టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి అశోక్గజపతి రాజుకి దిమ్మతిరిగిపోయింది! తాను చేసిన కామెంట్కి కౌంటర్ ఘాటుగా ఉండే సరికి మైండ్ బ్లాంక్ కూడా అయిందట రాజుగారికి!! తానేదో మంత్రి హోదాలో ఓ కామెంట్ విసిరితే.. తనపై అంతే రివర్స్లో ఇంత ఘాటు కౌంటర్ రువ్వాలా? అని రాజుగారు ఇప్పుడు తెగ ఇదైపోతున్నారట. ఎప్పుడూ ఎంతో గంభీరంగా.. తాను ఎవరినీ లెక్కచేయను అనేధోరణిలో వ్యవహరించే మంత్రి రాజుగారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ ఉదంతం ఏంటో తెలిస్తే.. మీరు […]
Category: Latest News
జయ మృతిపై అనుమానాలు – అసలు నిజాలు..!
దివంగత తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేతల అమ్మ.. పురుట్చితలైవి జయలలిత మృతి చెందిన మూడు వారాల తర్వాత ఇప్పుడు ఆమె మృత దేహానికి పోస్ట్ మార్టమ్ చేయనున్నారా? ఆమె మృతిపై అనుమానాలున్నాయనే వార్తలు నిజమేనా? ఆమెపై విష ప్రయోగం జరిగిందనే కామెంట్లకు ఇప్పుడు బలం చేకూరుతోందా? జయది సాధారణ మరణం కాదా? ఇప్పుడు ఇలాంటి అనుమానాలు తమిళనాడు ప్రజలనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల జనాల్నిసైతం మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జయ ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి […]
నాన్నలా బావను కూడా ముంచుతావా హరీ
ఇప్పుడు ఏపీకి చెందిన పొలిటికల్ లీడర్లు అందరూ ఇలానే అంటున్నారట! నందమూరి హరికృష్ణ వ్యవహారశైలిపై ఇప్పుడు తెలుగు దేశం నేతలతో సహా సానుభూతి పరులు సైతం చర్చించుకుంటున్నారు. అంత సడెన్గా ఇప్పుడు హరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై చాలా కాలం అయింది కదా! అని అనుకుంటున్నారా? నిజమే! హరికృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై మూడు నాలుగేళ్లు అవుతుంది. అయినా కూడా పులుపు చావలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడట ఆయన! దీంతో […]
సొంత పార్టీ ఎమ్మెల్యేకే కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
టీఆర్ ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనివాస్ గౌడ్కు సాక్షాత్తూ.. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తనకు సంబంధంలేని విషయంలో కలుగ జేసుకని ఏపీ, తెలంగాణల మధ్య వివాదం వచ్చేలా చేస్తున్నారని శ్రీనివాస్పై కేటీఆర్ ఆగ్రహించారట. మరి ఈ విషయంలోకి వెళ్లిపోతే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల అనుమతులపై ధ్వజమెత్తారు. ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు […]
బలిజలు కొత్త ఉద్యమం.. ముద్రగడకు రాం రాం!
బీసీ రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలో ఉవ్వెత్తున సాగిన కాపు ఉద్యమంలో చీలికలు మొదలయ్యాయా? ఆధిపత్య పోరుకు కాపు ఉద్యమం పరాకాష్టగా మారుతోందా? ముద్రగడ నాయకత్వంపై తిరుగుబాటు వస్తోందా? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోని కాపులను వేర్వేరు పేర్లతో పిలుస్తుండడం తెలిసిందే. ఇలాంటిదే బలిజ కూడా! ఇది కూడా కాపు వర్గమే. అయితే, కోస్తాలో కన్నావీరి సంఖ్య సీమ జిల్లాల్లో అత్యధికం. అయితే, ప్రభుత్వంపై పోరు చేయడంలో మాత్రం కాపులతోనే కలిసి […]
టీడీపీ నేతల ఫైటింగ్కు కారణం
ఏపీ అధికార పార్టీ నేతల్లో అవినీతి ఏ రేంజ్కి చేరుకుందో చెప్పడానికి గుంటూరు ఘటన ఉదాహరణగా మారింది. గుంటూరుకు మంత్రి రావెల కిశోర్బాబు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ల మధ్య వివాదం మీడియా సాక్షిగా రచ్చకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరి కథనంపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని ఒప్పందంలో భాగంగా పృథ్వీలతకు అప్పగించాల్సిన సమయం వచ్చింది. అయితే, అలా అప్పగించబోనని జానీ మూన్ భీష్మించడంతో వివాదం రచ్చకెక్కింది. ఈ క్రమంలో పృథ్వీలత తరఫున […]
కేసీఆర్ నుంచి మరో పేపర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలనా పరంగాను, పార్టీ పరంగాను దూసుకుపోతున్నారు. కేసీఆర్ స్పీడ్కు ఎప్పుడు బ్రేకులు పడతాయో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. తెలంగాణ కేసీఆర్ హవా ఆ రేంజ్లో ఉంది మరి. ఇక మీడియా పరంగాను కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికి అంతుపట్టడం లేదు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఆ విషయం కేసీఆర్కు కూడా తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత […]
థ్రిల్లర్ సినిమాను తలపిస్తోన్న తమిళ పాలిటిక్స్
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే కేంద్రంగా పాలిటిక్స్ రసవత్తరంగా నడుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ సీఎం సీటును దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో చక్రం తిప్పిన వార్తలు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం మూకుమ్మడిగా పోయెస్ గార్డెన్కు వెళ్లి.. చిన్నమ్మకు సాష్టాంగనమస్కారం చేసి.. పార్టీ పగ్గాలు చేపట్టాలని సైతం విన్నవించినట్టు వార్తలు వచ్చాయి. ఇంతలో రాష్ట్రంలో వర్ద పెను తుఫాను.. అనంతరం సీఎం పన్నీర్ సెల్వం.. […]
జంపింగ్ జపాంగ్లకు ఫ్యూచర్ బెంగ
అవును! కాంగ్రెస్ నుంచి జంప్ చేసి విచ్చలవిడిగా బీజేపీలో చేరిపోయిన సీనియర్ నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ఏర్పాటు చేయడంతో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది. దీంతో ఆపార్టీలో ఉంటే తమ భవిష్యత్ కూడా నాశనం అయిపోతుందని భావించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులుగా చేసిన నేతలు సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి.. మోడీ నేతృత్వంలోని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా తమ రాజకీయ భవిష్యత్తు భారీ ఎత్తుకు […]