వైసీపీ ఖాతాలోకి టీడీపీ సిట్టింగ్ సీట్లు?

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి…ఎప్పటికప్పుడు ప్రధాన పార్టీల మధ్య వార్ పెరుగుతూ వస్తుంది. అలాగే నియోజకవర్గాల్లో కూడా రెండు పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఇక నెక్స్ట్ అధికారంలోకి రావడానికి రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కంచుకోటలపై టీడీపీ…టీడీపీ కంచుకోటలపై వైసీపీ ఫోకస్ చేసి పనిచేస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ గెలిచిన సిట్టింగ్ సీట్లపై కూడా వైసీపీ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా […]

చ‌క్రం తిప్పిన వైసీపీ మంత్రి…. వాళ్ల గేమ్ ప్లాన్ రివ‌ర్స్‌…!

రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొన్నాళ్లుగా ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా సీపీఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని.. గ‌తంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చార‌ని.. ఉపాధ్యాయులు , ఉద్యోగులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో తాము పొర‌పాటు చేశామ‌ని.. తెలియ‌క హామీ ఇచ్చామని.. స‌ర్కారు ఒప్పుకుంది. సీపీఎస్ ర‌ద్దుచేయ‌క‌పోయినా.. దీనికి బ‌దులుగా జీపీఎస్‌ను తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క టించింది. అయిన‌ప్ప‌టికీ.. ఉద్యోగులు స‌సేమిరా అన్నారు. ఇటీవ‌ల సెప్టెంబ‌రు 1న విజ‌య‌వాడ‌లో మిలియ‌న్ మార్చ్‌, సీఎం ఇంటి ముట్ట‌డికి పిలుపునిచ్చారు. […]

రాజధాని రచ్చ: ఎవరికి ఉపయోగం..!

గత మూడేళ్లుగా ఏపీ రాజధాని విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది…అధికారంలో ఉన్న వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది…ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం ఒకే రాజధాని అది కూడా అమరావతి అంటుంది. మిగిలిన ప్రతిపక్షాలు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు. అయితే మూడేళ్ళ నుంచి రాజధానిపై రాజకీయంగా రగడ నడుస్తోంది. ఇంకా ఈ రచ్చలో ఎవరికి ఉపయోగం జరుగుతుందంటే…పార్టీలకే అని చెప్పొచ్చు. […]

విశాఖ సిటీ..ఫిఫ్టీ-ఫిఫ్టీ…!

విశాఖ అంటే మొదట నుంచి టీడీపీకి కంచుకోట అని చెప్పొచ్చు…ఈ జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి…కానీ గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ భారీగా నష్టపోయింది. కానీ సిటీలో మాత్రం టీడీపీ సత్తా చాటింది. జిల్లాలో 15 స్థానాలు ఉంటే…వైసీపీ 11 సీట్లు గెలిస్తే…టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. ఆ నాలుగు కూడా విశాఖ నగరంలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు. ఇందులో సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీ వైపుకు వెళ్లారు. పైగా నార్త్ […]

టీడీపీ కంచుకోట వైసీపీ ఖాతాలోకి?

రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు మారుతున్నాయి..ఇప్పటివరకు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది..అటు టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో వైసీపీ పుంజుకుంటుంది..ఇలా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతూ వెళుతున్నాయి.  అయితే ఇటీవల వస్తున్న సర్వేల్లో కొన్ని సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తాయని, కొన్ని సర్వేలు టీడీపీ అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి…ఇప్పుడు వచ్చే సర్వేలు నిజం అనుకోవడానికి లేదు. కానీ ఈ సర్వేలని బట్టి రాజకీయం చేయొచ్చు. […]

సర్వే: నిజంగానే టీడీపీ గ్రాఫ్ పెరిగిందా?

ఎన్నికల సీజన్ మొదలు కావడంతో రాష్ట్రంలో సర్వేల జోరు మొదలైంది…ఇప్పటికే పలు సర్వే సంస్థలు రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే ప్రధాన పార్టీలు సైతం తమ సొంత సర్వేలని చేయించుకుంటున్నాయి. ఇక ఆ మధ్య జాతీయ సర్వేలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా వచ్చిన జాతీయ సర్వేల్లో మళ్ళీ వైసీపీదే అధికారమని తేలింది. ఇక తాజాగా ఆత్మసాక్షి సంస్థ ఏపీకి సంబంధించి అధికారికంగా ఓ సర్వే రిలీజ్ చేసింది. ఆత్మసాక్షి మూడ్ […]

ఆ కంచుకోటల్లో వైసీపీకి రిస్క్?

గత ఎన్నికలతో పోలిస్తే..ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు బాగా మారాయి…ఆ ఎన్నికల్లో ఏ జిల్లా చూసిన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్తితి…కానీ ఇప్పుడు సీన్ మారిపోతూ వస్తుంది..ఇప్పుడు చాలా జిల్లాల్లో వైసీపీకి రిస్క్ పెరుగుతుంది. ఆఖరికి వైసీపీ కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లో కూడా పరిస్తితులు మారుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరులో కూడా సీన్ మారిపోతూ వస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆ […]

అభివృద్ధి అడిగితే అంతే… ఆ మంత్రి తీరు మార్చుకుంటారా…!

వైసీపీ నాయ‌కుడు.. డాక్ట‌ర్ క‌మ్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు సెగ భారీగా తుగులుతోంది. ఆయ‌న ప్రాతిని ధ్యం వ‌హిస్తున్న శ్రీకాకుళం జిల్లా ప‌లాస ప్ర‌జ‌లు అభివృద్ధి ఏది మంత్రి వ‌ర్యా ? అని బాహాటంగానే ప్ర‌శ్ని స్తున్నారు. గ‌తంలో ప‌నులు చేసేందుకు, చేయించేందుకు.. అప్ప‌టి ఎమ్మెల్యే గౌతు శివాజీ.. ఒక యం త్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేవారు. వారిద్వారా.. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి ప‌నులు చేయించాలో ముందుగా నే ఒక జాబితా రెడీ చేసుకుని.. దానినిప‌క్కాగా అమ‌లు చేసేందుకు ప్రాధాన్యం […]

గోదావరి జిల్లాల్లో సింగిల్ డిజిట్..!

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలు చాలా కీలకమని చెప్పొచ్చు…ఈ జిల్లాల్లో ఆధిక్యం తెచ్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తాయి…ఇందులో ఎలాంటి డౌట్ లేదు..అందుకే ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవడం కోసం పార్టీలు కష్టపడతాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది…ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ భారీ విజయాలు అందుకుంది. తూర్పులో 19 సీట్లు ఉంటే 14, […]