కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నిన్న మొన్నటి వరకు అధికార పార్టీలో చిచ్చు పెడితే.. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో సొంత నేతల నుంచే అసంతృప్తి మంటలు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నిక.. ఇప్పుడు జగన్కి అన్ని విధాలా అగ్ని పరీక్షగా మారింది. ఇక్కడ వైసీపీకి ఇన్చార్జ్గా ఉన్న రాజ్గోపాల్రెడ్డి.. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ కూడా […]
Category: Latest News
శిల్పా, అఖిల ప్రియల్లో పొలిటికల్ సన్యాసం ఎవరికో?!
నంద్యాల ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ను ఓ రేంజ్లో పెంచేస్తోంది. అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ అధినేతలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. బాబేమో అభివృద్ది మంత్రం పటిస్తుంటే… జగన్ మాత్రం సెంటిమెంట్ను నమ్ముకున్నారు. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నిక ఇరు పక్షాల్లోనూ హీట్ను పెంచేసింది అని అందరూ అనుకుంటున్నారు. అయితే, దీనికి మరింత వేడి పెంచేస్తూ.. మంత్రి భూమా అఖిల ప్రియ పెద్ద కామెంట్లు చేశారు. ఈ ఉప ఎన్నికను […]
పవన్ పోటీకి దిగితే బాబు పొలిటికల్ అస్త్రం రెడీనా..!
2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఇప్పుడు ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే విషయంపై సందిగ్ధం నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అనంతపురంలో సినీ, రాజకీయ ప్రముఖులు పోటీలో ఉండటంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్పై పోటీచేసే అభ్యర్థి విషయంలో టీడీపీ నేతలు, ముఖ్యంగా ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తున్న జేసీ వర్గం ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడి సామాజికవర్గ […]
ఏపీ మంత్రికి గుబులు పుట్టిస్తున్న మావోల లేఖ
ఏపీ మంత్రులకు మావోయిస్టులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న వారి కొడుకులకు హెచ్చరికలు జారీచేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏవోబీలో మావోయిస్టులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో.. ఏపీ మంత్రి తనయుడిని హెచ్చరిస్తూ లేఖ రాయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గతంలో మంత్రికి కూడా హెచ్చరిస్తూ లేఖ రాసిన మావోయిస్టులు.. ఇప్పుడు తనయుడిని బెదిరిస్తూ లేఖ రాయడం గుబులు పుట్టిస్తోంది. ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు […]
తూర్పు పాలిటిక్స్లో పెద్ద హాట్ టాపిక్గా టీడీపీ ఎమ్మెల్యే
ఏపీలో వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగా కప్పుల తక్కెడలో ఖాయం కానున్నాయి. ఈ పార్టీలో వాళ్లు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో వాళ్లు ఈ పార్టీలోకి జంప్ చేసేయడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల టైం కూడా లేదు. దీంతో ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు సంపాదించి గెలిచేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. వరుసగా రెండోసారి అధికారం నిలుపుకునేందుకు టీడీపీ, తొలిసారి గెలిచేందుకు వైసీపీ హోరాహోరీగా పోరాడుతుంటే కొత్త పార్టీ జనసేన […]
కొత్త టార్గెట్: ముందు జగన్.. తర్వాత చంద్రబాబు
అధికార పార్టీ నాయకులు చేసే అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళితే.. ప్రతిపక్షానికైనా, ఇతర పార్టీలకైనా మనుగడ ఉంటుంది. అప్పుడే ఆయా పార్టీల బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఇప్పటివరకూ వస్తోంది. కానీ దీనికి భిన్నంగా ఏపీ కాంగ్రెస్ నిర్ణయించింది. టీడీపీని కాకుండా .. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్ను లక్ష్యంగా చేసుకోవాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీఅయ్యాయట. దీని వెనుక బలమైన […]
పోటీపై కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన బాలయ్య
కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్లో ఓ ఇష్యూపై తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారుతున్నారన్నదే ఆ వార్త. బాలయ్యకు హిందూపురంలో ఇటీవల బాగా వ్యతిరేకత పెరుగుతోందని, ఆయన 2019 ఎన్నికల్లో హిందూపురంకు బదులుగా కృష్ణా జిల్లాలోని గుడివాడ లేదా మైలవరం నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని మీడియాలోను, సోషల్ మీడియాలోను వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బాలయ్య ఎట్టకేలకు క్లారిటీ […]
జగన్కి హైదరాబాద్పై మక్కువ తీరలేదా?
ఇప్పుడు ఏపీలో అందరూ ఇలానే అనుకుంటున్నారు. విపక్షం వైసీపీ నేత జగన్.. ఏపీ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం ఆయన విద్యార్థులను చైతన్య వంతం చేస్తున్నారు. మొన్నామధ్య విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమించారు కూడా. అదేసమయంలో రాజధాని రైతుల కోసం ఉద్యమాలు చేశారు. పశ్చిమ గోదావరిలోని ఆక్వాపార్క్ కు వ్యతిరేకంగానూ ఉద్యమించారు. రైతుల రుణ మాఫీ, పట్టిసీమ వ్యర్థం అంటూ అనేకానేక పోరాటాలను చేశారు. ఇప్పుడు విశాఖ భూ కుంభకోణంపై మొన్నామధ్యే […]
టీ-టీడీపీకి టైమ్ ఇవ్వని లోకేశ్
వచ్చే 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణలో మన పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది.. తమ్ముళ్లూ.. ! అంటూ భరోసా నింపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల కాలంలో తెలంగాణ టీడీపీ నేతల ముఖం చూడలేదు. ఒక రకంగా టీడీపీ అధినేత ఏపీ అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు వంటి వాటిలో తీరుబడి లేకుండా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో టీడీపీని నడిపించే బాధ్యతను లోకేశ్ భుజాన వేసుకున్నారు. తెలంగాణ నేతలతో వారాల తరబడి చర్చించి.. […]