మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మే28న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే అక్కినేని అఖిల్, రామ్, అల్లు […]
Author: Admin
కోలీవుడ్ స్టార్ హీరోతో ఎన్టీఆర్ మల్టీస్టారర్..ఇక ఫ్యాన్స్కు పూనకాలే?
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువై పోతున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు కూడా డబుల్ డోస్ మజాని ఇచ్చే మల్టీస్టారర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దాంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ […]
14 గంటల పాటు ఆర్టీజీఎస్ సేవలకు అంతరాయం .. ఎందుకంటే..?
కరోనా వైరస్ మొదలైనప్పటినుండి ప్రజలు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలను జరుపుతున్నారు. బయటకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించకపోవటంతో నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ల ద్వారా ఇంటి నుంచి డబ్బును ట్రాన్స్ఫర్ జరుపుతున్నారు. 2019తో పోల్చితే 2020లో డిజిటల్ చెల్లింపులు 80 శాతం పెరిగాయి. జనం ఈ విధానానికే మెల్లిగా అలవాటు పడుతుండటంతో ఆరబీఐ ఆర్టీజీఎస్ సేవల్లో కొన్ని కీలక మార్పులు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్బీఐ […]
మన్మధుడి చెల్లెలిగా టాలీవుడ్ హీరోయిన్.!?
అక్కినేని నాగార్జున, రెజీనా కసాండ్రా కలయికలో సరికొత్తగా ఒక ఆడ్ చేశారు. నాగార్జున బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న కళ్యాణ్ జువెలర్స్ కోసం ఒక కొత్త యాడ్ చేశారు. అందులో ఆయన చెల్లెలిగా రెజీనా నటించారు. కళ్యాణ్ జువెలర్స్ కు నాగార్జున ఎప్పటినుండో బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న సంగతి మనకి తెలిసిందే. కల్యాణ్ జువెలర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటినుంచి అక్కినేని నాగార్జున ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గానే కాక ప్రమోటర్గా కూడా ఉన్నారు. తన ఇంట్లో పెళ్లి […]
దేశంలో కొత్తగా 1,501 మందిని బలి తీసుకున్న కరోనా..!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 2,61,500 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,88,109 కు చేరుకుంది. అలాగే నిన్న 1,501 మంది […]
అందాల పోటీలలో కోళ్ల…. ఎక్కడంటే?
మాములుగా మనం కోళ్ల పందాలు గురించి వినే ఉంటాము. కానీ కోళ్లకు అందాల పోటీలు అట. అవును మీరు విన్నది నిజమే. ఆ పోటీలో పాల్గొనేది వేరే రకం జాతి కోళ్లు. పర్లా జాతి కోడి పెట్టలూ, పుంజులూ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కోళ్ల అందచందాలే వీటి ధరను నిర్ణయించి ఈ పోటీలో విజేతగా నిలబెడతుంటాయి. ప్రకాశం జిల్లాలోని కంభంలో కృష్ణమాచారి ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. అందమయిన కోడిగా పేరున్న ఈ పర్లా కోళ్ల పెంపకానికి […]
వాయిదా పడ్డా బాలయ్యతో పోటీ తప్పదంటున్న స్టార్ హీరో?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే28న గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక బాలయ్యకు పోటీగా అదే రోజు తాను నటిస్తున్న `ఖిలాడి` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు మాస్ మహారాజా రవితేజ ప్రకటించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంల్ మీనాక్షి చౌదరి, […]
తెలంగాణలో నిన్నొక్కరోజే 5వేలకు పైగా కరోనా కేసులు..తాజా లెక్క ఇదే!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
నాగార్జున ’వైల్డ్ డాగ్’ క్లోజింగ్ కలెక్షన్స్..ఎన్ని కోట్లు నష్టమంటే?
కింగ్ నాగార్జున ఇటీవల `వైల్డ్ డాగ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అహిషోర్ సోలొమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, ఆలి రేజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుము ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘోరంగా డిజాస్టర్ అయింది. మౌత్ టాక్ బాగున్నప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం […]