మళ్ళీ మైలవరం పంచాయితీ..జోగి టార్గెట్‌గా వసంత.!

మరోసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం వైసీపీలో పంచాయితీ మొదలైంది. ఇటీవలే జగన్ అంతా సర్ది చెప్పారని అనుకుంటే..ఈ లోపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజుల నుంచి మైలవరంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేష్ లకు పడని పరిస్తితి. రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వసంతని తప్పించి మైలవరం సీటు దక్కించుకోవాలని జోగి చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పుడు […]

మైలవరంపై వసంత పట్టు..దేవినేనికి మళ్ళీ రిస్క్!

మొన్నటివరకు మైలవరం వైసీపీ సీటు విషయంలో స్పష్టత రాలేదు..ఓ వైపు జోగి రమేష్, మరోవైపు వసంత కృష్ణప్రసాద్..ఇరువురి వర్గాల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. అయితే పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ సొంత స్థానం మైలవరం కావడంతో..వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు. అందుకే తన గ్రూపుని యాక్టివ్ చేశారు. పైగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా జోగి వర్గం పావులు కదుపుతుంది. ఇదే […]

మైలవరం పంచాయితీ: జోగికి షాక్ తప్పదా?

రాష్ట్రంలో పలు స్థానాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల సీట్ల కోసం ఫ్యాన్స్ మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరంలో కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రెండు వర్గాలు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మైలవరం పంచాయితీని జగన్ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వసంతని […]

వసంత మళ్ళీ క్లారిటీ..ఇంకా సైడ్ అయినట్లే.!

ఈ మధ్య కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు…సొంత పార్టీ తీరుపైనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం అనుకున్న విధంగా పనిచేయలేకపోతుందని, అభివృద్ధి లేదంటూ మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం ఊహించని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య తాను చంద్రబాబుని తిట్టనని అని చెప్పుకొచ్చారు. ఇక గుంటూరు సభలో తొక్కిసలాట జరగడంపై..వుయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం సరికాదని, ఆయన మంచి పనులు చేస్తున్నారని వసంత చెప్పుకొచ్చారు. ఇక తాజాగా […]

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..ఫిక్స్ అంటా!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా బలపడుతుంది..అదే సమయంలో టీడీపీతో పొత్తుకు జనసేన రెడీ అవుతుంది. ఇదే జరిగితే వైసీపీకి రిస్క్ పెరుగుతుంది. అప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతాయి..దాని బట్టే కొందరు నేతలు జంపింగులకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అధికారంలోకి వచ్చే ఊపు ఉన్న పార్టీలోకి నేతలు జంప్ చేసేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కొత్త చర్చ నడుస్తోంది..కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని ప్రచారం […]

దేవినేనికి కొత్త ఆప్షన్..మైలవరం వదులుకోవలా?

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి..గత ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడి జిల్లాలో బలపడుతున్న టీడీపీలో సమీకరణాలు మారుతున్నాయి. ఇక్కడ కొన్ని కీలక మార్పులు జరిగేలా ఉన్నాయి. కొన్ని సీట్లలో అభ్యర్ధులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో జిల్లాలో సీనియర్ గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాని..చంద్రబాబు కీలక స్థానంలో నిలబెట్టడానికి చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సారి మైలవరం వదిలేసుకుని దేవినేని..గుడివాడ లేదా గన్నవరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని […]

మైలవరంలో తగ్గని టెన్షన్..జగన్ హ్యాండ్ ఇచ్చేది ఎవరికి?

గత కొన్ని రోజులుగా మైలవరం నియోజకవర్గం వైసీపీలో వర్గ పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య పోరు ఎక్కువగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, సోషల్ మీడియాలో  నెగిటివ్ పోస్టులు పెట్టుకోవడం, సీటు మాదే అంటే మాది అని గొడవ పడుతున్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి కల్పించుకున్న సరే పోరు సద్దుమనగలేదు. దీంతో డైరక్ట్ జగన్ వద్దకు మైలవరం పంచాయితీ వెళ్లింది. ఈ క్రమంలోనే తాజాగా […]