తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక అంశం...ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...కాంగ్రెస్ పార్టీకి,...
ఎందుకు తలుచుకున్నారో...ఏంటో గాని తెలంగాణ మంత్రి కేటీఆర్ సడన్ గా లగడపాటి రాజగోపాల్ పేరు తలుచుకున్నారు. తెలంగాణలో వస్తున్న సర్వేలపై కేటీఆర్ స్పందిస్తూ..ప్రతి సర్వేలోనూ తమ పార్టీదే విజయం అని రుజువైందని, ఇప్పుడు...
ఎప్పుడూ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడు.. ఉండమన్నా ఉండడు.. నాయకులు, కార్యకర్తలు బలవంత పెడితే కాసేపు మాట్లాడతాడు.. ముఖ్య నాయకులతో సమావేశం కావాలంటే ఇక్కడకు వచ్చినపుడు కుదరదు.. ఢిల్లీకి వెళ్లి కలవాల్సిందే.. అంత...
వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో వేడిపుట్టిస్తోంది. రైతులకు మద్దతుగా బీజేపీ, టీఆర్ఎస్ మాట్లాడుతున్నా.. వారికి పెద్దగా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. మీరు కొనండి.. మీరు కొనండి అని ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి...