సినిమా : ఘాజి రేటింగ్ : 3 /5 పంచ్ లైన్ : ప్రయత్నం బాగున్నా ప్రయోజనం అంతంతే నటీనటులు : రానా దగ్గుబాటి, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ, నాజర్, ఓంపురి, రాహుల్ సింగ్, సత్యదేవ్, రవి వర్మ, ప్రియదర్శి స్టంట్స్ : జాషువా ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ విజువల్ ఎఫెక్ట్స్ : ఈవా మోషన్ స్టూడియోస్ మ్యూజిక్ : కె కృష్ణ కుమార్ ఆర్ట్ : మురళి ఎస్.వి బ్యానర్ : మ్యాట్నీ […]
Category: Latest News
తమిళ సీఎంగా పళనిస్వామి…వణికిపోతోన్న కోలీవుడ్ స్టార్స్
తమిళనాట శశికళ – పన్నీర్ సెల్వం మధ్య సీఎం కుర్చీ వార్ వన్డే క్రికెట్ మ్యాచ్ను తలపించింది. ఎట్టకేలకు శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి తమిళనాడు 12వ సీఎంగా పీఠం అధిష్టించారు. అయితే పన్నీర్ శశిని టార్గెట్గా చేసుకుని గట్టిగానే విమర్శలు సంధించారు. ఈ వార్లో కోలీవుడ్ మొత్తం పన్నీర్కు మద్దతుగా నిలిచింది. కోలీవుడ్ నటులు కమల్,గౌతమి,ఆర్య మొదలుకొని ఎంతో మంది పన్నీర్ కి అండగా శశికి వ్యతిరేకంగా గొంతు చించుకున్నారు. సోషల్ మీడియా సాక్షిగా పన్నీర్కు […]
2019లో సీఎం సీటు కోసం పవన్ ప్లాన్స్ ఇవే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. 2019లో ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమైపోయింది! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించేశాడు కూడా. అంతేకాదు, తాను ఎక్కడి నుంచి పోటీ చేసేదీ కూడా చెప్పేశాడు. ఇక, ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం, పార్టీని సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకుపోవడం వంటివి కొత్తగా ఏర్పాటైన పార్టీ అధినేతలు చేపట్టే కార్యక్రమాలు. కానీ, వీటికి విరుద్ధంగా పవన్ ఈ విషయాలను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే, పార్టీని ఏమన్నా గాలికి వదలిసేడా? అంటే […]
పళనిస్వామికి చెక్ పెట్టేందుకు పన్నీర్ కొత్త వ్యూహం
తమిళనాడు పాలిటిక్స్లో గత పక్షం రోజులుగా ప్రకంపనలు రేపుతోన్న ఉత్కంఠకు తాజాగా తెరపడినా శనివారం వరకు ఇంకా ఇది కొనసాగనుంది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పళనిస్వామి శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ముందు నుంచి తానే సీఎం అవుతానని ధీమాగా ఉన్న పన్నీరుకు షాక్ ఇస్తూ పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని సీఎం అయ్యారు. దీంతో సీఎం పీఠంపై ఆశలతో ఉన్న పన్నీరు రూటు మార్చారు. నేరుగా అమ్మ సమాధి […]
జయకు వేసిన రూ.100 కోట్ల జరిమానా.. మరి దాని మాటేమిటి?
ఒక వ్యక్తికి కోర్టు జరిమానా విధించింది.. తీరా అది కట్టే లోగానే ఆ వ్యక్తి చనిపోతే.. ఇప్పుడు ఆ జరిమానా ఎవరు కట్టాలి? అతడికి కుటుంబసభ్యులు కూడా లేకపోతే ఏం చేయాలి? ఆ జరిమానా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు విధించిన రూ.100కోట్ల ను ఎవరు కట్టాలనే అంశంపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత ప్రధాన దోషిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు రూ.100కోట్లు జరిమానా […]
చిరు రాజకీయ అస్త్ర సన్యాసంపై చెప్పకనే చెప్పిన నాగబాబు
వచ్చే ఎన్నికల్లో మెగా అభిమానులు ఎటువైపు? అనే ప్రశ్న రాజకీయాల్లో కొంతకాలం నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్రశ్నకు తెరపడింది. అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ వైపు, తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన అంటూ తలోవైపు ఉండటంతో ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారు మెగాభిమానులు. కానీ ఇప్పుడు వీరందరినీ ఏకతాటిపై నిలిపేందుకు మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగారు. ఎప్పుడూ అన్న చాటు తమ్ముడిగా ఉండే నాగబాబు.. ఇప్పుడు తమ్ముడి చెంతకు […]
పళనిస్వామికి షాక్: చిన్నమ్మ టీంలో 30 మంది జంప్
శశికళకు సీఎం పోస్టు చేజారడంతో అన్నాడీఎంకే సీనియర్ లీడర్ సెంగొట్టయన్కు ఆ ఛాన్స్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా పళనిస్వామి రేసులోకి వచ్చేశారు. సెంగొట్టయన్ కు షాకిచ్చారు. అయితే పళనిస్వామిని సీఎం చేసే విషయంలో అప్పుడే చిన్నమ్మ శశికళ విషయంలో లుకలుకలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సీఎం సీటు రేసులో ఉన్న పళనిస్వామి సెంగొట్టయన్ కంటే చాలా జూనియర్. సెంగొట్టయన్కు ఛాన్స్ వద్దనుకుంటే పళనిస్వామి కంటే సీనియర్లు తంగమణి, వేలుమణి ఉన్నారు. కానీ పళనిస్వామికి ఆ అవకాశం […]
యూపీలో గెలుపుకు ” మాయా ” వ్యూహం
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలు బీఎస్పీ అధినేత్రి మాయావతికి చావోరేవోగా మారాయి. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు జోరు చూపిస్తుంటే…మోడీ నేతృత్వంలోని బీజేపీ కూడా అధికారం తమదే అని ఆరాటపడుతోంది. ఈ రెండు పార్టీల మధ్యలో బీఎస్పీ సైతం పోటీకి సైసై అంటోంది. ఈ ఎన్నికలు బీఎస్పీకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి. ఎలాగైనా గెలిచేందుకు మాయావతి సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దళితుల పార్టీగా ముద్రపడిన […]
ఏపీలో సీన్ రివర్స్…వైసీపీలోకి జోరుగా వలసలు
ఏపీ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను తన పార్టీలో చేర్చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల వారసులు వరుసగా జగన్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్పన మోహన్రావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు వంతు కర్నూలు జిల్లాకు […]