టీడీపీ నేత చంద్రబాబు చేపట్టిన.. దీక్షకు ప్రతిగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ను దూషించడంపై ఆ పార్టీ నేతలు.. రాష్ట్ర వ్యాప్తంగా.. జనాగ్రహ దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా.. భారీ ఎత్తున వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు.. జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఇదేసమయంలో ప్రకాశం జిల్లా చీరాలలో చేపట్టిన..జనాగ్రహ దీక్షకు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుత చీరాల వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో యువత భారీ ఎత్తున […]
Category: Politics
వైసీపీలోకి జంప్ చేసిన ఆ నేతకు టెన్షన్ మోదలైందా…!
రాజకీయాల్లో నేతలకు భద్రత ముఖ్యమే. కానీ, అభద్రతే ఇబ్బంది! మళ్లీ గెలుస్తామో.. లేదో.. ప్రజలు తమ కు జైకొడతారో.. లేదో.. అనే అభద్రత.. కొందరు నాయకులను నిలువునా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు చీరాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం దక్కించుకుని తర్వాత.. వైసీపీ చెంతకు చేరిపోయిన సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకుల్లో కరణం ఒకరని అంటారు ఇక్కడి ప్రజలు. […]
టీడీపీకి గంటా శ్రీనివాసరావు.. బై..బై..!
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నేతలు చాలామంది వారి పేరు చెబితే చాలు ఆ రాజకీయ పార్టీ పేరు టక్కున తెలియజేస్తారు. అలాంటి వారిలో గంటా శ్రీనివాసరావు కూడా ఒకరు.ఆయన ఏ పార్టీలొ నిలబడిన ఆయన గెలుపు ఖాయం అని చెబుతూ ఉంటారు. ఇప్పటివరకు ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే అటు కాంగ్రెస్ ప్రజారాజ్యం తెలుగుదేశం ఇలా ఏ పార్టీలో చేరిన ఆయన వరకు ఆయన ఎన్నికలలో గెలుస్తూ ఉండడం విశేషం. ఇక 2019 సంవత్సరంలో ఏపీ అధికార పార్టీ […]
వేల నామినేషన్లన్నారు.. చివరకు 61 మాత్రమే వేశారు
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేల మందితో నామినేషన్లు వేయిస్తాం.. ప్రభుత్వానికి మా సత్తా చూపుతాం అంటూ పలువురు నాయకులు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు గతంలోపేర్కొన్నారు. అందరూ.. నామినేషన్ వేస్తే బ్యాలెట్ పేపర్ కాదు కదా.. బ్యాలెట్ బుక్ తయారు చేయాలని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. తీరా ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారంటే.. కేవలం 61 మాత్రమే. అదీ […]
హుజూరాబాద్ ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు?
అవును మీరు చదివింది నిజమే.. ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నలుగురు రాజేందర్లు పోటీచేస్తున్నారు. అదేంది ఉన్నది ఒక్క రాజేందరే కదా అనే అనుమానం రావడం సహజం. వారందరూ రాజేందర్లే అయినా.. అందరూ ఈటల రాజేందర్లు కాదు.. కాబట్టి పెద్ద టెన్షనేం అవసరం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ […]
ఆదిమూలాలు ఇక కదులుతాయి?
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు రాబోయే రోజుల్లే టెన్షనే.. మీడియా ముందుకు వచ్చి తనకు నచ్చని నాయకులను ఏకిపారేసే మంత్రి సురేష్ ఇపుడు ప్రతిపక్ష నేతల నోళ్లకు చిక్కాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మంత్రి దంపతులకు ఇబ్బందిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి, ఆయన భార్య విజయలక్ష్మిపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కేసు నమోదైంది. దీనికి సంబంధించి సీబీఐ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే.. తమపై నమోదైన […]
కాంగ్రెస్, పీకేల మధ్య ఎక్కడో తేడా కొట్టింది?
ప్రశాంత్ కిశోర్.. అధికారం రాదేమోననే సందేహంలో ఉన్న రాజకీయ పార్టీలను, ప్రచారం కోరుకునే రాజకీయ నాయకులకు పెద్ద దిక్కు లాంటి వాడు. మొన్న బీజేపీ, నిన్న వైసీపీతో పాటు పలు పార్టీలను అధికార స్థానంలో కూర్చోబెట్టిన పొలిటికల్ అనలైజర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ప్లాన్ వేశాడు. పలుసార్లు పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా సమావేశమయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చేరతాడనే ఊహాగానాలు కొద్ది నెలలుగా వచ్చాయి. అయితే […]
విచారణకు ఆశిష్ మిశ్రా.. దీక్ష విరమించిన సిద్దూ
ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ లో నిరసన తెలుపుతున్న రైతుల పైకి కారు దూసుకెళ్లిన సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా పేరు బలంగా వినిపించిన విషయం తెలిసిందే. ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం అజయ్ […]
ఏపీ బీజేపీ సంగతి మళ్లీ చూద్దాం
భారతీయ జనతా పార్టీ.. మోదీ ప్రధాని అయిన తరువాత పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ప్రధాని పదవిని చేపట్టారు. మోదీ చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత తనకు అత్యంత ఆప్తుడైన అమిత్ షాను పార్టీ చీఫ్.. ఆ తరువాత హోం మంత్రిగా చేశారు. ఇపుడు బీజేపీ అధిష్టానం ఎవరంటే ముందుగా మోదీ.. తరువాత అమిత్ షా పేరు బయటకు వస్తుంది. ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న […]