జగన్ సెంటిమెంట్..ఎమ్మెల్యేలు తగ్గినట్లే..ముందస్తుపైనే డౌట్!

ఏ పరిస్తితులోనైనా సెంటిమెంట్ రాజేసి..ఆ పరిస్తితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే జగన్ ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. వరుసగా ఆయన చేస్తున్న రాజకీయం చూస్తే అదే కనిపిస్తుంది..ఎప్పుడు ఎదోక సందర్భంగా సెంటిమెంట్ రాజేయకుండా ఉండటం కష్టం. గత ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తాను పేదల మనిషిని అని, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని, తనకు ప్రజలకు అండగా ఉండాలని అంటున్నారు. అదే సమయంలో తనపై కొంతమేర అసంతృప్తిగా ఉన్న సొంత ఎమ్మెల్యేలని సైతం సెంటిమెంట్ […]

టీడీపీ నేతలతో సుజనా..బీజేపీకి దగ్గర చేస్తున్నారా?

ఏపీ బీజేపీలో రెండు రకాల వర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఒక వర్గం జగన్‌కు సానుకూలంగా ఉంటే…మరొక వర్గం చంద్రబాబుకు సానుకూలంగా ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పవచ్చు. అయితే టి‌డి‌పి-జనసేన పొత్తుకు రెడీ అవుతున్న నేపథ్యంలో బి‌జే‌పిలో కొందరు నేతలు..ఆ రెండిటితో పొత్తు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. అంటే బాబుకు అనుకూలంగా ఉన్నవారు టి‌డి‌పితో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా పనిచేస్తున్నారు. కానీ బాబుకు వ్యతిరేకంగా జగన్ కు అనుకూలంగా ఉన్న వారు […]

 భీమవరంలో టీడీపీ యాక్టివ్..పవన్ పోటీ చేయట్లేదా?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టి‌డి‌పి దూకుడుగా ఉంది. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా సరే..అక్కడ నుంచి టి‌డి‌పి వేగంగా పుంజుకుంటూ వస్తుంది. ఎలాగో ఈ జిల్లా టి‌డి‌పికి కంచుకోటగా ఉంది. దీంతో జిల్లాలో పార్టీ పికప్ అవుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ జనసేన బలం కూడా పెరుగుతుంది. కొన్ని సీట్లలో జనసేనకు పట్టు ఉంది. ఇక ఈ రెండు పార్టీలు గాని కలిసి పోటీ చేస్తే జిల్లాలో మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవడం ఖాయం. […]

సత్తెనపల్లెలో అంబటికి సెగలు..సీటుపై మరో నేత పట్టు!

వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. పైగా కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఉండదని జగన్ చెబుతున్నా నేపథ్యంలో ఆయా సీట్లని దక్కించుకునేందుకు కొందరు వైసీపీ నేతలు ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో సత్తెనపల్లె సీటు విషయంలో అంబటి రాంబాబుకు అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఈ సీటు కోసం మరో నేత పోటీ పడుతున్నారు. తాజాగా అంబటిపై సత్తెనపల్లెకు చెందిన వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్‌రెడ్డి సంచలన […]

మైండ్‌గేమ్: ఎవరు ఎటు జంప్ చేస్తారో?

ఏపీ రాజకీయాల్లో మైండ్ గేమ్ నడుస్తోంది. ఇంతకాలం అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ..టి‌డి‌పికి చెక్ పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. టి‌డి‌పి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది..ఇంకా వైసీపీకి ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా సరే వైసీపీ కూడా అదే స్థాయిలో మైండ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల జంపింగ్ విషయంలో రెండు పార్టీలు తమదైన శైలిలో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. వాస్తవానికి టి‌డి‌పికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ […]

ఎమ్మెల్యేలకు క్లాస్ లేదా? జగన్ కొత్త రూట్‌లో!

ఇప్పటివరకు వైసీపీకి తిరుగులేదనే పరిస్తితి..కానీ ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం…అనూహ్యంగా ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టి‌డి‌పి గెలవడం, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో..తాజాగా జగన్ పెట్టే వర్క్ షాప్ ఏ విధంగా సాగుతుందనే చర్చ అందరిలో సాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన వర్క్ షాపులు వేరు..ఇప్పుడు జరిగేది వేరు. గత ఏడాది జరిగిన వర్క్ షాపులో జగన్ పదే పదే ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తూ […]

కృష్ణాలో టీడీపీకి ఆ మూడిటిల్లో నో ఛాన్స్.!

రాష్ట్రంలో టి‌డి‌పి నిదానంగా పికప్ అవుతున్న విషయం తెలిసిందే. అధికార బలంతో ఉన్న వైసీపీకి చెక్ పెట్టే దిశగా టి‌డి‌పి ముందుకెళుతుంది..అయితే ఇంకా టి‌డి‌పి బలపడాల్సి ఉంది. వైసీపీని ఓడించాలంటే ఈ బలం సరిపోదనే చెప్పాలి. పలు చోట్ల టి‌డి‌పి వెనుకబడి ఉంది. ముఖ్యంగా టి‌డి‌పికి పట్టున్న కృష్ణా జిల్లాలో ఇంకా కొన్ని స్థానాల్లో పట్టు దొరకట్లేదు. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు స్థానాలు ఉన్నాయి..ఆ ఏడు స్థానాల్లో నాలుగు స్థానాల్లో పార్టీ బాగానే […]

చెవిరెడ్డి వారసుడుకు సీటు..టీడీపీ నిలువరిస్తుందా?

నెక్స్ట్ ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతల వారసులు ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. అటు టి‌డి‌పి, ఇటు వైసీపీ నుంచి వారసులు రెడీగా ఉన్నారు. అయితే జగన్ మాత్రం వైసీపీ నేతల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి కాస్త ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వారసులు పోటీ చేయడానికి లేదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలే మళ్ళీ తనతో పోటీ చేయాలని చెప్పారు. కానీ కొందరు సీనియర్ ఎమ్మెల్యేల వారసులకు ఛాన్స్ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిసింది. ఇదే క్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే […]

 రాప్తాడులో టీడీపీకి జోష్..లోకేష్‌తో ప్లస్ ఉందా?

యువగళం పేరిట లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన లోకేష్ పాదయాత్ర..అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. అయితే లోకేష్ పాదయాత్రకు మొదట్లో పెద్ద ఎత్తున ప్రజా స్పందన ఏమి రాలేదు. కానీ నిదానంగా ఆయన ప్రజలతో కలిసే విధానం గాని, యువతని ఆకర్షించే విధంగాని..అన్నీ టి‌డి‌పికి కలిసొస్తున్నాయి. ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళుతున్నారు. అలాగే యువతతో ఎక్కువ ఇంటారక్ట్ అవ్వడం పెద్ద ప్లస్. ఇలా లోకేష్ పాదయాత్రతో టి‌డి‌పికి […]