ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేదనే సంగతి తెలిసిందే…ఇక్కడ కనీసం ఒక్క సీటు కాదు కదా…ఒక్కశాతం ఓట్లు తెచ్చుకోవడం గొప్పే. అయితే జనసేనతో పొత్తు పెట్టుకుని ఏదొకవిధంగా బీజేపీ బండి లాగిస్తూ వస్తుంది. కానీ ఎంత చేసిన ఏపీలో బీజేపీ ఎదగడం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బీజేపీపై ఏపీ ప్రజలు కాస్త కోపంగానే ఉన్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అటు చంద్రబాబు […]
Author: Krishna
మూడో శక్తి..ఆ పనిచేయాలిగా పవన్..!
ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం రావాలని, వైసీపీ, టీడీపీలకు ధీటుగా మూడో రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కోరుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అంతా అనుకున్నారని, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ కోవర్టులు వల్ల ప్రజారాజ్యం క్లోజ్ అయిందని, కానీ జనసేనని అలా చేయమని పవన్ అంటున్నారు. అయితే 2009లోప ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగి ఓడిపోయిందని, ఆ తప్పుని సరిచేసేందుకే 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చామని, మోదీ […]
చినబాబుకు ‘ఫ్యాన్స్’ జాకీలు!
పప్పు…పప్పు ఇదే వైసీపీ…నారా లోకేష్ని ఉద్దేశించి అనే మాట. ఏదో చంద్రబాబు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చేశారు గాని లోకేష్ కు పెద్దగా రాజకీయం తెలియదని ఎప్పుడు ఏం మాట్లాడతారో…ఎలా మాట్లాడతారో తెలియదని చెప్పి వైసీపీ నేతలు…లోకేష్ని పప్పు అని పిలిచేవారు. అయితే ఇదంతా గత ఎన్నికల ముందు వరకు…గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక లోకేష్ తీరులో మార్పు వచ్చింది…గతం కంటే భిన్నంగా రాజకీయం చేస్తున్నారు…మాట తీరు మారింది…బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. అలాగే వైసీపీపై దూకుడుగా విమర్శలు […]
షా ఎఫెక్ట్: తారక్ కోసం బాబు..?
ఏదేమైనా గాని కేంద్ర మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన అమిత్ షా అనూహ్యంగా తన షెడ్యూల్ని మార్చుకుని ఎన్టీఆర్తో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. మునుగోడు సభకు వెళ్లకముందే…ఎన్టీఆర్ని డిన్నర్కు ఆహ్వానించారనే వార్తా….మీడియాలో హల్చల్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి…అమిత్ షా…ఎన్టీఆర్తో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారని కథనాలు వచ్చాయి. అదే సమయంలో రాజకీయ పరమైన […]
బాబుని వదలని ‘కుప్పం’ భయం…!
ఏదేమైనా గాని వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు బాగానే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది…రాష్ట్ర స్థాయిలోనే కాదు..ఆఖరికి తన కంచుకోటని సైతం కాపాడుకోవాలనే ఆలోచన బాబుకు వచ్చింది. వరుసగా పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని అందుకోవడం…టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకోవడంతో బాబులో భయం మొదలైంది…కుప్పం అసెంబ్లీని సైతం వైసీపీ కైవసం చేసుకుంటే ఇంకా బాబు పరిస్తితి అంతే సంగతులు. అందుకే ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిందో అప్పటినుంచి […]
మునుగోడు పోరు: ఆ పార్టీదే లీడ్?
తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోరు హాట్ హాట్ గా సాగుతుంది..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో…అనూహ్యంగా మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇంకా షెడ్యూల్ రాకముందే…మూడు ప్రధాన పార్టీలు మునుగోడుపై ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలు హోరాహోరీగా మునుగోడులో రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల నేతలు మునుగోడులో మకాం వేసి…తమ తమ పార్టీలని గెలిపించుకునేదుకు కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ తరుపున కోమటిరెడ్డి పోటీ చేయడం ఖాయమైంది…అటు టీఆర్ఎస్ […]
టీడీపీ-జనసేన: ఐదు జిల్లాల్లో స్వీప్?
రాజకీయాల్లో క్లీన్ స్వీప్ విజయాలు అనేది మంచి ఊపునిస్తాయి…పూర్తి స్థాయిలో ప్రజామోదం పొందడం అనేది గొప్ప విషయమే. అయితే అలాంటి గొప్ప విజయాలు అరుదుగానే వస్తాయి. ఇక అలాంటి విజయాలు ఏ మధ్య ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2019 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఆయా జిల్లాల్లో ఎక్కువ మంది ప్రజలు వైసీపీ […]
ప్రత్తిపాటి-దేవినేని రివెంజ్ ప్లాన్?
గత ఎన్నికల్లో కొందరు టీడీపీ నేతలు ఓడటం చాలా కష్టమని అనుకున్నారు…అసలు బలంగా ఉన్న ఆ నేతలని ఓడించడం వైసీపీకి సాధ్యం కాదని అంతా భావించారు. కానీ జగన్ వేవ్ లో అంతా కొట్టుకుపోయారు…జూనియర్ లేదు…సీనియర్ లేదు…అందరికీ ఓటమి వచ్చింది. అలా ఊహించని ఓటమి వచ్చిన నేతల్లో ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమాలు ముందు ఉంటారు. అసలు ఈ ఇద్దరు నేతలని ఓడించడం జరిగే పని కాదని విశ్లేషణలు వచ్చాయి. కానీ ఈ ఇద్దరునే తలని ఊహించని […]
డొక్కా ఎంట్రీ…శ్రీదేవి సీటుకు ఎసరు..?
మొత్తానికి తాడికొండ సీటు విషయంలో వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది..నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఉండవల్లి శ్రీదేవికి సీటు కష్టమే అని తాజాగా…తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ని నియమించి క్లారిటీ ఇచ్చేశారు. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండలో మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది…కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచింది..ఇక అమరావతిని రాజధానిగా చేయడంతో…తాడికొండలో టీడీపీకి తిరుగుండదనే పరిస్తితి కనిపించింది. కానీ గత ఎన్నికల్లో జగన్ […]