మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం `ఫిదా`. ఈ చిత్రం ద్వారానే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా, ఫీల్గుడ్ మూవీగా మలిచి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. అయితే ఈ చిత్రం కథ మొదట వరుణ్ వద్దకు వెళ్లలేదట. ఈ విషయాన్ని శేఖర్ కమ్ములనే స్వయంగా […]
Category: Latest News
గుంటూరులో మూడు కాళ్లతో వింత శిశువు.. అరుదైన సర్జరీ..!
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మూడు కాళ్లతో జన్మించిన వింత శిశువుకు గురటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి విజయవంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి మండలం శెట్టివారిపాలెంకు చెందిన వెంకటేశ్వరమ్మ కాన్పు కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరింది. కడుపులోని బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్లు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే శిశువును చూసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. శిశువుకు మూడు కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. […]
మళ్లీ అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన సీనియర్ నటుడు!
కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తీక్ మళ్లీ ఆస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. తమిళంలో ఎన్నో చిత్రాలు చేసిన కార్తీక్.. సీతాకోకచిలుక, అన్వేషణ, అభినందన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) అనే సొంత పార్టీని కూడా స్థాపించారు. అయితే కొంత కాలాన్ని పార్టీని రద్దు చేసి.. తన మద్దతును […]
అరుదైన గౌరవం అందుకున్న `గాలి సంపత్`!
రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు కీలక పాత్రలో అనీష్ తెరకెక్కించిన చిత్రం `గాలి సంపత్`. తండ్రీకొడుకుల ఎమోషనల్ జర్నీనే ఈ సినిమాకు కథాంశం. ఈ చిత్రంలో గాలి సంపత్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించగా.. ఆయన కొడుకు పాత్రలో శ్రీ విష్ణు నటించారు. నోట మాట రాకున్నా సరే, ఫీ..ఫీ..ఫీ అని నోటి నుంచి గాలి ఊదుతూ ముఖంలోని హావభావాలతోనే ప్రేక్షకుడిని అలరించడం మామూలు విషయం కాదు. కానీ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసి చూపించారు. గాలి […]
రీ పోలింగ్ డిమాండ్ చేస్తున్న కమల్ హాసన్..ఏం జరిగిందంటే?
తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిన్న పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించిన ఆయన..కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్రమంలోనే తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి వచ్చి మైలాపురంలో ఓటు వేసిన కమల్.. ఆపై తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్ లో ఓటింగ్ పరిస్థితిని సమీక్షించేందుకు […]
సుకుమార్ తీరుపై రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం..కారణం అదేనట?
స్టార్ డైరెక్టర్ సుకుమార్పై లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసేంత విషయం ఏం జరిగి ఉంటుంది అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా.. పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే […]
పెళ్లి పీటలెక్కబోతున్న చిరు హీరోయిన్..త్వరలోనే ఎంగేజ్మెంట్!
లక్ష్మి రాయ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కాంచనమాల కేబుల్ టి.వి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, ఐటెం సాంగ్స్ ద్వారా మాత్రం ఈ బ్యూటీకి సూపర్ క్రేజ్ దక్కింది. ఈ అమ్మడు చిరంజీవి హీరోగా తెరకెక్కిన `ఖైదీ నెంబర్ 150`, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `సర్దార్ గబ్బర్సింగ్`, రవితేజ హీరోగా తెరకెక్కిన `బలుపు` ఇలా పలు చిత్రాల్లో […]
కరోనా భారిన పడిన మల్లీశ్వరి హీరోయిన్..!?
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక బాలీవుడ్లో కరోనా కేసులు ఆగడం లేదు. ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తూనే ఉంది. ఇప్పటికే సగం ఇండస్ట్రీకి కరోనా సోకింది. అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలకు కూడా కరోనా వచ్చింది. హీరోయిన్లు కూడా చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా వచ్చింంటూ స్వయంగా పోస్ట్ చేసింది కత్రినా. […]
బ్రేకింగ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు బ్రేక్
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇక రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్ విధించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎస్ఈసీ. నాలుగు వారాల కోడ్ అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ధర్మాసనం. ఈ నెల 1న ఎస్ఈసీ జారీచేసిన నోటిఫికేషన్లో తదనంతర […]