చిరు బ‌ర్త్‌డే..ముందే లీకైన‌ `ఆచార్య‌` పోస్ట‌ర్‌!

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీలక పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అయితే ఈ నెల 22న చిరంజీవి బ‌ర్త్‌డే అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా […]

భార‌త్‌లో కొత్త‌గా 36,571 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 36,571 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా […]

కుర్ర‌ళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన పూజా హెగ్డే..ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుంద‌రి మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయిన పూజా.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా తాజాగా కుర్ర‌ళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ […]

సైఫ్ అలీఖాన్‌కు అదిరిపోయే స‌ర్ప్రైజ్ ఇచ్చిన ప్ర‌భాస్!?

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌కు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అదిరిపోయే స‌ర్రైజ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ అతిథి మర్యాదల గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. యూనిట్ సభ్యుల కోసం ప్రత్యేకమైన వంటకాలను చేయించి ప్రభాస్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సైఫ్ అలీఖాన్‌ను థ్రిల్ చేశాడు ప్ర‌భాస్‌. ఆదిపురుష్ సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ కు ప్రభాస్ వివిధ ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేశాడట. ప్రభాస్ ఇచ్చిన విందుకు సైఫ్ అలీఖాన్ […]

మంత్రి అవంతి శ్రీనివాస్.. వైరల్ గా మారిన ఆడియో..?

రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారం పార్టీ వైయస్ఆర్ పార్టీ కాబట్టి ఇందులో జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తూ ఉన్నాడు. మంత్రి అవంతి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన మంత్రి అనే విషయం మర్చిపోయి, కొన్ని అసభ్యకర మాటలు మాట్లాడడంతో ఎవరో తెలియని కొందరు ఆయన మాటలను రికార్డ్ చేసి, ఆడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా […]

మా భవనంపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు…?

ప్రస్తుతం టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈసారి మా అధ్యక్ష పదవీకి పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్‌ రాజ్‌ ప్రకటించి ‘సినిమా బిడ్డలు’ పేరిట ప్యానల్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘మా’ భవనం నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారంతా ‘మా’కు శాశ్వత భవనం […]

ఏపీలో 10కి ప‌డిపోయిన క‌రోనా మ‌ర‌ణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే మొన్న‌టితో పోలిస్తే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]

షాక్ లో తాలిబన్లు.. ఎందుకంటే..?

ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి అక్కడి ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు. అయితే తాలిబన్ల దూకుడుని తగ్గించే క్రమంలో అగ్రరాజ్యం అయిన అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో తాలిబన్లు షాక్ లో ఉండిపోయారు.ఆఫ్ఘ‌నిస్థాన్ దేశానికీ చెందిన డబ్బులు అమెరికా బ్యాంకుల్లో నిల్వ ఉన్నాయి. ఇప్పుడు ఆ నిధులను అమెరికా దేశం తాలిబన్ల పాలు కాకుండా ఫ్రీజ్ చేసేసింది.దాదాపు 9.4 బిలియ‌న్ […]

టీడీపీలోంచి వైసీపీలోకి వచ్చి ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు..?

ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినది.. ఓడినది పో మేమెందుకు గెలవవలె.. గెలిచితిమి పో వైసీపీలోకి ఎందుకు చేరవలె.. చేరితిమిపో ..ఇప్పుడేమి చేయవలె? అన్నట్టుంది నలుగురు ఎమ్మెల్యేల పరిస్థతి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ హవాలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. దీంతో సాధారణంగానే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరారు. వారు ఏ ఉద్దేశంతో చేరారనే విషయం పక్కనపెడితే అధికార పార్టీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి,వాసుపల్లి గణేశ్, కరణం బలరాం.. ఈ నలుగురు పసుపు […]