ఒక వారంలో రెండు విజ‌యాలు.. జ‌గ‌న్ గ్రాఫ్ ఇంత‌ పెరిగిందా..!

కేవ‌లం ఒకే ఒక్క వారంలో.. రెండు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు విష‌యాల్లోనూ.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. కేంద్రంపై పోరాటం చేసినా.. ప‌లితం ద‌క్క‌లేదు. అస‌లు వీటిని అప్ప‌టి ప్ర‌భు త్వం వ‌దిలేసింది. కానీ, ఇదే విష‌యాల‌పై.. జ‌గన్‌ ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌ట్టి సాధించుకుంది. అవే.. ఒక‌టి తెలంగాణ నుంచి విద్యుత్ బ‌కాయిలు.. రాబ‌ట్టడం.. రెండు.. బ‌ల్క్ డ్ర‌గ్ పార్కుకు ఏకంగా.. వెయ్యి కోట్లు మంజూర‌య్యేలా చేసుకోవ‌డం. ఈ రెండు విష‌యాల్లోనూ జ‌గ‌న్ విజ‌యం ద‌క్కించుకున్నారు. […]

జ‌గ‌న్ టార్గెట్‌లో ఉన్న టీడీపీ నేత‌లు వీళ్లే… ప‌క్కా ఓడించేస్తారా…!

రాజ‌కీయాల్లో వ్యూహాలు కామ‌న్‌. ఎత్తులు వేసేవారికి పై ఎత్తులు వేయ‌డ‌మే ఇప్పుడున్న‌రాజ‌కీయం. ఎదుటి పార్టీని ఎంత‌గా కుంగ‌దీస్తే.,. తాము అంత‌గా పైకి ఎదుగుతామ‌ని.. నాయ‌కులు.. పార్టీలు కూడా భావిస్తున్నా యి. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఏపీ ఎప్ప‌టిక‌ప్పుడు అట్టుడుకుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీడీపీని గ‌ద్దె దింపే క్ర‌మంలో వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. విజ‌యం దక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే ప‌నిచేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో వైసీపీ అనుస‌రిస్తున్న తాజా వ్యూహం.. ఆ పార్టీకి […]

జ‌గ‌న్‌కు ప‌ట్ట‌రాని కోపం..ఫుల్ క్లాస్ పీకాడా..!

వైకాపా అధినేత జ‌గ‌న్‌కి ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చిందా? త‌న సొంత పార్టీ నేత‌ల‌కే ఆయ‌న క్లాస్ పీకారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. సోమ‌వారం లోట‌స్ పాండ్‌లో జ‌రిగిన స‌మావేశంలో త‌న సొంత పార్టీ జిల్లాల ఇన్‌చార్జుల‌కు, నేత‌ల‌కు జ‌గ‌న్ భారీస్థాయిలో క్లాస్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల విష‌యంలో జ‌గ‌న్ చాలా సీరియ‌స్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. 2014లోనే కొద్ది తేడాతో త‌ప్పిపోయిన ఏపీ అధికార పీఠాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019లో సాధించి తీరాల‌ని […]

జ‌గ‌న్‌లో ఇంత డెప్త్ ఉందా

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత అనేక మంది నేతలు త‌మ స్పంద‌న‌ను వినిపించారు. అదేవిధంగా ఏపీలోనూ అధికార టీడీపీ ప్ర‌భుత్వ నేత‌లు కూడా త‌మ రీతిలో స్పందించారు. ఇక‌, విప‌క్ష నేత జ‌గ‌న్ స్పందించ‌డం లేద‌ని కూడా ఈ నేత‌లు స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత పెద్ద నోట్ల ర‌ద్దుపై  వైకాపా అధినేత జ‌గ‌న్ స్పందించారు. అయితే, ఆ స్పంద‌న అలా ఇలా ఉండి ఉంటే ఇప్పుడు ఇలా మ‌నం […]

పాద‌యాత్ర‌కు రెడీ అవుతోన్న జ‌గ‌న్‌…

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు, నేత‌ల పాద‌యాత్ర‌ల‌కు అవినాభావ సంబంధం ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2003లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాష్ట్ర‌వ్యాప్తంగా  దాదాపు 1600 కిలోమీట‌ర్ల దూరం చేప‌ట్టిన పాద‌యాత్ర ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్‌ను తేవ‌డ‌మే కాదు… ఆనాటికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇత‌ర నేత‌లంద‌రినీ వైఎస్ ముందు మ‌రుగుజ్జులుగా మార్చేసి ఆయ‌న‌ను ఏకంగా సీఎం పీఠం ఎక్కించేసింది. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం ఆరుప‌దులు దాటిన వ‌య‌సులో […]