ఈ ఫొటోనే న‌న్ను న‌వ్వించింది..న‌మ్ర‌త ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవే అనుకుంటే.. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నింపుతున్న క‌రోనా ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే భయంతోనే చనిపోతున్నారు. అందుకే థైర్యంగా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. అందుకోసం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని సలహా ఇస్తూ పోస్ట్‌ పెట్టింది […]

అజిత్ ఫ్యాన్స్ గొప్ప మ‌న‌సు..నిరుపేదల కోసం రోడ్లపై..?

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఐదు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా కొనసాగుతున్న ఈయ‌నకు టాలీవుడ్‌లో కూడా స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది. అయితే ఎంత క్రేజ్ ఉన్నా.. ఈయ‌న మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. సాయం చేసే గుణం కూడా ఈయ‌న‌కు ఎక్కువే. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో ఎంద‌రికో సాయం చేస్తూ అండ‌గా నిలుస్తున్నాడు అజిత్‌. అయితే అజిత్‌ను ఇన్‌స్పెరేషన్ గా తీసుకుని […]

`పుష్ప‌`లో పెరుగుతున్న రంగ‌మ్మత్త రోల్‌..కార‌ణం అదేన‌ట‌?

ద‌ర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ అద‌ర‌గొట్టింది. ఈ క్ర‌మంలోనే అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఛాన్స్ ఇచ్చాడు సుక్కు. ప్ర‌స్తుతం ఈయ‌న అల్లు అర్జున్ హీరోగా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే అన‌సూయ‌కు కూడా ఈ చిత్రంలో మంచి కీ రోల్ ఇచ్చాడు సుకుమార్. అయితే ప్ర‌స్తుతం పుష్ప రెండు భాగాలుగా రాబోతోంది. ఆ […]

`ఏక్ మినీ కథ` కోసం రంగంలోకి దిగిన ప్ర‌భాస్?

దర్శకుడు శోభన్ త‌న‌యుడు సంతోష్‌ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా కార్తీక్ రాపోలు తెర‌కెక్కిన తాజా చిత్రం ఏక్‌ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో థియేట‌ర్‌లో విడుద‌ల చేసే ప‌రిస్థితి లేక‌.. ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 27న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. […]

క‌రోనా క‌ష్ట‌కాలంలో బాల‌య్య ఔదార్యం..ఈసారేం చేశారంటే?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో రూపంలో వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో హాస్ప‌ట‌ల్స్‌లో బెడ్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త అధికంగా ఉండ‌టం వ‌ల్ల క‌రోనా రోగులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క‌ష్ట‌కాలంలో క‌రోనా రోగుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వచ్చి.. త‌మ వంతు సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ […]

మ‌రోసారి న్యాచుర‌ల్ స్టార్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న ర‌ష్మిక‌?!

న్యాచుర‌ల్ స్టార్ నాని, టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తొలి చిత్రం దేవదాస్. టి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఆకాంక్ష సింగ్ కూడా న‌టించారు. ఈ చిత్రం మంచి టాకే తెచ్చుకుంది. అలాగే నాని, ర‌ష్మిక జోడీకి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే శివ నిర్వాణ దర్శకత్వంలో ట‌క్ జ‌గ‌దీష్‌ను పూర్తి చేసిన నాని.. ప్ర‌స్తుతం శ్యామ్ సింగ […]

‘ఆర్ఆర్ఆర్’ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ బిజినెస్?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ […]

నిర్మాత బీఏ రాజు మృతిపై మ‌హేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ప్ర‌ముఖ నిర్మాత‌, సినీ పీఆర్వో బీఏ రాజు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దాదాపు 1500 సినిమాలకు పీఆర్‌ఓగా పని చేయ‌డంతో పాటు త‌న భార్య బి.జ‌య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న మృతిపై ఇప్ప‌టికే పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే రాజు గారికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ఆప్తుడు. […]

ఆనంద‌య్య ఆయుర్వేద మందుపై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్‌!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఇస్తున్న‌ ఆయుర్వేద మందు ఇప్పుడు ఆ జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ ఆయుర్వేద ముందు పంపిణీకి ప్రభుత్వం కూడా సుముఖం వ్యక్తం చేసింది. దాంతో క‌రోనా రోగులు ఆనందయ్య ఇస్తున్న మందు కోసం ఎగ‌బ‌డుతున్నారు. ఇక ప్ర‌తి విష‌యంలో త‌న‌దైన శైలిలో స్పందించే వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఆనంద‌య్య ఆయుర్వేద మందుపై షాకింగ్ […]