పరిటాల-వంగవీటి కాంబో..సైకిల్‌కు మైలేజ్..!

ఏపీ రాజకీయాల్లో అటు పరిటాల ఫ్యామిలీ గురించి గాని, ఇటు వంగవీటి ఫ్యామిలీ గురించి గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు ఫ్యామిలీలకు రాష్ట్ర స్థాయిలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అనంతపురం రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ తిరుగులేని ముద్రవేసుకున్న విషయం తెలిసిందే. పరిటాల రవి అంటే ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ అనేది చెప్పాల్సిన పని లేదు. అలాగే ఆయన ఎలా హత్య చేయిబడ్డారనేది తెలిసిందే. ఇక రవి వారసుడుగా ఇప్పుడు శ్రీరామ్..అనంతలో […]

పవన్‌కు వైసీపీ చెక్..కానీ సీన్ రివర్స్..!

గత కొన్ని రోజులుగా విశాఖ వేదికగా రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని పరిపాలన రాజధాని డిమాండ్‌తో పోరాటం మొదలుపెట్టింది..ఈ క్రమంలోనే విశాఖ గర్జన కార్యక్రమం చేశారు. అయితే అదే సమయంలో సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో..వైసీపీ నుంచి ఉత్తరాంధ్రని కాపాడాలని చెప్పి అక్కడ టీడీపీ నేతలు సమావేశం పెట్టుకున్నారు. అలాగే గర్జన ముగిశాక..అదే రోజు పవన్ విశాఖలో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టుకు […]

సీమ సిటీల్లో వైసీపీకి రిస్క్..?

రాయలసీమ పేరు చెబితే..మరో ఆలోచన లేకుండా వైసీపీ అడ్డా అని గుర్తొచ్చేస్తుంది. సీమ ప్రజలు వైసీపీని ఆదరిస్తూనే వస్తున్నారు. 2012 ఉపఎన్నికల దగ్గర నుంచి..ఈ మధ్య జరిగిన బద్వేల్ ఉపఎన్నిక వరకు సీమ ప్రజలు వన్ సైడ్‌గా వైసీపీ పక్షాన నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు వైసీపీకి అన్నీ సీట్లు అప్పజెప్పే స్థాయిలో సీమ ప్రజలు ఓట్లు వేశారు. జిల్లాలో 52 సీట్లు ఉంటే..49 వైసీపీని గెలిపించారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక పంచాయితీ, […]

ఎమ్మిగనూరు మళ్ళీ చేజారుతుందా?

కర్నూలు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా..ఇక్కడ వైసీపీకి స్ట్రాంగ్ పునాదులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువ ఉండటం..ఆ వర్గం వన్ సైడ్‌గా వైసీపీకి మద్ధతుగా నిలబడుతుండటంతో జిల్లాలో టీడీపీకి పెద్ద స్కోప్ రావడం లేదు. అయితే టీడీపీలో కూడా కొందరు బలమైన రెడ్డి నేతలు ఉన్నారు. వారు కొన్ని స్థానాల్లో ప్రభావం చూపగలరు. అలా టీడీపీ ప్రభావం కాస్త ఉన్న స్థానాల్లో ఎమ్మిగనూరు కూడా ఒకటి. 1985 టూ 1999 ఎన్నికల […]

ప‌వ‌న్ ట‌ర్న్ ఎలా ఉంటుంది… ఒక్క‌టే టెన్ష‌న్‌గా అక్క‌డ‌…!

మూడు రోజులపాటు ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అయ్యారు. నిజానికి ఆయ‌న విశాఖ‌కు రావ‌డం.. చాలా కాల‌మే అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నేత‌లు.. `విశాఖ గ‌ర్జ‌న‌` చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్‌.. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత రించుకుంది. అంతేకాదు.. దీనివ‌ల్ల ప‌వ‌న్ ఏం చెప్ప‌నున్నార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం మూ డు రాజ‌ధానుల డిమాండ్‌ను ఉద్య‌మంగా ముందుకు తీసుకువెళ్లాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ విశాఖ‌లో ప‌ర్య‌ట‌న‌కు […]

బాపట్ల టాప్..ఆ ఒక్కటే టీడీపీకి డౌట్?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాక..అప్పటిలోనే చంద్రబాబు టీడీపీలో అనేక మార్పులు చేసిన విషయం తెలిసిందే. అందులో మొదటిగా జిల్లాల వారీగా అధ్యక్షులని తీసేసి..పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టిన విషయం తెలిసిందే..25 స్థానాలకు 25 అధ్యక్షులని పెట్టారు. ఇదంతా జిల్లాల విభజన జరగక ముందే జరిగింది. ఇక పార్లమెంట్ స్థానాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకురావడమే లక్ష్యంగా అధ్యక్షులు పనిచేస్తూ వస్తున్నారు. అయితే మొదట్లో కొందరు సరిగ్గా పనిచేయలేదు..తర్వాత తర్వాత కాస్త […]

నో డౌట్: విశాఖ లీడ్ చేంజ్?

ఇప్పుడు రాజకీయమంతా విశాఖ చుట్టూనే తిరుగుతుంది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని డిమాండ్‌తో వైసీపీ పోరాటం చేస్తుంది. అధికారంలో ఉండి కూడా…రాజధాని ఏర్పాటు చేయకుండా వైసీపీ పోరాట పంథా ఎంచుకోవడం వెనుక రాజకీయ కోణం క్లియర్‌గా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నారు..పైగా మూడేళ్ళ ముందే మూడు రాజధానులు అన్నారు. కానీ ఇంతవరకు ఏది అమలు కాలేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకునే పరిస్తితి లేదు. ఇప్పుడు పోరాటం అంటే..ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టి రాజకీయ […]

అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండు ఎపిసోడ్ కి.. ఆ స్టార్ హీరోయిన్ రాబోతుందా..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 చాలా గ్రాండ్ గా మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి గాను బాలకృష్ణ బావమరిది- వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లతో జరిగిన తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య అడిగిన ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి ఎపిసోడ్ తోనే సోషల్ మీడియాను షేక్‌ చేశాడు బాలయ్య… […]

ఈనాడు తగ్గట్లేదుగా..నెక్స్ట్ ఎవరు?

అధికార వైసీపీ పదే పదే యెల్లో మీడియా..దుష్టచతుష్టయం అంటూ..చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5లపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాము మంచి పనులు చేస్తుంటే దుష్టచతుష్టయం అడ్డుకుంటుందని జగన్ దగ్గర నుంచి ప్రతి వైసీపీ కార్యకర్త మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జగన్ ప్రభుత్వం చేసే మంచి పనులు ఏంటి అనేవి పక్కన పెడితే..జగన్‌కు భజన చేస్తూ..చంద్రబాబు టార్గెట్‌గా విరుచుకుపడే మీడియా సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. వాటిని బ్లూ మీడియా అని టీడీపీ విమర్శిస్తుంటుంది. కానీ జగన్..తమకు […]