అంజ‌లిని వ‌ద‌ల‌ని నిర్మాత‌..ముచ్చ‌ట‌గా మూడోసారి..?

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయే అయినా త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు న‌టించినా పెద్ద‌గా క్లిక్ అవ్వ‌క‌పోవ‌డంతో.. ఇక్క‌డ ఆమె కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. అలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ […]

నాని త‌ప్పుకోవ‌డంతో..బ‌రిలోకి దిగిన `జాంబి రెడ్డి` హీరో!

న్యాచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చ‌త్రం ఏప్రిల్ 23న విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా నాని మ‌రియు చిత్ర టీమ్ విడుద‌ల తేదీని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు అదే తేదీనా జాంబి రెడ్డి […]

మ‌రోసారి డబుల్ రోల్ చేయ‌బోతున్న గోపీచంద్‌?‌

యాక్షన్ హీరో గోపీచంద్ త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ద‌ర్శకుడు తేజ‌తో `అలిమేలు మంగ వెంకటరమణ` అనే టైటిల్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జయం, నిజం సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్‌ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని బ‌లంగా టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]

ఎన్టీఆర్‌తో కొర‌టాల‌..మ‌రి బ‌న్నీ సినిమా ఎప్పుడంటే?

ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ సినిమాను కొర‌టాల శివతో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాగా.. ఈ చిత్రం జూన్‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అలాగే వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన వెంట‌నే స్టైలిష్ […]

వైర‌ల్ పిక్‌: బండ్ల గణేష్‌కి క‌రోనా..సుమ ముందు జాగ్ర‌త్తే మంచిదైంది!

సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ రెండో సారి క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. `వ‌కీల్ సాబ్` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుంచి ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్న బండ్ల క‌రోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి బండ్ల గణేశ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా […]

పీక కోస్తా అంటూ నాగ‌బాబుకు భార్య వార్నింగ్‌..ఏం జ‌రిగిందంటే?

సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు ఆయ‌న భార్య పీక కోస్తాన‌ని వార్నింగ్ ఇచ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నాగ‌బాబునే తెలిపారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సీరియల్ యాక్టర్‌గా, షోలలో జడ్జ్‌గా ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించిన నాగ‌బాబు.. త‌ర‌చూ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూనే ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల నాగ‌బాబు అభిమానుల‌తో లైవ్ చాట్ నిర్వ‌హించ‌గా.. `ఏం సార్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?` అని […]

ఐపీఎల్ 2021:రాజస్థాన్‌కి బిగ్‌ షాక్..ఆ కీల‌క ఆట‌గాడు ఔట్‌!

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. జ‌ట్టులో కీల‌క ఆడ‌గాడు, ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఈ సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2021లో భాగంగా సోమ‌వారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. చివ‌రి వ‌ర‌కు ఎంతో ఉత్కంఠ‌భ‌రింత‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో యువ పేసర్ రియాన్ పరాగ్ విసిరిన బంతిని లాంగాన్ దిశగా క్రిస్‌గేల్ […]

నటుడు సతీదార్ మృతి..!

      కరోనా మహమ్మారి మరో సినీ నటుడిని బలి తీసుకుంది. జాతీయ అవార్డు మూవీ కోర్టు నటుడు వీరా సతీదార్ కరోనా బారి పడి చివరికి మృతిచెందారు. ఇటీవల కరోనా వైరస్‌ ‌బారిన పడిన ఆయన గత రెండు రోజులుగా వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో చనిపోయారని రచయిత, దర్శకుడు చైతన్య తమ్హానే ప్రకటించారు. ఈ చేదు వార్త ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ సతీదార్‌ మరణం పై ఆయన […]

సీఎం కేసీఆర్ సభకు తొలిగిన అడ్డంకులు..!?

నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలిగిపోయాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించింది. దీంతో బుధవారం నాడు సీఎం కేసీఆర్ సభ మామూలుగానే అనుకున్నట్లు కొనసాగనుంది. సభను రద్దు చేయాలని రైతులు సోమవారం వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించగా, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, కరోనా నిబంధనలుపాటించకుండా, తమ భూముల్లో సభ నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు.కానీ విచారణకు చీఫ్ జస్టిస్ అనుమతి ఇవ్వలేదు. ఇదిలా […]