మంత్రి పదవి పోయాక అవంతి శ్రీనివాస్ పేరు పెద్దగా ఏపీ రాజకీయాల్లో వినిపించడం లేదు..ఏదో ఆయన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే కొన్ని ఆరోపణలు ఆయనకు పెద్దగా మైనస్గా మారిన విషయం కూడా తెలిసిందే. సరే ఆ విషయాలని వదిలిస్తే తాజాగా అవంతి పేరు మరోసారి వినిపిస్తుంది..అది కూడా ఎందుకంటే ఈ సారి ఎన్నికల్లో ఆయనకు సీటు ఉండదని చెప్పి వార్తా కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో తెలియదు గాని ఈ […]
Author: Krishna
లోకేష్ వద్దు..నందమూరి ఫ్యామిలీ రావాలి..!
అప్పుడప్పుడు రావడం చంద్రబాబుపై విమర్శలు చేయడం, ఫ్యామిలీ పరమైన అంశాలని వివాదాస్పదం చేయడం, జగన్కు భజన చేయడం అనేది లక్ష్మీపార్వతికి ఓ టాస్క్ మాదిరిగా ఉందని చెప్పవచ్చు. మొన్న ఆ మధ్య యూనివర్సిటీకు ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు వచ్చి..జగన్ ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారు..అలాంటప్పుడు చిన్న యూనివర్సిటీకి పేరు తీయడం వల్ల ఏం కాదని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆమె ఎంట్రీ ఇచ్చి..టీడీపీ బాధ్యతలు నందమూరి ఫ్యామిలీలో ఎవరోకరికి ఇవ్వాలని అంటున్నారు. చంద్రబాబు జీవితం 2019 […]
అనపర్తి ఎమ్మెల్యేకు సీటు డౌటా? ‘రెడ్డి’తో కష్టమే?
గత ఎన్నికల్లో వైసీపీకి చాలా నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలు వచ్చాయి. అయితే ఆ మెజారిటీలు ఎక్కువగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనే వచ్చాయి. ఇటు కోస్తా, ఉత్తరాంధ్రల్లో తక్కువ. కానీ కోస్తా జిల్లాల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే..అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. దాదాపు 55 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. నియోజకవర్గంలో రెడ్డి వర్గం ప్రభావం ఉండటం..అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత రావడం, 2014లో ఓడిపోయిన సానుభూతి […]
నిడదవోలులో టీడీపీకి ఊపు..కానీ నేతలే డౌట్..!
తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో నిడదవోలు నియోజకవర్గం కూడా ఒకటి…ఇక్కడ టీడీపీకి మంచి బలం ఉంది..కానీ ఆ బలాన్ని టీడీపీ నేతలే తగ్గిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక్కడ వరుసగా మంచి విజయాలు సాధించిన పార్టీ..2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలైంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన బూరుగుపల్లి శేషారావు..2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక ఈయన మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేయలేదు. పైగా ఇంకా తాను పోటీ చేయలేనని మధ్యలో స్టేట్మెంట్ ఇచ్చారు. […]
వెస్ట్లో బాబు సత్తా..టీడీపీకి కలిసోచ్చేనా!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే..ఇక్కడ పార్టీకి గట్టి బలం ఉంది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు..అయితే గత ఎన్నికల్లో నాయకులు వ్యతిరేకత తెచ్చుకోవడం వల్ల టీడీపీకి దెబ్బ పడింది. కానీ నిదానంగా వెస్ట్ లో సీన్ మారుతూ వస్తుంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంటే..టీడీపీ బలపడుతుంది. ఇక టీడీపీ బలం పెరుగుతుందనే దానికి ఉదాహరణ..తాజాగా చంద్రబాబు పర్యటనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే. ఈ మధ్య కాలంలో బాబుకు జనం […]
సీట్ల వేటలో రెడ్ల వారసులు..!
నెక్స్ట్ ఎన్నికల్లో వారసులకు సీట్ల విషయంలో జగన్ చాలా క్లారిటీగా ఉన్నారు..ఇప్పటికే వారసులకు సీటు ఇవ్వనని చెప్పేశారు. మళ్ళీ తనతో మీరే పోటీ చేయాలని సీనియర్ ఎమ్మెల్యేలకు చెప్పేశారు. అయినా సరే కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు..తమ వారసులని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు విరమించడం లేదు. కొందరు అనారోగ్య కారణాలు, మరొకరు వయోభారం వల్ల పోటీ చేయలేమని, తమ బదులు తమ వారసులు పోటీ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు ఎమ్మెలి చెన్నకేశవ రెడ్డి లాంటి వారు పోటీ […]
మదనపల్లెలో టీడీపీకి ఛాన్స్ ఇవ్వని వైసీపీ..!
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఆధిక్యం వచ్చేలా కనిపించడం లేదు. ఇంకా నాయకులు సరిగ్గా కష్టపడకపోవడం…వైసీపీ ఎత్తులతో టీడీపీ వెనుకబడిపోతుంది. గత ఎన్నికల్లోనే జిల్లాలో 14 సీట్లకు వైసీపీ 13 గెలిచేసుకుంది..కేవలం కుప్పం సీటు టీడీపీ గెలిచింది. అయితే ఈ సారి కుప్పం సీటుని కూడా గెలుచుకుంటామని వైసీపీ చెబుతోంది. వైసీపీ చెప్పినట్లుగా అదే జరిగే పని కాదు. ఈ సారి వైసీపీకి సీన్ రివర్స్ అయ్యే చాన్స్ ఉంది. అలా అని వైసీపీ ఆధిక్యం […]
దేవినేనికి బొమ్మసాని సినిమా..మైలవరంలో సైకిల్కు సెగలు.!
అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో కూడా అసంతృప్తి సెగలు, ఆధిపత్య పోరు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ జిల్లాలోని మైలవరంలో అటు వైసీపీలోనూ, ఇటు టీడీపీలో సైతం ఆధిపత్య పోరు కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు వ్యతిరేకంగా మంత్రి జోగి రమేష్ వర్గం పనిచేస్తుంది. అసలే ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ సమయంలో జోగి వర్గం మరింత ఎక్కువగా వసంతని నెగిటివ్ చేస్తుంది. వైసీపీలో పరిస్తితి అలా ఉంటే..టీడీపీలో పరిస్తితి మరొకలా ఉంది. ఇక్కడ మాజీ […]
గోపాలపురం మద్దిపాటికే..ముప్పిడికి వేరే ఛాన్స్.!
మొత్తానికి గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో ఉన్న కన్ఫ్యూజన్ని చంద్రబాబు క్లియర్ చేసేశారు. ఇక్కడ అసలు అభ్యర్ధి ఎవరు అనే అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా వెస్ట్ గోదావరి టూర్లో ఉన్న బాబు..గోపాలపురం నియోజకవర్గంలోని దొండపూడి గ్రామానికి వచ్చారు. ఇక నియోజకవర్గం రాక సందర్భంగా భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. బాబుకు ఘనస్వాగతం పలికారు. అలాగే బాబుతో పాటు ఓ వైపు మద్దిపాటి వెంకటరాజు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇక ఇప్పటికే ముప్పిడిని తప్పించి […]