గంటా చేతిలో వియ్యంకుడి భవితవ్యం

ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు రూటే స‌ప‌రేటు. ఆయ‌న ఎన్ని పార్టీలు మారినా గెలుస్తూనే ఉంటాడు…ఏ పార్టీ మారినా మంత్రిగానే ఉంటాడు. ఆయ‌న గ‌త ప‌దేళ్ల‌లో టీడీపీ – ప్ర‌జారాజ్యం – కాంగ్రెస్ – తిరిగి టీడీపీ ఇలా ప‌లు పార్టీలు మారారు. గ‌త కాంగ్రెస్ పాల‌న‌లో మంత్రిగా ఉన్న గంటా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసి ఇక్క‌డ గెలిచి ఇక్క‌డ కూడా మంత్రి అయ్యారు. కేబినెట్‌లో మ‌రో మంత్రిగా ఉన్న […]

జ‌గ‌న్ క‌ల ఫ‌లిస్తుందో.. కోరిక నెర‌వేరుతుందో చూడాలి

2019లో ఎట్టి ప‌రిస్తితిలోనూ ఏపీలో అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని పంతం మీదున్న జ‌గ‌న్‌.. త‌న ప‌ట్టుద‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు, త‌న క‌ల‌ల పీఠం ఎక్కేందుకు ఎంత‌టి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు! తాజాగా వెలుగులోకి వ‌చ్చిన ఓ స‌మాచారం ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తోంది. మొన్నామ‌ధ్య ప్ర‌ధానితో క‌లిసేందుకు జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌డం.. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున ర‌చ్చ‌చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ టూర్ వెన‌కాల జ‌రిగిందేంటో బ‌య‌ట‌కు వ‌స్తోంది. గ‌త వారంలో తెలుగు రాష్ట్రాల […]

ప‌వ‌న్ మూవీ రిలీజ్ డిలే.. అందుకేనా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మాట‌ల మాంత్రికుడు, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో శ‌ర‌వేగంగా రూపుదిద్దుకుంటున్న మూవీ.. ఇప్ప‌ట్లో లేన‌ట్టేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చాలా స్పీడ్‌గా మూవీ మేకింగ్ ఉన్న‌ప్ప‌టికీ.. దీనిని రిలీజ్ చేసే టైంకి అనేక స‌మ్య‌లు వ‌స్తున్నాయ‌ని, అందుకే రిలీజ్ డేట్‌ని మారుస్తున్నార‌ని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీని వ‌చ్చే సెప్టెంబ‌రులోనే రిలీజ్ చేయాలని ప‌క్కా ప్లాన్ వేసుకున్నారు. దీని ప్ర‌కార‌మే.. షూటింగ్‌ను వేగంగా లాగించేస్తున్నారు. అయితే ఉన్న‌ట్టుండి ఈ రిలీజ్ డేట్ మారింద‌ని, వ‌చ్చ […]

కేసీఆర్‌కి త‌ల‌సాని పొగ‌డ్త‌ల వెనుక చాలా స్టోరీ ఉందే!!

పాలిటిక్స్ అన్నాక అధినేత‌ని ఇంద్రుడు, చంద్రుడు అని పొగ‌డ‌డం కామ‌నే! అయితే, ఇప్పుడు తెలంగాణలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవ‌ల సీఎం కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో పొగిడేయ‌డం ప్రారంభించాడు. ఇంద్రుడు, చంద్రుడు అన‌డం కాకుండా.. కేసీఆర్‌ను ఏకంగా గొల్ల‌, కురుమల కులాలు కుల దైవంగా భావించి బీర‌ప్ప‌, మ‌ల్ల‌న్న‌ల ఇద్ద‌రి స్వ‌రూప‌మే కేసీఆర్ అంటూ.. త‌ల‌సాని బాజా భ‌జాయించాడ‌ట‌! ఇప్పుడు ఈ విష‌యంపైనే రాష్ట్రంలో చ‌ర్చించుకుంటున్నారు. ఊర‌క పొగ‌డ‌రు మ‌హాను భావులు అన్న‌ట్టు.. కేసీఆర్‌పై త‌ల‌సాని […]

ఏపీలో బీజేపీకి ఆ ఒక్క‌డు కూడా దొర‌క‌ట్లేదా..!

