టెక్కలి..టీడీపీకి ఉన్న కంచుకోటల్లో ఇది ఒకటి..పైగా ఇది కింజరాపు ఫ్యామిలీ అడ్డాగా ఉంది. అచ్చెన్నాయుడు వరుసగా ఇక్కడ సత్తా చాటుతున్నారు. గత ఎన్నికల్లో కూడా జగన్ గాలిని తట్టుకుని విజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నకు బ్రేకులు వేయాలని జగన్ గట్టిగానే ట్రై చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో ఈఎస్ఐ స్కామ్ అని చెప్పి జైలుకు కూడా వెళ్లారు. కానీ అందులో అచ్చెన్న పాత్ర ఉందనే విషయం మాత్రం తేల్చలేకపోయారు. జైలు నుంచి వచ్చాక […]
Author: Krishna
పోలిటికల్ రిస్క్లో వంశీ-కరణం..!
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారిలో ఒకరు చంద్రబాబుని తిట్టి…మరొకరు చంద్రబాబుని తిట్టక రాజకీయంగా రిస్క్లో పడ్డారని తెలుస్తోంది. అలా రిస్క్లో పడిన జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరో ఈపాటికి అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. అనేక ఏళ్ళు టీడీపీలో పనిచేసి..2019 ఎన్నికల తర్వాత వైసీపీ వైపుకు వచ్చిన కమ్మ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం అని చెప్పొచ్చు. వీరిలో ఎవరో తిట్టి రిస్క్లో పడ్డారో తెలిసిందే. వైసీపీ వైపుకు వచ్చాక వంశీ..ఏ విధంగా చంద్రబాబుని టార్గెట్ […]
మంత్రులకు సొంత కష్టాలు..కష్టమేనా..!
ఇప్పుడు అధికారం ఉంది అని, జగన్ మెప్పు పొందాలని చెప్పి ఎడాపెడా నోరు పారేసుకునే మంత్రులు..పొరపాటున నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్తితి ఎలా ఉంటుంది..అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని, కాబట్టి మంత్రులు ఇప్పటినుంచే నోరు అదుపులో పెట్టుకోవాలంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఏపీలో దాదాపు అందరూ మంత్రులు..చంద్రబాబుని తిట్టడానికే ఉన్నారా? అనే విధంగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. రాజకీయాలు గురించి అవగాహన ఉన్నవారికి మంత్రులు […]
అరడజను ఎంపీల నెల్లూరు..ఒరిగింది లేదు..!
ఎంపీల వల్ల రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం ఉండటం లేదని మరొకసారి స్పష్టమవుతుంది. గతంలో మెజారిటీ ఎంపీలు టీడీపీకి ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమి లేదు. కాకపోతే అప్పుడు బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇక 2019 తర్వాత వైసీపీకి ప్రజలు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చారు. అయినా సరే ఎంపీల వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే…కొందరు ఎంపీలు అనే సంగతి..సొంత పార్లమెంట్ […]
రాజా.. రిస్క్ అవసరమా..!
ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు పెద్దగా వివాదాల్లోని లేని నాయకులు..మంత్రులు అవ్వగానే ఏదొక వివాదంలోకి వస్తూనే ఉంటున్నారు. అయితే చేతులారా చేసుకునే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రత్యర్ధులని తిట్టే కార్యక్రమంలో కొందరు మంత్రులు నోరు జరుతున్నారు. ఏపీలో మంత్రుల బాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే కొందరు హుందాగానే మాట్లాడతారు. కానీ కొందరు మాత్రం పదవి నిలబెట్టుకోవడం కోసమా? లేక జగన్ మెప్పు పొందడం కోసమో తెలియదు గాని..ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులో పడతారు. ఇప్పుడు […]
లక్ష్మీపార్వతికి ఒక ఓటు మారుతుందా?
మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు..ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులే కాదు..ఎన్టీఆర్ని అభిమానించే ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి వైసీపీలో కొందరు నేతలు సైతం అసందర్భంగా పేరు మార్చడంపై అసంతృప్తిగానే ఉన్నారు. సరే ఏదైతే ఏముంది..పేరు మార్పుపై టీడీపీ పోరాటం చేస్తుంది. ఇదే సమయంలో లక్ష్మీపార్వతి స్పందిస్తూ..జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు. జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారని, యూనివర్సిటీ కంటే జిల్లా పెద్దది అని ఏదో కవర్ చేసుకొచ్చారు. […]
కాకినాడలో మళ్ళీ తమ్ముళ్ళ లొల్లి..పగ్గాలు ఎవరికి?
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తమ్ముళ్ళ మధ్య మళ్ళీ లొల్లి మొదలైంది. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇక్కడ ఏదొకరకంగా రచ్చ నడుస్తూనే ఉంది. 2014లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన పిల్లి అనంత లక్ష్మీ..2019లో ఓడిపోయారు. ఓడిపోయిన కొన్ని రోజుల తర్వాత..టీడీపీలోని కొందరు నేతలు తమని తోక్కేయాలని చూస్తున్నారని చెప్పి..తన భర్తతో కలిసి అనంతలక్ష్మీ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇక అప్పటినుంచి నియోజకవర్గంలో పార్టీని కింది స్థాయి నేతలే నడిపిస్తున్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల […]
జగన్కు అండగా చిరు-నాగ్..!
ఇటీవల ప్రముఖ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కువగా ఏపీలో జరుగుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమా ఈవెంట్లు అన్నీ హైదరాబాద్లోనే జరుగుతాయి. ఎందుకంటే అది సినిమా అడ్డా కాబట్టి..సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. అయితే సినిమాలకు ఆదాయం ఎక్కువ వచ్చేది మాత్రం ఏపీ నుంచి. అయినా సరే సినీ ఫంక్షన్లు అన్నీ హైదరాబాద్లోనే జరిగేవి. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక..సినిమా రంగానికి సంబంధించి ఏపీలో పెద్ద రచ్చ జరిగింది. మొదట టికెట్ల రేట్లు ఇష్యూ […]
ఆ మంత్రులు అవుట్..జగన్ ఫిక్స్..?
జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం రెండుసార్లు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేద్దామని అనుకున్నారు…కానీ పరిస్తితులు అలా లేవు..సమయాన్ని బట్టి మంత్రివర్గంలో మార్పులు చేయాల్సిన పరిస్తితి కనిపిస్తోంది..అధికారంలోకి రాగానే ఒకేసారి 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని..అప్పుడు అవకాశాలు రానివారికి మళ్ళీ రెండున్నర ఏళ్లలో అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే మధ్యలోనే ఒకసారి చిన్న మార్పు చేయాల్సి వచ్చింది. అది కూడా మండలి రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లని […]