“ఖచ్చితంగా చంపేస్తా” .. అతగాడికి ఆషూ స్ట్రైట్ వార్నింగ్..ఏమైందంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలబ్రిటీసే కాదు సామాన్య ప్రజలకు కూడా స్టార్స్ అయిపోతున్నారు . మరీ ముఖ్యంగా యూట్యూబ్లో ఛానల్స్ పెట్టి తమకున్న టాలెంట్ ను నలుగురికి చూయిస్తూ ప్రూవ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో కామన్ పీపుల్స్ కూదా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . అలా తనలో ఉన్న టాలెంట్ ని బయటకు చూపించి స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది ఆషూ రెడ్డి.

ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. తనలో ఉన్న టాలెంట్ ను బయట పెడుతూ నానా రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటుంది . రీసెంట్గా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి ఎంత గబ్బు లేపిందో మనం చూశాం. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆషూ చేసిన లేటెస్ట్ వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది . ఆషూ రెడ్డి సైలెంట్ గా ఉన్న అది సంచలనంగానే మారుతుంది .దానికి రీజన్ ఆమె పెంచుకున్న పాపులారిటీనే.

రీసెంట్ గా వీడియో చేస్తూ బన్నీ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని ఓ డైలాగ్ చెబుతుంది . “పెళ్లి చేస్తే ఊరుకుంటానా .. కాఫీలో విషం పెట్టి చంపేస్తా ” అంటూ నిత్యామీనన్ చెప్పే డైలాగ్ ని ఆషూ రెడ్డి చెప్పి అందరికీ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది . ఎందుకంటే నిత్యామీనన్ చెప్తుంటే చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేంతల ఉండింది . అదే ఆషూ చెప్తుంటే భయపెట్టే విధంగా ఉంది. ఈ క్రమంలోనే ఆషూ గత ట్రాక్ రికార్డు బట్టి అనంతపని చేస్తుందేమో అంటూ భయపడుతున్నారుజనాలు. ప్రజెంట్ ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)