వచ్చే ఎన్నికల్లో కొందరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ బాగా ఆలోచనలో పడిన విషయం తెలిసిందే. కొందరు సీట్లు మార్చాలని ఎప్పటినుంచో చూస్తున్నారు. ఇదే క్రమంలో మొదట నుంచి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి చెక్ పెట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి స్థానానికి ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనంకు చెక్ పెట్టినట్లు అయింది. ఇక అటు పర్చూరు స్థానానికి ఇంచార్జ్ గా […]
Category: Politics
ఆనంకు టీడీపీలోకి లైన్ క్లియర్ చేసిన జగన్..!
గత కొంతకాలంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి జగన్ చెక్ పెట్టారు. ఇప్పటికే ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని అలా అయితే జనంలోకి వెళ్లి ఓట్లేయమంటూ ఎలా అడుగుతామని అన్నారు. పింఛన్లు పెంచితే గెలిచేటట్లయితే… గతంలో చంద్రబాబు కూడా భారీగా పెంచారని.. అయినా గెలువలేదని గుర్తుచేస్తున్నారు. మరోవైపు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వెంకటగిరికి కాబోయే ఎమ్మెల్యే తానేనని చెప్పుకొంటూ వస్తున్నారు. దీనినీ ఆనం […]
రోడ్లపై నో ఎంట్రీ..జగన్కు నో రూల్..కుప్పంకు బాబు.!
ఇటీవల వరుస ప్రమాద ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం సంచలనమైన విషయం తెలిసిందే. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంది. పోలీసుల సెక్యూరిటీ కావల్సిన విధంగా లేకపోవడం, ఇందులో ఏదో కుట్ర కోణం ఉండటం వల్లే 11 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఏది ఎలా జరిగినా ఆ ఘటనల వల్ల జగన్ […]
సిక్కోలులో టీడీపీ-వైసీపీలకు ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్.!
తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి శ్రీకాకుళంలో రాజకీయాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. ఇక్కడ టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. జిల్లాలో ఇప్పుడు రెండు పార్టీలకు సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ పైచేయి సాధించగా, 2019 ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు సీన్ మారింది..టీడీపీ చాలావరకు పుంజుకుందని సర్వేల్లో తేలింది. కాకపోతే ఇంకా లీడ్ లోకి […]
టీడీపీ-జనసేన పొత్తులో పాత లెక్కలు..కొత్త సీట్లు!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఇంకా పొత్తుపై ప్రకటన రాలేదు గాని అటు చంద్రబాబు, ఇటు పవన్ సైతం పొత్తుకు రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. వీరితో బీజేపీ కలిసొస్తే ఓకే లేదంటే..టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని సమాచారం. ఇప్పటికే ఈ పొత్తుకు సంబంధించి సీట్లు పంచాయితీ కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. జనసేన ఏమో 40 సీట్లు అడుగుతుందని, టీడీపీ ఏమో 25-30 సీట్లు ఇస్తానని అంటుందని చెప్పి ఎప్పటినుంచో […]
కోటంరెడ్డిని కలిశారు..మరి ఆనంని వదిలేసినట్లేనా?
ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ విధానాలని సైతం తప్పుబట్టే పరిస్తితి ఉంది. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, గుంతలు పూడ్చలేదని, ఇళ్ళు కట్టలేదని..ఇంకా ప్రజలని ఓట్లు ఎలా అడుగుతామని ఆనం ప్రశ్నించారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారా […]
కాపు ఉద్యమం..పవన్కు ప్లస్..జగన్కు రివర్స్..!
టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో రాజకీయ కోణం ఉందనే విమర్శలు వచ్చాయి..జగన్కు లబ్ది చేకూర్చి..చంద్రబాబుకు డ్యామేజ్ చేయడమే ముద్రగడ లక్ష్యమని టీడీపీ విమర్శలు చేసింది. అయితే కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ అక్కడ బ్రేక్ పడింది. ఇదే సమయంలో కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక చంద్రబాబు […]
కేసీఆర్కు టచ్లో ఏపీ ఎమ్మెల్యేలు..సంక్రాంతి తర్వాత..!
ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ దిశగా కేసీఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో పార్టీ ఆఫీసు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఏపీలో పలువురు కీలక నేతలని బీఆర్ఎస్ లో చేర్చారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్..తాజాగా హైదరాబాద్కు వెళ్ళి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సైతం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇంకా పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఇదే క్రమంలో పలువురు కాపు […]
ఉదయగిరి వైసీపీలో పోరు..మేకపాటికి మైనస్!
రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీలోని నేతలకు ఒకరంటే ఒకరికి పడని పరిస్తితి. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలతో వెళ్ళడం, నేతలని, కార్యకర్తలని పట్టించుకోకపోవడం వల్ల వారు రివర్స్ అయ్యే పరిస్తితి నెలకొంది. ఇక ఇప్పటికే పలు వివాదాలు నడుస్తున్న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఆధిపత్య పోరు పెరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి […]