ఎప్పుడైతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారో…అప్పటినుంచి కొడాలి నాని సరికొత్త జోస్యం చెబుతూనే వస్తున్నారు. షా-ఎన్టీఆర్ భేటీ విషయంలో మొదట అనేక రకాల చర్చలు నడిచాయి. బీజేపీకి తారక్ మద్ధతు అని, తారక్ ద్వారా టీడీపీ శ్రేణుల మద్ధతు బీజేపీ తీసుకునేందుకు చూస్తుందని..ఇలా రకరకాల చర్చలు నడిచాయి. అయితే మొదట్లోనే ఇదంతా..తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ కొడాలి నాని మాత్రం ప్రతిరోజూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. […]
Author: Krishna
కుప్పం కొట్లాట..డ్యామేజ్ ఎవరికి?
సాధారణంగా కుప్పం నియోజకవర్గం పెద్దగా హైలైట్ కాదు…ఏదో రాష్ట్రం చివరిన ఉండే కుప్పంలో రాజకీయంగా గొడవలు జరిగినట్లు ఎప్పుడు మీడియాలో రాలేదు. అది బాబు…సొంత స్థానమని, అక్కడ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గురించే మీడియాలో వచ్చేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ రాజకీయం మారిపోయింది. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవాలనే దిశగా వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు దూకుడుగా […]
కృష్ణాలో ఆ నలుగురికి సీటు డౌటే!
వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు…అందులో సగం మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని, నెక్స్ట్ ఎన్నికల్లో 70 మందికి సీట్లు ఇస్తే వైసీపీ గెలవడం కష్టమని చెప్పి పీకే టీం సర్వే చేసి..ఆ నివేదికని జగన్కు ఇచ్చిందని టీడీపీ అనుకూల మీడియాలో ఓ కథనం వచ్చింది. అయితే ఈ కథనంలో ఎంతవరకు నిజముందో తెలియదు గాని..ఈ కథనాన్ని చూసి కొందరు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల స్థానాలని […]
గన్నికి లక్కీ ఛాన్స్…ప్లస్ అయినట్లే!
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు నిదానంగా పుంజుకుంటున్నారు…గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నేతలు…ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు…ఓడిపోయిన దగ్గర నుంచి చాలామంది నేతలు ప్రజల్లో ఉంటూ…వారి మద్ధతు పెంచుకుంటూ వస్తున్నారు…అదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత టీడీపీ నేతలకు బాగా ప్లస్ అవుతుంది. అలా టీడీపీ పుంజుకోవడమే కాకుండా…వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు బాగా కలిసొచ్చేలా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి అనుకూలంగా […]
జగన్ కొత్త ప్లాన్..కలిసొస్తుందా?
ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…పైకి 175 టార్గెట్ పెట్టుకున్నారు గాని…కనీసం 100 సీట్లు పైనే గెలిచి అధికారంలోకి వస్తే చాలు అనే భావన జగన్లో ఎక్కువ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో 175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం. అసలు కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు చూస్తుంటే…అసలు 175 సంగతి పక్కన పెడితే…కనీసం అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు వస్తాయా? అనేది డౌట్ అయిపోయింది. […]
జగన్ ఫిక్స్: దర్శి సీటు బూచేపల్లికే?
నిదానంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యేకు జగన్ షాక్ ఇస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది..వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేకు డైరక్ట్ గా చెప్పకుండా..పరోక్షంగా వారి స్థానాల్లో ఇంకో నాయకుడుగా ప్రాధాన్యత ఇస్తూ…వారికి నెక్స్ట్ సీటు ఉండదనే హింట్ ఇస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో తిరుగుతూ..వారి మద్ధతు పొందని ఎమ్మెల్యేలని నెక్స్ట్ సీటు ఇవ్వనని జగన్ చెప్పేశారు. అయితే జగన్ చెప్పాక కూడా కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగడం లేదు. దీంతో అలాంటి వారికి జగన్ నిదానంగా చెక్ […]
కుప్పం పంచాయితీ…బాబుకు వైసీపీనే ప్లస్!
అవును వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు భయం పట్టుకుంది…వరుసగా పంచాయితీ, పరిషత్..ఆఖరికి టీడీపీ కంచుకోటగా ఉండే కుప్పం మున్సిపాలిటీలో సైతం వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది…ఇలా వైసీపీ వరుసగా సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలవాలని చూస్తుంది. అయితే ఇలా వైసీపీ విజయాలు..వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన బాబుని భయపెట్టాయి. అసలు నామినేషన్ వేయడానికే వెళ్లని బాబు…రెండు నెలలకొకసారి కుప్పం వెళ్ళేలా చేశాయి. ఇక ఈ సీన్ చూసి వైసీపీ నేతలు సెటైర్లు […]
ఆ నలుగురు మంత్రుల సీట్లు గల్లంతేనా?
నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దొరకవనే చెప్పాలి..సరిగ్గా పనిచేయకపోవడం, ప్రజల్లోకి వెళ్లకపోవడం లాంటి అంశాల వల్ల కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక అలాంటి వారికి సీటు ఇస్తే వైసీపీకి ఓటమి ఖాయం..అందుకే అలా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పేశారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో […]
టీడీపీ సీట్లలో వైసీపీ ఇంచార్జ్లు చేంజ్?
మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…గతం కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న సానుకూలత ఈ సారి ఎన్నికల్లో ఉండటం కష్టం. ఈ సారి అంత ఈజీగా వైసీపీకి గెలుపు దక్కదు. అందుకే జగన్…నెక్స్ట్ గెలవాలంటే ఇప్పుడు వైసీపీలో భారీ మార్పులు అవసరమని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, ఇంచార్జ్ల పనితీరుపై వచ్చిన పీకే టీం సర్వే నివేదికల ఆధారంగా పార్టీలో మార్పులు చేయడానికి జగన్ […]