మళ్ళీ కలవబోతున్న నీహారిక-చైతన్య.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..!?

మెగా డాటర్ నిహారిక .. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో మనకు తెలిసిందే. ఒక స్టార్ హీరో హీరోయిన్ కి మించిన రేంజ్ లో నిహారిక పేరు వైరల్ గా మారింది . దానికి కారణం ఆమె విడాకులు తీసుకోవడమే. భర్త జొన్నలగడ్డ చైతన్య దగ్గర నుంచి పెళ్లయిన ఏడాదికే విరాకులు తీసుకోవడం సంచలనంగా మారింది. అంతేకాదు వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కూడా చాలా చిన్నవి అని ..

కేవలం కొన్ని చిన్న చిన్న రీజన్స్ కారణంగానే వీళ్లు విడాకులు తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే విడాకులు తర్వాత ఈ జంట మళ్ళీ కలవబోతుందట. దానికి కారణం వీళ్లిద్దరూ కలిసి ఉన్నప్పుడు కలిసి కొనుక్కున్న ప్రాపర్టీనే అంటూ తెలుస్తుంది. ఇప్పుడు దానిని అమ్మేసి డబ్బులు ఇద్దరు సమానంగా తీసుకోవాలనుకుంటున్నారట .

కలిసి కొన్న ప్రాపర్టీ కావడంతో కలిసే సంతకాలు చేస్తేనే ఆ ప్రాపర్టీనీ అమ్మే రైట్ ఉంటుందట. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నిహారిక జోన్నలగడ్డ చైతన్య కలవబోతున్నారు అన్న ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాదు ఇక పై వీళ్లు మళ్ళీ కలవబోయేది లేదు అంటూ కూడా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!