ఏపీ సీఎం చంద్రబాబుపై తన స్టైల్లో ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఏపీకి ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన కేంద్రం చంద్రబాబును బాబు(చిన్నపిల్లాడి) మాదిరిగానే ట్రీట్ చేస్తోందని విమర్శించారు. అందుకే చంద్రబాబు మాటను కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. హోదా అడిగితే ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ఇక, మరో అడుగు ముందుకేసిన దిగ్విజయ్.. పోలవరం జాతీయ ప్రాజెక్టును ఏపీకి అప్పగించడంపైనా కామెంట్లు కుమ్మేశారు. పోలవరాన్ని ఓ లాలీపప్తో పోల్చారు. ఈ లాలీపప్ను కేంద్రం […]
Category: Latest News
మెగా ఫ్యామిలీ రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్
టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ సినిమా వసూళ్ల వర్షం ఇంకా ఆగలేదు. ఈ నెల 1వ తేదీన బాక్సాఫీస్ వద్ద దండయాత్ర స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ తన దూకుడు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. జనతా గ్యారేజ్ డివైడ్ టాక్తో స్టార్ట్ అయ్యి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్లగొట్టింది. గ్యారేజ్ 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇంకా చాలా చోట్ల వసూళ్ల పరంగా […]
ఏపీ బీజేపీ నేతల నోటికి తాళం వెనక
నిన్న మొన్నటి వరకు ఏపీ అధికార పార్టీ టీడీపీ, సీఎం చంద్రబాబులపై పరోక్షంగా విరుచుకుపడిన ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కేంద్రం ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని చెపుతోంది అంటూ వ్యాఖ్యలు కుమ్మరించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు నోటికి లాకేసుకున్నారు. ఇంతలా ఏపీ కమల దళం బిగుసుకు పోవడానికి కారణమేమై ఉంటుంది? ఎందుకు అందరూ ఇంతలా మారిపోయారు? అంటే.. దీని వెనుక చాలా స్టోరీయే నడించిందని తెలుస్తోంది. ఢిల్లీ […]
ఏపీకి ఆ సాయం కూడా రాకుండా కేంద్రం బ్రేక్.
విభజన పాపంలో పార్లమెంట్ సాక్షిగా.. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోటీపడి మరీ బీజేపీ పాలు పంచుకున్న విషయం రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. అయితే తాము అధికారంలోకి వచ్చాక విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకుంటామని చెప్పిన బీజేపీ నేతల హామీలను రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. ఫలితంగానే ఏపీలో బలమైన పునాదులు ఉన్న కాంగ్రస్ పార్టీని చరిత్రలో గుర్తుండిపోయే స్థాయిలో భూస్థాపితం చేసి మరీ టీడీపీ, బీజేపీ కూటమికి అధికారం అప్పగించారు.. అయితే అధికారం చేజిక్కాక, […]
క్లైమాక్ లోరెడ్డి వర్సెస్ కమ్మ పోరు
సమైక్యాంధ్రకు 9 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పదేళ్ల గ్యాప్ తర్వాత ఏపీకి మాత్రం సీఎం అయ్యారు. చాలా గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు పద్ధతిగా పనులు చేసుకుంటూ ప్రజల్లో మంచి మార్కులు సంపాదించుకోవాల్సింది పోయి కీచులాటలకు దిగుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో అన్ని జిల్లాల్లోను ఈ కీచులాటలు కామన్ అయ్యాయి. నిన్నటి వరకు ఈ కీచులాట్లో జిల్లాల్లో ఆధిపత్యం కోసం నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎత్తుకు పైఎత్తులు వేసుకునేవారు. అయితే ఇప్పుడు పార్టీలో కొత్తగా […]
ఏపీ మంత్రులకు రెడ్డి టెన్షన్
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణపై చాలా మంది గంపెడు ఆశలు పెట్టుకుని కళ్లుకాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. చంద్రబాబు దసరాకు మంత్రివర్గాన్ని విస్తరణ చేస్తున్నట్టు లైట్గా సంకేతాలు ఇవ్వడంతో ఆశావాహుల ఆనందానికి అవధులే లేవు అలాగే మంత్రి వర్గం నుంచి ఊస్ట్ లిస్ట్లో ఉన్న మంత్రుల్లో పెద్ద టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ దెబ్బతో ఇప్పుడు బాబు […]
విశ్వగుంతల నగరంపై కెటియార్ నజర్.
విశ్వనగరం హైదరాబాద్ విశ్వ గుంతల నగరంగా మారిపోయిందని నిన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. దాంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో కలకలం బయల్దేరింది. రోడ్లపై మొక్కలు నాటడం ద్వారా హైదరాబాద్ రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి రేవంత్రెడ్డి, ఇతర టిడిపి నాయకులు సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగారు. విపక్షం చేపట్టిన ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి గ్రేటర్ ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. పరిస్థితిని అంచనా […]
హెరిటేజ్ సేల్ వెనక అసలు సీక్రెట్ ఇదే..!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రిటైల్ విభాగాన్ని ఆయన అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. భారీ లాభాల్లో ఉన్న హెరిటేజ్ గ్రూప్ను సొంతం చేసుకునేందుకు పలు కార్పొరేట్ సంస్థలు పోటీ పడినా చివరకు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ హెరిటేజ్ను దక్కించుకునేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. హెరిటేజ్ సేల్ విషయంపై ప్రస్తుతం హెరిటేజ్ సంస్థకు, ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులకు చర్చలు జరుగుతున్నట్టు కూడా సమాచారం. చంద్రబాబు 1992లో హెరిటేజ్ గ్రూప్ను ప్రారంభించారు. హెరిటేజ్ […]
ఇదైనా నమ్మొచ్చా కేటీఆర్ గారూ
హైదరాబాద్ రోడ్లు,వాటి దుస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.ఎక్కడ చూసినా పుంఖాను పుంఖాలుగా హైదరాబాద్ రోడ్ల దయనీయ స్థితి గురించి కథనాలు వెలువడుతున్నా సర్కార్ మాత్రం మొద్దు నిద్రను వీడడం లేదు.ఎప్పటికప్పుడు ఏవో కుంటి సాకులు చెప్తూ తప్పించుకుంటోంది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో తెరాస కి పట్టం కట్టి బల్దియా పీఠాన్ని అప్పగించారు హైదరాబాదీలు.స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కేటీర్ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకొని 100 రోజుల్లో హైదరాబాద్ […]