నిన్ని మొన్నటి వరకు అందరూ రావాలి ఓటు హక్కు వినియోగించుకావాలి.. అంటూ భారీ ఎత్తున రీసౌండ్ వచ్చే మైకులు పెట్టుకుని మరీ ఊరూ వాడా తిరుగుతూ నంద్యాల జనాల చెవుల్ని హోరెత్తించిన టీడీపీ, వైసీపీల్లో తీరా ఇప్పుడు ఓటింగ్ మొదలయ్యే సరికి భయం పట్టుకుంది! దీనికి కారణం నంద్యాల ఓటర్లే!! గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో నంద్యాల ఓటర్లు.. పోలింగ్ బూతుల ముందు క్యూల మీద క్యూలు కట్టారు. పండు ముసలోళ్ల నుంచి యువకులు, […]
Tag: ysrcp
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ..వైసీపీ వెర్షన్ ఒకలా.. టీడీపీ వెర్షన్ మరోలా
తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో వెయిట్ చేస్తోన్న ఏపీలోని నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం తీవ్ర ఉత్కంఠ మధ్ స్టార్ట్ అయ్యింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ 10 గంటలకే అనధికారికంగా 22 శాతం వరకు పూర్తయినట్టు తెలుస్తోంది. నంద్యాల ఓటరు మంచి హుషారుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బూత్ల వద్ద బారులు తీరారు. ఇక నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో కొన్ని గ్రామాల్లో అయితే 10 గంటలకే 40-50 […]
టార్గెట్ : ముస్లింలు వైసీపీకి దూరం… అందుకే పొత్తు కథనాలు!
ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు విమర్శలే ఒక్కొక్కసారి పనిచేయవు.. వారిని దెబ్బకొట్టేందుకు అనేక మార్గాలుంటాయి. అలాంటి మార్గాలను బాగా ఒంటబట్టించుకున్న ఎల్లో మీడియా.. వాటిని ఆధారంగా చేసుకునే వైసీపీని చావు దెబ్బకొట్టేందుకు ప్రయత్నించింది. తాజాగా నంద్యాల పోరు పీక్ స్టేజ్కి చేరిపోయిన నేపథ్యంలో అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య గెలుపు ఓటములు కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల మీదనే ఆధారపడ్డాయి. ఈ వర్గం వారు ఎటు మొగ్గితే ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. అయితే, […]
రోజాకు బొండా ఉమా బోడి గుండు సవాల్… రోజా దిమ్మతిరిగే కౌంటర్
నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి పరాకాష్టగా మారింది. ముఖ్యంగా అటు టీడీపీ ఫైర్ బ్రాండ్గా తననుతాను చిత్రీకరించుకున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి, వైసీపీ లేడీ టైగర్ రోజాకి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పొలిటికల్ హీటును పెంచేశాయి. ముఖ్యంగా నంద్యాల ఉప పోరులో చివరి ప్రచారదినం సోమవారం నాడు.. ఈ నేతలు మరింతగా రెచ్చిపోయారు. నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయమని బొండా ఉద్ఘాటించారు. ఇంత వరకు బాగానే […]
వైసీపీలో పెరుగుతున్న ఒక వర్గం పెత్తనం …అసంతృప్తిలో మిగతా కులాలు
రాజకీయాలు ఒకప్పుడు నేతలను బట్టి మారుతుండేవి. కానీ, ప్రస్తుతం ట్రెండు మారింది. కులాల కార్డులే పార్టీలను, రాజకీయాలను శాసిస్తున్నాయి. అచ్చం ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే విపక్షం వైసీపీ విశాఖపట్నంలో ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కులం తగాదాలు మిన్నుముట్టాయట. ప్రస్తుతం రాష్ట్రంలో కాపులు తమ రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని చేరదీయడం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావించిన వైసీపీ.. నేతలు విశాఖలో ఈ వర్గాన్ని చేరదీశారట. […]
జట్టుకట్టనున్న వైసీపీ-బీజేపీ.. బాబుకు థ్రెట్టేనా?
ఏపీ రాజకీయాలు రంగు మారుతున్నాయా? 2019 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? నిన్నటి వరకు తిట్టిపోసిన వాళ్లనే అక్కున చేర్చుకుని ఆదరించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయా? ఇప్పటి వరకు చట్టాపట్టాలేసుకుని తిరిగిన మిత్రులకు బైబై చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ జర్నలిస్టు ఆర్ణబ్ గోస్వామి!! రెండు పార్టీలకు ఉన్న ప్రధాన లక్ష్యాలే ఇకపై ఏపీని శాసించనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీల్లో ఒకటి వైసీపీ, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీలూ […]
నంద్యాలలో వైసీపీకి హైప్ వెనక కుట్ర జరుగుతోందా..!
అవును! అందరూ ఇప్పుడు ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. నంద్యాల మాదే.. నంద్యాల సీటు మాకే! అంటూ ఊరూ వాడా తిరుగుతూ చాటింపు వేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు, రోజా లాంటి ఫైర్ బ్రాండ్ లైతే.. నంద్యాలలో గెలుపు ఎవరిదో తెలిసిపోయిందంటూ.. నర్మగర్భంగా తమ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి గెలిచేశాడని ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతోంది. అదేవిధంగా మిగిలిన నేతలు కూడా వైసీపీదే గెలుపని, టీడీపీ కేవలం నామ్కేవాస్తే.. పోటీ మాత్రమేనని, నిజంగా వార్ వన్ సైడ్ […]
పవన్ గురించి రోజా కొత్త భాష్యం!
నంద్యాల ఉప ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ.. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఒకరిని మించి మరొకరు మాటలతో గేమ్ ఆడేస్తున్నారు. ఇక, ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన జబర్డస్త్ రోజా.. మరింతగా రెచ్చిపోయింది. నంద్యాలలో గెలుపు వైసీపీదేనని చెప్పింది. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని, అందుకే పవన్ కళ్యాణ్ తెలివిగా వ్యవహరించి.. తాను ఎవరికీ మద్దతు ప్రకటించలేదని కొత్త భాష్యం చెప్పుకొచ్చింది. ఒక వేళ పవన్ ఎవరికైనా మద్దతిచ్చినా.. వైసీపీ […]
నంద్యాల క్లైమాక్స్లో టీడీపీకి చెంప దెబ్బ
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్లో టీడీపీకి అదిరిపోయే చెంపదెబ్బ తగిలింది. ఇక్కడ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజుల ముందే చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో ఉన్న అధికారులను అందరిని ట్రాన్స్ఫర్ చేసేసి తనకు అనుకూలంగా ఉండేవాళ్లను వేయించుకున్నారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ, ఐజీ, డీఐజీ ఇలా అందరిని బదిలీ చేసేసి కొత్తవాళ్లను అక్కడ బాబు సెట్ చేశారు. ఉప ఎన్నిక వేళ నోటిఫికేషన్ వస్తే తాను చెప్పినట్టు చేయాలని, అధికార టీడీపీకి అనుకూలంగా […]