ఏపీలో ఎంత స్పీడ్‌గా విస్త‌రించాల‌ని భావిస్తున్నా.. బీజేపీకి ప‌రిస్థితులు అంత‌గా అనుకూలించ‌డం లేదు. ముఖ్యంగా పార్టీకి అంద‌రూ ఉన్న‌ట్టే ఉన్నా.. ప్ర‌జాక‌ర్ష‌ణ ఉన్న నేత ఒక్క‌రూ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌గా ఉంది. ఇటీవ‌ల అంటే 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక మంది కాంగ్రెస్ నేత‌లు బీజేపీలోకి వ‌చ్చి చేరారు . వీరిలో కేంద్రంలో మంత్రి ప‌దువులు నిర్వ‌హించిన వారూ ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ కూడా 2019లో బీజేపీని అధికారంలోకి తీసుకురాగ‌లిగిన నేత ఏపీలో ఒక్క‌రూ క‌నిపించ‌డం లేదు. దీంతో […]

టీఆర్ఎస్‌లోనూ టీడీపీ నేత‌లకే ప‌ట్టం..!

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో వింత సంస్కృతి క‌నిపిస్తోంది. మ‌న రాష్ట్రం.. మ‌న పాల‌న పేరుతో ఆవిర్భ‌వించిన టీఆర్ ఎస్ అన‌తి కాలంలోనే రాష్ట్రాన్ని సాధించ‌డంతోపాటు కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలోకి కూడా వ‌చ్చింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. టీడీపీ మూలాలున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీ గూటి ప‌క్షుల‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నార‌ని, తెలంగాణ సాధ‌న కోసం టీఆర్ ఎస్ లో ప‌నిచేసిన వారిని గుర్తించ‌డం లేద‌నే […]

హోదాపై ప‌వ‌న్ కూడా ఢిల్లీకి దాసోహ‌మా?!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని కోల్పోయి, అటు ఆర్థికంగా, ఇటు ఉద్యోగాల ప‌రంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీ విష‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎంతో స‌పోర్టింగ్‌గా మాట్టాడిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. అది కూడా రెండు రోజుల కింద‌ట బీజేపీ ర‌థ సార‌థి.. అమిత్ షా విజ‌య‌వాడ గ‌డ్డ‌పై .. తాము హోదా క‌న్నా ఎక్క‌వే ఇచ్చామ‌ని, హోదా ఉన్న రాష్ట్రాల‌కు కూడా ఇంత క‌న్నా ఏమీ ద‌క్క‌డం లేద‌ని […]

టీడీపీలో రాబోయే త‌రానికి కాబోయే నేత‌లు హ‌ల్ చ‌ల్

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు టీడీపీ కూడా అనుకూల‌మే. దీనికి సీఎం త‌న‌యుడు, మంత్రి లోకేశ్ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు వార‌సుల‌ను పార్టీకి దూరంగా ఉంచిన నేత‌లు ఇప్ప‌డు త‌మ వార‌సుల‌ను ప‌ని గ‌ట్టుకుని ప్రోత్స‌హించి, పాలిటిక్స్‌లో దింపుతున్నారు. దీనికి నిన్న ముగిసిన విశాఖ టీడీపీ మ‌హానాడు వేదిక అయింది. ఈ మ‌హానాడులో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల పుత్ర‌ర‌త్నాలు.. అంటే రాబోయే త‌రానికి కాబోయే నేత‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. వీరికి లోకేశ్ మార్గ‌ద‌ర్శి, కార్య‌ద‌ర్శి.. […]

తెలంగాణ‌లో క‌మ‌ల నాథుల క‌ల‌లు నెర‌వేరేనా?!

ఉత్త‌రాదిలో త‌మ ప‌ట్టును నిలుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు 2019లో జ‌ర‌గ‌బోయే ఏపీ, తెలంగాణ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది. ద‌క్షిణాదిలో ఒక్క కర్ణాట‌క‌లో త‌ప్ప మిగిలిన రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా ఉండ‌డంతో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై దృష్టిపెట్టిన బీజేపీ సార‌ధి అమిత్ షా, ప్ర‌ధాని మోడీలు.. అటు తెలంగాణ‌, ఇటు ఏపీల‌లో నూ తాము సొంతంగా ఎద‌గాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణలో తొలి మూడు రోజులు ప‌ర్య‌టించిన అమిత్ షా త‌న ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసుకునేందుకు […]