విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]
Category: Latest News
ఓటీటీ వైపు చూస్తున్న నిఖిల్ `18 పేజెస్`..త్వరలోనే..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒకటి. కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో […]
ఆద్యంతం ఆకట్టుకుంటున్న డోంట్ బ్రీత్-2 ట్రైలర్
టాలీవుడ్లో హారర్ మూవీస్కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు కూడా హారర్ మూవీ డోంట్ బ్రీత్ కు సీక్వెల్ గా తీసిన డోంట్ బ్రీత్-2 ట్రైలర్ ను రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సీక్వెల్ ను స్క్రీన్ జెమ్స్, స్టేజ్ 6 ఫిల్మ్స్, గోస్ట్ హౌస్ పిక్చర్స్, గుడ్ యూనివర్స్ కలిసి వారి సమక్షంలో నిర్మించాయి. కాగా రోడో సయాగుస్ దీనికి డైరెక్షన్ వహించారు. అయితే రీసెంట్గా విడుదలైన డోంట్ బ్రీత్-2 మూవీ ట్రైలర్ […]
భారీ ప్రాజెక్ట్ కి ఓకే అంటున్న అల్లు అర్జున్.?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లోనే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ రాష్టరాల ఆడియెన్స్ సహా ఇతర దక్షిణాది భాషల్లో కూడా బన్నీ మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకుంటున్నాడు. వారికి మరింత దగ్గరయ్యేందుకు తన లేటెస్ట్ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన పుష్ప మూవీతో రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత నుంచి కూడా అన్నీ పాన్ ఇండియన్ లెవెల్లోనే […]
టిటిడి సంచలన నిర్ణయం..!
టీటీడీ దేవస్థానం పాలకమండలి తన వద్ద ఉండే ఉద్యోగులకు షాక్ న్యూస్ చెప్పింది. ఈ కరోనా సమయంలో ఎక్కువ మంది ఉద్యోగులు వైరస్ కు పాజిటివ్ తెచ్చుకున్నారు. కాగా కొంతమంది ఉద్యోగులు కరోనాతో మరణించారు. కాగా ఉద్యోగుల ఆరోగ్యభద్రత విషయంలో టీటీడీ రీసెంట్ గా కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పని చేస్తున్న 45 ఏళ్లు పైబడి జాబర్లకు వ్యాక్సిన్ తీసుకోకపోతే వారికి జీతం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇక ఉద్యోగుల కోసం టీటీడీ వ్యాక్సినేషన్ […]
అద్భుతం మూవీతో ఎంట్రీ ఇస్తున్న శివాని రాజశేఖర్…!
టాలీవుడ్ లో జీవిత రాజశేఖర్ లకు ఇద్దరు కూతుర్లు ఉన్నారన్న విషయం అందరికీ విదితమే. వారిద్దరిలో ఇప్పటికే శివాత్మిక దొరసాని మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన క్యూట్ నటనతో పాటు అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతోపాటే మలయాళ భాషలో కూడా సినిమాల్లో మెరుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జీవిత రాజశేఖర్ మరో కుమార్తె అయిన శివాని కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే శివాని […]
హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు..!
యూనివర్శిల్ స్టార్ అయిన కమల్ హాసన్ తన ఇద్దరు కూతుర్లకు పూర్తి స్వేచ్చ ఇచ్చాడనే చెప్పాలి. అందుకే వారిఇ సినీ కెరీర్ ను వారి ఇష్టం వచ్చినట్టు మల్చుకునే ఛాన్స్ వారికి అందించాడు. ఇక ఇద్దరు అక్కా చెల్లెల్లు కూడా సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా దిగిన ఫొటోస్ తో పాటేవీడియోస్ కూడా షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ మొదట్లో బికినీతో ఓ రేంజ్లో రెచ్చి పోయిన విషయం తెలిసిందే. […]
ధోనీ ఫేర్వెల్ మ్యాచ్ ఆడకపోవడానికి అసలు కారణం ఇదే!
క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీది చెరగని ముద్ర. ఆయన హయాంలోనే వరల్డ్ కప్ను ఇండియా గెలుచుకుంది. ఎన్నో గొప్ప విజయాలను ఇండియాకు అందించిన ధోనీ.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన గతేడాది అనూహ్యంగా తన క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికి అభిమానలకు షాక్ ఇచ్చారు. కనీసం ఆయన ఫేర్వెల్ మ్యాచ్ కూడ ఆడలేదు. ఆ మ్యాచ్తో వీడ్కోలు పలుకుతా అని కూడా చెప్పలేదు. సంగక్కర దగ్గరి నుంచి సచిన్ టెండూల్కర్ వరకు అందరూ […]
అక్టోబర్ 17 నుంచి పొట్టి ప్రపంచ కప్..?
భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్ కరోనా రక్కసి దెబ్బకు యూఏఈకి తరలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక లేదా యునైటెడ్ అరబ్ లో ఈ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేయగా… యూఏఈ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 17 నుంచి యూఏఈలో ఈ టోర్నీ జరుగుతుంది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహిస్తారు. మూడు వేదికల్లో ఈ టోర్నీ నిర్వహిస్తారని తెలుస్తోంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు జరుగుతాయట. క్వాలిఫయర్స్ […]









