అవినీతి ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై జగన్ పార్టీ తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది. వాకాటిని టీడీపీలోకి చే్ర్చుకునే ముందే తాము హెచ్చరించామని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రజల దృష్టిని మార్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్ చేసిందని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్, రాయపాటి సాంబశిరావులపై […]
Author: admin
మంత్రి పదవి పాయే…. ఎమ్మెల్యే టిక్కెట్టు కష్టమే..!
ఎన్నో ఆశలతో, మంత్రి హామీతో వైసీపీ నుంచి సైకిలెక్కిన ఎమ్మెల్యే పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారిపోయిందట. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన పేరు పరిగనణలోకి కూడా తీసుకోకపోవడంతో ఇప్పటికే ఆయన అసంతృప్తిలో ఉన్నారట. పార్టీలో చేరే సమయంలో సీఎం చంద్రబాబు.. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా చివరి నిమిషంలో పట్టించుకోలేదట. ఇప్పుడు దీనికి తోడు.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు కూడా దక్కే అవకాశాలు లేకపోవడంతో ఏం చేయాలో […]
ఆ ఇద్దరి భేటీతో మిత్ర బంధానికి బ్రేక్ పడిందా?
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మిత్రులు శత్రువులు అవుతున్నారు. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే దానికి సరైన నిర్వచనంలా మారుతున్నాయి. కొత్త పొత్తులకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ-బీజేపీ నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అనంతరం.. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం అంతర్గతంగా ఉన్న విభేదాలు.. మరోసారి బయటపడ్డాయి. మొత్తంగా మిత్ర బంధానికి ముగింపు పలికేలా […]
హైదరాబాద్ కమిషనర్గా సీబీఐ మాజీ జేడీ?
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసును సమర్థంగా విచారించి సంచలనాలకు కేంద్రంగా మారిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు మరోసారి తెలుగురాష్ట్రాల్లో వినిపించబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డితో భేటీ కావడం వెనుక కారణమేంటనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. మరో ఐదేళ్లలో సర్వీస్ ముగించుకోబోతున్న ఆయన.. హైదరాబాద్లో తన సర్వీసు ముగించాలని భావిస్తున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో మళ్లీ […]
తెలంగాణలో వెల్లువలా ముంచుకొస్తున్న అసంతృప్తి సెగ
మా ప్రాంతం వారికే ఉద్యోగాలు, మా నీళ్లు మాకే సొంతం- నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు పోరాడిన సంగతి తెలిసిందే! కానీ ఇప్పుడు అదే రాష్ట్రంలో మరోసారి మళ్లీ ఈ నినాదంతో పోరాటం రాబోతోందా? తెలంగాణను విభజించి మరో రాష్ట్రం చేయాలనే ఉద్యమాలు రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఉత్తర, దక్షిణ తెలంగాణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ వివక్ష ప్రదర్శిస్తున్నారని […]
సినిమా ఓకే..కానీ ఆ ప్లాప్ డైరెక్టర్తోనా?
యువరత్న నందమూరి బాలకృష్ణ సినిమా గురించి ఏ చిన్న విషయం తెలిసినా అభిమానులకు పండగే! 100వ సినిమా చారిత్రాత్మక `గౌతమీ పుత్ర శాతకర్ణి` సినిమాతో బాక్సాఫీస్పై దండయాత్ర చేసిన ఆయన.. 101వ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో చేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ సినిమా గురించి వీరంతా టెన్షన్ పడుతున్న సమయంలోనే మరో షాక్ ఇచ్చాడు బాలయ్య! తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు ఎన్నో విజయాలు అందించిన దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ […]
టీబీజేపీ కొత్త ప్లాన్.. `ఆపరేషన్ కాంగ్రెస్
దేశమంతా వచ్చే ఎన్నికల నాటికి కాషాయ జెండా రెపరెపలాడించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా!! ప్రస్తుతం ఆయన తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఎలాగైనా అక్కడ కమలానికి కొత్త ఉత్సాహాన్ని నింపాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలో అక్కడ పర్యటించబోతున్నారు. అయితే అంతకంటే ముందే తెలంగాణలో భారీగా వలసలు జరగవచ్చనే ప్రచారం జోరందుకుంది. అనుకున్న స్థాయిలో బలపడేందుకు అంతే స్థాయిలో వలసలను కూడా ప్రోత్సహించాలని బీజేపీ నాయకత్వం బలంగా నమ్ముతోందట. ముఖ్యంగా […]
టీడీపీ నేతల అత్యుత్సాహం కొంపముంచుతోందా?
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ విపక్ష నేత జగన్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ప్రభుత్వ-విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. అలాగే తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంతరం వైసీపీ నేతలు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. పరామర్శించడం మాని.. విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కొంత విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎన్నడూ లేని […]
తెలంగాణలో వైసీపీలోకి రివర్స్ జంపింగ్లు
ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. తెలంగాణలో మనుగడ సాధించడానికి అవస్థలు పడుతోంది. ఆ పార్టీకి చెందిన నాయకులంతా గులాబీ కండువా కప్పేసుకోవడంతో నాయకులు ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు వైసీపీలో జోష్ నింపే పరిణామం జరిగింది. ఆపరేషన్ ఆకర్ష్తో పార్టీనుంచి వెళ్లిపోయిన నేతలు.. మళ్లీ సొంతగూటికి వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ స్తబ్ధుగా ఉన్న వైసీపీకి కొత్త ఉత్తేజం వచ్చినట్టయింది. ఇదే సమయంలో టీఆర్ఎస్లో ఇమడలేకపోయిన వారు మరికొందరు బయటికి వస్తారేమో […]