మల్లన్నసాగర్ ప్రాజెక్టు హట్ టాపిక్గా మారింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్లో బాగంగా గోదావరి జలాల లను మెదక్, నల్గొండ జిల్లాలకు తరలించాలంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని సర్కార్ స్పష్టం చేస్తుంది. దీనికోసం 14 గ్రామాల నుండి 37 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సర్కార్ సిద్దపడింది. భూ నిర్వాసితుల కోసం 123 జిఓ కింద పరిహరం చెల్లించాలని నిర్ణియించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన నిర్వాసిత గ్రామాలు మూకుమ్మడిగా ఒక్కట య్యాయి. జెఎసిగా ఏర్పడి ఉద్యమాలకు శ్రీకారం […]
Category: Top Stories
సౌత్ లో రేంజ్ పెంచిన పరిణీతి
బాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉన్నా.. అక్కడి ముద్దుగుమ్మలు దక్షిణాది సినిమాల్లోకి వచ్చారంటే ఓ రేంజ్ ప్రదర్శిస్తుంటారు. ఈ స్థాయి రెమ్యూనరేషన్ లోనే తెలిసిపోతుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా కూడా ఇదే ఇష్యూతో వార్తల్లో నానుతోంది. ప్రిన్స్ మహేష్ బాబు సరసన తొలిసారి సౌత్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న ఈ భామ రూ.4కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏఆర్ మురుగదాస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ మూవీ […]
స్వామి ‘రామాయణం’లో నిజమెంత?
సుబ్రహ్మణ్యస్వామి అంటే దేశ రాజకీయాల్లో సంచలనం. బిజెపి నాయకుడిగా, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన ఎందరో రాజకీయ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించిన ఘనుడు. జయలలితను జైలుకు పంపడమే కాకుండా, సోనియాగాంధీతోపాటు ఆమె తనయుడు రాహుల్గాంధీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టాడీయన. ఆర్బిఐ గవర్నర్ రఘురామ్రాజన్ రెండోసారి ఆ బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుపుల్ల వేసింది కూడా ఈ స్వామే. ఈయనగారికి రామయణం గురించి వివాదం సృష్టించాలనిపించినట్లుంది. రామాయణంలో రాముడు, రావణుడి కాళ్ళు నరికేశాడు, మళ్ళీ వాటిని రప్పించాడు. ఎందుకు? అంటూ […]
వైజాగ్ లో రామ్ సందడి
నేను శైలజ’ హిట్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని రంగంలోకి దిగాడు రామ్. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ఒక పాటతో పాటూ యాక్షన్ ఎపిసోడ్, కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. పాటలో కొంత పార్ట్ ను ఇప్పటికే చిత్రీకరించారు. మరో 15రోజులు వైజాగ్ లోనే షూటింగ్ సాగనుంది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కథానాయికగా రాశిఖన్నా నటిస్తోంది. […]
జులై 7న రష్మి ‘అంతం’
గుంటూరు టాకీస్ లాంటి హిట్ చిత్రంతో యువతను ఆకట్టుకుంది రష్మి గౌతమ్. ఆమె ప్రదానపాత్రలో నటించిన చిత్రం అంతం జులై 7 న విడుదలవుతోంది. దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమని చిత్రబృందం చెప్తోంది. అంతంలో గ్లామర్ తో పాటూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో రష్మి నటించింది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సర్టిఫికేట్ వివరాలు చెప్పిన కళ్యాణ్ మా అంతం చిత్రం ఇప్పటివరకు రాని […]
అమెరికాలో జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్!
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న జనాతా గ్యారేజ్ ఆడియో వేడుకకు వేదిక ఖరారైంది. అమెరికాలో పాటలు విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తారక్ కు ఓవర్సీస్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆడియో రిలీజ్ ను అక్కడ ప్లాన్ చేశారని సమాచారం. ఖమ్మంలోనూ ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఆడియో అమెరికాలో విడుదలవడం ఇదే తొలిసారి. అందుకు తగినట్లే ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు. […]
హరీష్ శంకర్ డైరెక్షన్లో నాగచైతన్య?
హరీష్ శంకర్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్. హీరోని మాస్లుక్లోనూ, క్లాస్ లుక్లోనూ కూడా ఒకేసారి చూపించగల సత్తా ఉన్న డైరెక్టర్ హరీష్. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా గానీ, హీరోకి ఆ సినిమాకి సంబంధించి ఒక ఐడెంటిటీ ఉండిపోతుంది. అందుకే నాగార్జున, తన తనయుల కోసం ఒక స్టోరీని ప్రిపేర్ చేయమని హరీష్ని అడిగాడట. అయితే అఖిల్ సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోవడంతో నాగచైతన్య సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారమ్. ‘రామయ్యా వస్తావయ్యా’, […]
మావయ్య బాటలో మెగా మేనల్లుడు
మెగా మేనల్లుడిగా ‘రేయ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ. తాజాగా ‘సుప్రీం’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. మేనమామ పోలికలను అంది పుచ్చుకోవడమే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా మావయ్య చూపిన బాటలోనే అడుగులేస్తున్నాడు. సేవా కార్యక్రమాల్లో సినీరంగంలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. పబ్లిసిటీతో సంబంధం లేకుండా తమ వంతు సేవలతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మెగా ప్యామిలీ తరువాతే ఇంకెవరైనా.. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన సుప్రీమ్ హీరో సాయిధరమ్తేజ […]
ముద్రగడ ఏం సాధించారు?
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. నిరాహార దీక్ష ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందోనని చంద్రబాబు సర్కార్ ఇప్పటిదాకా ఆందోళనతో ఉండేది. ఇప్పుడు ఆ ఆందోళన అక్కర్లేదు. దీక్ష విరమించడం కూడా నాటకీయ పరిణామాల మధ్యనే జరిగింది. అయితే దీక్షతో ముద్రగడ పద్మనాభం ఏం సాధించారు? అని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ప్రశ్నించుకుంటోంది. కేసులు నమోదు కావడం, అరెస్టవడం, బెయిల్ రావడం ఇదంతా ఓ ప్రక్రియ. పద్ధతి […]