్టం.. ?
ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. టీడీపీ-జనసేన పొత్తుతో అధికారం లోకి వచ్చేయాలని ప్రయత్నిస్తున్నాయనే చర్చ సాగుతోంది. ఇక, వైనాట్ 175 నినాదంతో మరోసారి విజ యం దక్కించుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే.. ఏపీలో రెండు పక్షాల మధ్య ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చనని జనసేన అధినేత పవన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో టీడీపీ-జనసేన కలిస్తే.. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని […]
పొత్తు కుదిరితే.. విజయవాడలో రెండు స్థానాలు జనసేనకే..?
టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. రాష్ట్రంలో 30-40 స్థానాలు ఇస్తారనేప్రచారం జరుగుతోంది. ఇక, మరికొంద రు అంటే.. టీడీపీ నాయకులు మాత్రం 25-30 స్థానాలు ఇవ్వొచ్చని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లోపొత్తులు ఖాయమని మాత్రం అంటున్నారు. ఇదే జరిగితే.. కీలకమైన విజయవాడలో టీడీపీ నేతల కు మార్పులు తప్పవని చెబుతున్నారు పరిశీలకులు. విజయవాడలో మొత్తం మూడు నియోజకవర్గాలు వున్నాయి. వీటిలో రెండు చోట్ల కార్యకర్తలు+నాయకుల బలం టీడీపీకి మెండుగా ఉంది. అదేసమయంలో […]
ఆ తండ్రి దూకుడే వైసీపీ ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెడుతుందా..?
రాజకీయాల్లో ఏ చిన్న కారణమైనా కావొచ్చు.. నాయకులను తెరచాటుకు నెట్టేస్తుంది. ఇది సహజం కూడా. గత ఎన్నికలకు ముందు కూడా వైసీపీ చాలా మంది నాయకులు టికెట్లుతెచ్చుకోలేక పోవడానికి ఇదే కారణంగా మారింది. చిన్న చిన్న కారణాలతో టికెట్లు పోగొట్టుకున్నవారు ఉన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు కూడా ఎదురవుతుందనే వాదన వినిపిస్తోంది. నిజానికి గత ఎన్నికలకు ముందు వరకు కూడా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో […]
చంద్రబాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్కడకు వెళ్లారా..!
“తత్వం బోధపడుతోంది. పరిస్థితి ఏమాత్రం మునుపటిలాగా లేదు. అంతకన్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్యతిరేకత వస్తోంది. ఈ పరిణామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపించకపోవు. అందుకే అంద రూ కలసి పనిచేయండి!“ ఇదీ.. అంతర్గత సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు తేల్చి చెప్పిన సంగతి! అయితే.. అందరూ కూడా.. ఆయన ముందు తలలాడించారు. పార్టీని గాడిలో పెడతామన్నారు. కానీ, ఆయన చంద్రబాబు అలా కర్నూలు నుంచి అడుగు బయట పెట్టారో […]
టీడీపీకి ఇంత పెద్ద కర్మ ఏంటో…!
“ఆడుకోవాలే కానీ.. రాజకీయాలను మించిన వస్తువు ఏముంటుంది!“ అంటారు మహా రచయిత ఆరుద్ర. ఆయన ఉద్దేశంలో కవితలు, కథలు కావొచ్చు. కానీ, నిజ జీవితంలోకి వస్తే.. ఆడుకునేందుకు రాజకీయాలు కీలక అస్త్రాలే కానున్నాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ లు.. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. వచ్చే ఒక్క సారి గెలిచేందుకు.. అధికార పార్టీ రెడీ అయిపోయింది. సో.. ఎన్నికలు హాట్గా కూడా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు […]
అజ్ఞాత మాజీ మంత్రి జోస్యం… టీడీపీ పక్కా విన్…!
చెప్పుకోవడానికి , వినడానికి కూడా బాగానే ఉండే.. కొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇప్పుడు టీడీపీలోనూ ఇదే జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ఓ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత తెగ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. ప్రజలకు కూడా ఇదే చెబుతున్నారు. ఈయన మంచి యాక్టివ్గా ఉండే నాయకుడు. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి.. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్లొచ్చారు కూడా. అలాంటి నాయకుడు ఇప్పుడు టీడీపీదే గెలుపు అని చెబుతున్నారు. […]
విశాఖ వాసులు కూడా రాజధాని కావాలట.. కానీ చిన్న ట్విస్ట్ ఇదే…!
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై గట్టి పట్టుదలతోనే ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ మూడు సాధిస్తామని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో అసలు పాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని తలపోస్తున్న విశాఖ ప్రజల మనోగతం ఏంటి? ఇక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనిపై ఆన్లైన్ మీడియా సంస్థలు వెంటనే రంగంలోకి దిగిపోయా యి. ప్రజల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. […]