ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విస్తృతంగా ప్రయత్నిస్తున్న విపక్షం వైసీపీ అధినేత జగన్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఆయనకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు కొద్దో గొప్పో బలంగా ఉన్న నేతలు, నియోజకవర్గాలు సైతం జగన్ చేయి జారిపోతున్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీమలో వైసీపీకి పెట్టని కోటలుగా ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే వార్తలు […]
Tag: ysrcp
ఆ వైసీపీ నేతలపై పీకే కంప్లైంట్
రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా.. నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి! ఇవి తనను అధికారంలోకి తీసుకొస్తాయని ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. వీటిపై ఊరూవాడా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు కూడా! కొన్ని చోట్ల సభలు, సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవి ఎంత వరకూ ప్రజల్లోకి వెళ్లాయి. నేతలు వీటిని సక్రమంగా ప్రచారం చేస్తున్నారా? లేదా అనే అంశాలపై వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. […]
వైసీపీ ఎమ్మెల్యేకు కొడుకే షాక్ ఇచ్చాడుగా..!
ఏపీలో విపక్ష వైసీపీకి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేకు సొంత కొడుకే షాక్ ఇచ్చాడు. కృష్ణా జిల్లా నూజివీడు వైసీపీ ఎమ్మెల్యేగా మేకా ప్రతాప్ అప్పారావు ఉన్నారు. 2014 మునిసిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 30 వార్డుల్లో 22 వార్డులు వైసీపీ గెలుచుకుని మునిసిపాలిటీ కైవసం చేసుకుంది. అప్పుడు చైర్మన్ పదవి కోసం రెండు వర్గాలు పోటీపడ్డాయి. మాజీ చైర్మన్ బసవా భాస్కరరావు వర్గం నుంచి ఆయన భార్య బసవా రేవతికి ముందుగా చైర్మన్ సీటు ఇచ్చారు. ముందు […]
వైసీపీలో చేరే మాజీ మంత్రుల లెక్క పెరుగుతోందిగా….
ఏపీలో 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల బరిలో దిగేందుకు పలువురు నేతలు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్న కొందరు మాజీ మంత్రులు, సీనియర్లు వచ్చే ఎన్నికల వేళ వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీలోకి జంప్ చేస్తారని వార్తలు వస్తోన్న వాళ్లలో కేంద్ర మాజీ మంత్రులు అయిన కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, కిల్లి కృపారాణితో […]
వైఎస్ ఫ్యామిలీ వీరాభిమాని సైకిల్ ఎక్కడం ఖాయమైందా..!
వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు, వీరాభిమాని సబ్బం హరి గురించి అనూహ్యమైన వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఆయన త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుని బాబు గూటికి చేరిపోతారని అంటున్నారు ఆయన సన్నిహితులు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడంతో మౌనంగా ఉండిపోయారు హరి. 2009లో అప్పటి సీఎం వైఎస్ పట్టుబట్టి హరికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారని ప్రచారంలో ఉంది. అందుకే ఆయన వైఎస్ అన్నా ఆయన ఫ్యామిలీ అన్నా ఎంతో […]
నంద్యాల ఫలితం తర్వాత…. పీకే-జగన్ మధ్య ఏం జరిగింది
నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఓ రేంజ్లో మార్మోగింది. నార్త్లో ప్రధానమంత్రి మోడీ నుంచి పలు రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహకర్తగా సక్సెస్ ఫుల్ రిజల్ట్ ఇచ్చిన పీకే ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రావడంతో అందరి దృష్టి ఆయనమీదే ఉంది. ఆయన వ్యూహాలు ఇక్కడ కూడా వైసీపీకి పని చేస్తాయన్న నమ్మకంతో చాలా మంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీకే తన వ్యూహాలు అమలు చేశారు. […]
కాపులకు కాపు కాస్తావ్….. మరి హామీలెందుకు ఇవ్వవ్ జగనూ..!
వ్రతం చెడ్డా ఫలితం దక్కిందనేది తెలుగు సామెత. కానీ వృతం చెడింది.. ఫలినేతం కూడా రాలేదన్నట్లుగా మారిందిప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పరిస్థితి. కాపు రిజర్వేషన్ల అంశం తెరమీదకు వచ్చాక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఎప్పడు ఎన్నికలొచ్చినా ఇదే అంశం ప్రభావం చూపతుందని అందరూ భావించారు. ప్రత్యేక హోదా అంశం తర్వాత రాష్ట్ర రాజకీయాల్నిఅంతంగా కుదిపేసిన అంశం ఏదైనా ఉందంటే అదీ కాపు రిజర్వేషన్లే. మరీ ముఖ్యంగా వేరే అంశమే లేదన్నట్లుగా వైసీపీ నేతలు […]
పశ్చిమ పాలిటిక్స్లో నయా ట్విస్ట్….. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..?
ఏపీలో అధికార టీడీపీ వరసు విజయాలతో మాంచి జోష్లో ఉంది. నంద్యాల, కాకినాడ విజయాలతో ఉన్న టీడీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు సైతం ముందస్తుకు రెడీగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సిట్టింగులుగా ఉండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేల్లో చాలా మందిని ఆయన పక్కన పెట్టేస్తారని కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఈ వర్తమానం ఇప్పటికే కొందరు […]
జగన్ రాంగ్ స్టెప్తోనే వైసీపీలో కుమ్ములాటలు
వచ్చే 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నం మీద ఉన్న వైసీపీ అధినేత జగన్కి షాకిస్తున్నారు పార్టీ దిగువస్థాయి నేతలు, కార్యకర్తలు. రెండు రోజుల కిందట విజయవాడలో గౌతంరెడ్డి, వంగవీటి రాధా కృష్ణల మధ్య జరిగిన ఘర్షణతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరువు పోయింది. అదేవిధంగా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలో వైసీపీ పరాజయం పాలైంది. దీనికి కూడా వర్గపోరు కారణమనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ కుమ్ములాటలకు, రగడలకు జగనే కారణమని అంటున్నారు విశ్లేషకులు. […]