ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సభకు భారీగా జనం తరలివచ్చేలా చేయడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయింది. ఇక ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు ఇతర జాతీయ నేతలు రావడంతో..సభ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. ఆ ముగ్గురు సీఎంలతో పాటు కేసీఆర్..కేవలం కేంద్రంలోని మోదీ సర్కార్ టార్గెట్ గానే విరుచుకుపడ్డారు. బీజేపీని కేంద్రం నుంచి గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. బీజేపీపై పోరాటానికి […]
Author: Krishna
భూమా ఫ్యామిలీలో ట్విస్ట్..నంద్యాల ఆయనకేనా?
గత కొన్ని రోజుల నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ సీట్ల విషయంలో టీడీపీలో క్లారిటీ లేని విషయం తెలిసిందే. ఈ సీట్లు ఎవరికి దక్కుతాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ సీట్ల కోసం భూమా ఫ్యామిలీలో పోరు నడుస్తోంది. భూమా అఖిలప్రియ ఈ సారి రెండు సీట్లని తమకే దక్కేలా చేసుకోవాలని చూస్తున్నారు. అంటే ఆళ్లగడ్డలో అఖిల..నంద్యాలలో అఖిల సొంత సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి దక్కేలా చేసుకోవాలని చూస్తున్నారు. కానీ నంద్యాలలో భూమా […]
కంచుకోట సీటు కోసం తమ్ముళ్ళ పోరు..దక్కేది ఎవరికి?
గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ని తట్టుకుని టీడీపీ సత్తా చాటిన స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి కూడా ఒకటి. ఈ స్థానం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ టీడీపీ ఓడిపోయింది కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా 2004 ఎన్నికల్లోనే. ఇంకా అన్నిసార్లు ఇక్కడ టీడీపే హవా నడిచింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్లో సైతం ఉండి నుంచి టీడీపీ తరుపున మంతెన రామరాజు గెలిచారు. అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ స్ట్రాంగ్ […]
పేర్ని వర్సెస్ బాలశౌరి..బందరు వైసీపీలో రచ్చ!
ఆధిపత్య పోరులో అధికార వైసీపీ కేరాఫ్ అడ్రెస్గా మారినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు అనేది సహజంగానే ఉంటుంది. కానీ ఏపీలో అధికార వైసీపీలో మాత్రం ఈ రచ్చ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి జిల్లాలో ఏదొక నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ నేతలకు పడటం లేదు. ఎంపీ-ఎమ్మెల్యే, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ, మంత్రి-ఎమ్మెల్యే ఇలా రకరకాలుగా నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇక ఈ ఆధిపత్య పోరుకు మచిలీపట్నం(బందరు) అతీతం కాదు. […]
ఎర్రబెల్లి లెక్కలు..20 ఎమ్మెల్యేలని మార్చాలా?
తెలంగాణలో మూడో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అలాగే తెలంగాణలో మళ్ళీ అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కారు పార్టీకి అంత ఈజీనా అంటే? చెప్పడం కష్టమే. తెలంగాణలో గులాబీ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది..అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పికప్ అయితే […]
పవన్పై ఆలీ పోటీ..జగన్ ఛాన్స్ ఇస్తారా?
ప్రత్యర్ధులని వ్యూహం ప్రకారం దెబ్బ తీసే విషయంలో అధికార వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో రాజకీయం చేయడం…ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి ప్రత్యర్ధులని వీక్ చేసి దెబ్బకొట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో అదే మాదిరిగా ఓ వైపు టీడీపీ, మరోవైపు జనసేనలకు చెక్ పెట్టారు. అయితే ఈ సారి కూడా ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. అలాగే ఈ సారి […]
లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధం..బ్రేకులు పడతాయా!
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ నెల 27 నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు డీజీపీని అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఇక పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ రావడంతో..టీడీపీ శ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అయితే 25వ […]
కేశినేని తగ్గట్లేదు..సీటుపై రచ్చ..తమ్ముడుకు షాక్!
విజయవాడ ఎంపీ కేశినేని నాని…మరోసారి సొంత పార్టీ నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడకు చెందిన కొందరు నేతలతో కేశినేనికి ఎప్పటినుంచో పడని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పట్టికప్పుడు ఆ నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల కూడా మైలవరంకు వెళ్ళిన కేశినేని..దేవినేని ఉమా వ్యతిరేక వర్గంగా ఉన్న బొమ్మసాని సుబ్బారావు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ దేవినేని ఉమాపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా నందిగామకు వచ్చిన కేశినేని.. తన తమ్ముడికి […]
టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల లెక్కల్లో కొత్త ట్విస్ట్?
టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందనే చెప్పాలి..అధికారికంగా ఇంకా పూర్తి ప్రకటన రాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తుపై రెండు పార్టీలు ఫిక్స్ అయ్యాయి. తాజాగా పవన్ సైతం వైసీపీని గద్దె దించడానికి ఓ వ్యూహం కావాలని, టీడీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు భరోసా ఇచ్చి తనకు అండగా నిలబడితే ఒంటరిగా వెళ్లడానికైనా రెడీ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదని, గత ఎన్నికల్లో అలాగే ప్రజలని […]