బాలకృష్ణ హోస్ట్గా చేస్తున ‘అన్ స్టాపబుల్’ షో సూపర్ జోష్లో దూసుకుపోతుంది. ఇప్పటికే 7 ఎపిసోడ్లు కంప్లాట్ చేసుకున ఈ సిజన్లు ఇప్పడు 8వ ఎపిసోడ్ కూడా తాజాగా ఇప్పుడు ఆహలో స్ట్రిమింగ్ అయింది. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా ఇప్పుడు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన రచ్చ మాములగా లేదు.
పార్ట్ 1లో ఎక్కువగా ప్రభాస్ ని బాలయ్య అడుకున్నాడు. అ ఎపిసోడ్ చివరిలో గోపిచంద్ కూడా వస్తుడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన పార్ట్2 లో మత్రం బాలయ్య వారితో చేసిన రచ్చ అదిరిపోయింది.
మరి ముఖ్యంగా ప్రభాస్, గోపీచంద్ మధ్య జరిగిన సంభాషనలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోల మధ్య ఇగో లేకుండా ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా అనిపించేలా ప్రభాస్ మరియు గోపీచంద్ లు ఉన్నారు.
ఇక జిల్ సినిమా కథ తన దగ్గరికి ఎలా వచ్చిందో కూడా గోపీచంద్ చెప్పడం, వీటాతో పాటు ప్రభాస్ ని బాలయ్యతో కలిసి గోపీచంద్ కూడా ఆటపట్టించడం ఈ ఎపిసోడ్ కే హైలైట్ నిలుస్తుందని చెప్పాలి. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రభాస్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు, ఇక సమయంలో అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా కోంత ఎమెషనల్ అయ్యారు.
ఇక అ తర్వాత అభిమానులకు లవ్ యు చెప్పిన ప్రభాస్, తర్వాత అక్కడ బాలయ్య ప్రభస్ కు సంభందిచన ఒక ఫొటోను స్క్రీన్ పై చూసి కంగారు పడ్డాడు ప్రభాస్, అ పోటోలో ప్రభాస్ ఒక అమ్మాయిని పెళ్లి గెటప్ లో హగ్ చేసుకున్నట్లు అందులో ఉంది. అ తర్వాత బాలయ్యను ప్రభాస్ ఆ ఫోటోలోని అమ్మాయి ఎవరో చెప్పండి సర్ లేదంటే మా అమ్మ కంగారు పడిపోతుంది అంటూ అందరినీ నవ్వించాడు.
అదే సమయంలో అనుష్క, కృతి సనన్ ఫోటోలని చూస్తున ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎంతో మూద్దు వస్తున్నాయి. అయితే ఈ ఎపిసౌడ్ మొత్తాం ఫన్, ఎమోషనల్, ఫ్రెండ్లీ గా కోనసాగింది. సంక్రాంతి కి ముందుగానే ఆహ మరియు బాలయ్యలు ప్రభాస్ తో కలిసి అభిమానులకి గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ పార్ట్ 1 కన్నాపెద్ద హిట్ అవుతుంది అని అభిమానులు అంటూన్నారు. ఇక ఈ ఎపిసోడ్ ఎలాంటి రికార్డ్లు క్రియేట్ చేస్తుందో చూడాలి.