మంత్రి అవంతి శ్రీనివాస్.. వైరల్ గా మారిన ఆడియో..?

రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారం పార్టీ వైయస్ఆర్ పార్టీ కాబట్టి ఇందులో జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తూ ఉన్నాడు. మంత్రి అవంతి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన మంత్రి అనే విషయం మర్చిపోయి, కొన్ని అసభ్యకర మాటలు మాట్లాడడంతో ఎవరో తెలియని కొందరు ఆయన మాటలను రికార్డ్ చేసి, ఆడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా […]

మా భవనంపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు…?

ప్రస్తుతం టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈసారి మా అధ్యక్ష పదవీకి పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్‌ రాజ్‌ ప్రకటించి ‘సినిమా బిడ్డలు’ పేరిట ప్యానల్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘మా’ భవనం నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారంతా ‘మా’కు శాశ్వత భవనం […]

ఏపీలో 10కి ప‌డిపోయిన క‌రోనా మ‌ర‌ణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే మొన్న‌టితో పోలిస్తే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]

షాక్ లో తాలిబన్లు.. ఎందుకంటే..?

ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి అక్కడి ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు. అయితే తాలిబన్ల దూకుడుని తగ్గించే క్రమంలో అగ్రరాజ్యం అయిన అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో తాలిబన్లు షాక్ లో ఉండిపోయారు.ఆఫ్ఘ‌నిస్థాన్ దేశానికీ చెందిన డబ్బులు అమెరికా బ్యాంకుల్లో నిల్వ ఉన్నాయి. ఇప్పుడు ఆ నిధులను అమెరికా దేశం తాలిబన్ల పాలు కాకుండా ఫ్రీజ్ చేసేసింది.దాదాపు 9.4 బిలియ‌న్ […]

టీడీపీలోంచి వైసీపీలోకి వచ్చి ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు..?

ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినది.. ఓడినది పో మేమెందుకు గెలవవలె.. గెలిచితిమి పో వైసీపీలోకి ఎందుకు చేరవలె.. చేరితిమిపో ..ఇప్పుడేమి చేయవలె? అన్నట్టుంది నలుగురు ఎమ్మెల్యేల పరిస్థతి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ హవాలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. దీంతో సాధారణంగానే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరారు. వారు ఏ ఉద్దేశంతో చేరారనే విషయం పక్కనపెడితే అధికార పార్టీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి,వాసుపల్లి గణేశ్, కరణం బలరాం.. ఈ నలుగురు పసుపు […]

అరియానా అందాల ఆర‌బోత‌..మ‌రీ ఈ రేంజ్‌లోనా?

యూట్యూబ్ యాంక‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అరియానా గ్లోరీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. పైగా హౌస్‌లో అవినాష్‌తో న‌డిపించిన వ్యవ‌హారం కూడా అరియానాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు టీవీ షోలే కాకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల‌లో కూడా అవ‌కాశం ద‌క్కించుకుంటూ బిజీగా మారిపోయింది. అలాగే బిజినెస్ రంగంలోకీ అడుగుపెట్టిన అరియానా.. ఆర్య ఈవెంట్ ప్లానర్స్ […]

శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ విడుదల.. మాములుగా లేదుగా!

కరుణ్ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ తాజాగా విడుదల అయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను విడుదల చేసి ఆ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే హీరో జైలు నుంచి బయటకు రావడం, హీరోయిన్ తో ప్రేమలో పడటం, అది వారి ఇంట్లో తెలియడం, ఆ తర్వాత ఊర్లో కొంతమంది ప్రమేయంతో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను […]

వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. చిత్తూరులో నవరత్నాల ఆలయం..?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రూపొందించిన నవరత్నాలు పథకాలు అధికారంలోకి చేపట్టిన తరువాత అమలు చేస్తూ వస్తున్నారు. నవర్నతాల ద్వారా కోట్లాది మంది లబ్ధిపొందుతున్నారు. ఈ గొప్పదనాన్ని ప్రజలకు వివరించేందుకు ..జగనన్న మది దోచేందుకు ఓ ఎమ్మెల్యే ఏకంగా మ్యూజియం కమ్ ఆలయాన్నే నిర్మించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మదిలో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ ఆలయాన్ని రూపొందించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ […]

టీడీపీకి బిగ్ షాక్‌..పార్టీకి గోరంట్ల బుచ్చయ్య గుడ్‌బై?!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ […]