కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంగా మరోసారి రెచ్చిపోయారు. మొన్నామధ్య కూడా కేటీఆర్ కేంద్రంగా అనేక ఆరోపణలు చేసిన ఆయన ఇప్పుడు మరింతగా తీవ్రమైన విమర్శలు చేయడం మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దేశాన్ని కుదిపేసిన తెలంగాణ డ్రగ్స్ వ్యవహారంలో సాక్షాత్తూ సీఎం కుమారుడు , మంత్రి కేటీఆర్కు(టీఆర్ ఎస్ వారసుడు అని దిగ్విజయ్ పేర్కొనడం గమనార్హం) అత్యంత సన్నిహితులు ఉన్నారని డిగ్గీరాజా పేర్కొన్నారు. అంతేకాదు, ప్రస్తుతం […]
Category: Politics
నంద్యాల ఎలక్షన్ బడ్జెట్ అన్ని కోట్లా!
ఎన్నికలు వస్తే చాలు ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు సామబేధదండోపాయాలు ఆలోచిస్తుంటాయి! అది సాధారణ ఎన్నిక అయినా, సర్పంచ్ ఎన్నిక అయినా.. ధన ప్రవాహానికి మాత్రం అడ్డూఅదుపూ ఉండదు. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి! గెలుపు కోసం అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పోటీపోటీగా తలపడుతున్న నేపథ్యం లో.. ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు ఎంతవుతుందనే సందేహం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నోట్ల కట్టలకు రెక్కలు వచ్చే అవకాశాలు స్పష్టంగా […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు అవుట్… కొత్త అధ్యక్షుడు ఫిక్స్..!
ఇప్పటి వరకు ఏపీ బీజేపీలో చీమ చిటుక్కుమన్నా వెంకయ్యనాయుడుకు తెలియకుండా జరగదు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీలో వెంకయ్య హవా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. నెల్లూరు నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం చివరకు బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండే వరకు వెళ్లింది. ఆ తర్వాత కేంద్రమంత్రిగాను, ప్రస్తుతం ఉప రాష్ట్రపతి అయ్యేవరకు అప్రతిహతంగా ఆయన దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీని ఆయన ఒంటి చేత్తో పెద్ద కష్టపడకుండానే శాసిస్తూ వచ్చారు. ఇక మోడీ ప్రధానమంత్రి […]
నంద్యాలలో పొలిటికల్ హీట్ ఎలా ఉంది..!
ఇంకా ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఉప ఎన్నిక ప్రకటనా రానప్పటికీ.. కర్నూలు జిల్లా నంద్యాలలో మాత్రం ఉప ఎన్నిక వేడి పీక్ స్టేజ్లో కొనసాగుతోంది. ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. అయితే, దీనిని తామంటే తామే గెలిచి తీరాలని అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు గట్టి పట్టుమీద ఉన్నాయి. 2014లో ప్రజలు తమ అభ్యర్థి భూమాకే పట్టం […]
టీడీపీలో ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం.. టీడీపీకి కలిసొచ్చిందా? ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న ఈ పార్టీకి ముచ్చటగా మూడో పదవి అంటే వెంకయ్య ప్లేస్ కూడా దక్కబోతోందా? అంటే ఔననే సమధానామే వస్తోంది టీడీపీ శ్రేణుల నుంచి. వివరాల్లోకి వెళ్తే.. కేంద్రంలో అధికారపక్షానికి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రెండు మంత్రి పదవులను కొట్టేసింది. ఇక, ఇప్పుడు తాజాగా ఏపీకి చెందిన కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన […]
వెంకయ్యకు జగన్ సపోర్ట్ వెనుక స్టోరీ ఏంటి..?
వైసీపీ అధినేత జగన్ ఏపీలో ఏం చేసినా సంచలనం గా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా రాజధాని భూముల విషయంలోనూ ఆయన ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో జగన్ అనేక సార్లు ఉద్యమాలకు పిలుపు కూడా ఇచ్చారు. బాబు తన మంత్రులను రాజీనామా చేయించాలని, ఎంపీలతో రాజీనామా చేయించాలని అనేక సందర్భాల్లో కేంద్రంలోపై కాలురువ్వారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా జగన్ ప్లేట్ ఫిరాయించేశారు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా […]
టీడీపీ కంచుకోటలో ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు
ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పెంపు అంశం రాజకీయంగా మంచి హాట్ టాపిక్గా మారింది. ఏయే జిల్లాల్లో ఏయే కొత్త నియోజకవర్గాలు పెరుగుతాయి ? ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల రూపు రేఖలు ఎలా మరతాయి ? అన్న అంశంపై ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇక పశ్చిమగోదావరి పేరు చెపితే అధికార టీడీపీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీదే పైచేయి అయ్యింది. […]
పీతల ఈ గ్రూపు రాజకీయాలతో లాభం ఏంటి…?
టీడీపీ కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో అధికార పార్టీలో గత మూడేళ్లుగా ఎంపీ వర్సెస్ మాజీ మంత్రి మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరుతో పార్టీకి తీరని నష్టం జరుగుతోంది. ఈ పోరులో తప్పొప్పుల విషయంలో ఎవరి వాదనలు వారు తమకు అనుకూలంగా వినిపించుకోవడం కామన్. వాస్తవంగా చూస్తే ఎక్కడో డెల్టాకు చెందిన పీతల సుజాతను గత ఎన్నికల్లో చింతలపూడికి ఆహ్వానించారు. చింతలపూడిలో ఆమెను టీడీపీ కార్యకర్తలు కష్టపడి గెలిపించుకున్నారు. ఎస్సీ లేడీ కోటాలో ఆమెకు గెలిచిన వెంటనే […]
2019కు లోకేశ్ టీం రెడీ అవుతోంది..!
ఏపీలో 2109లో జరిగే ఎన్నికల్లో లోకేశ్ ముద్ర స్పష్టంగా కనపడనుంది. ఇప్పటికే మంత్రిగా ఉన్న లోకేశ్ టీడీపీకి ఫ్యూచర్ లీడర్ అన్న సంకేతాలు బాబు ఇచ్చేశారు. లోకేశ్ను తన వారసుడిగా రెడీ చేస్తోన్న చంద్రబాబు లోకేశ్ను సడెన్గా ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత ఎప్పుడైనా టీడీపీ పగ్గాలు లోకేశ్కు అప్పగించనున్నారు. ఈ లోగానే ఏపీలోని అన్ని జిల్లాల్లోను తన టీం ఉండేలా లోకేశ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీలో నియోజకవర్గాల పెంపుతో ప్రస్తుతం […]
