ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..ఎన్నికల్లో గెలవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహా-ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అలాగే ఇప్పటినుంచే అభ్యర్ధులని సైతం ఖరారు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ అంశంలో టిడిపి కాస్త ముందుంది. చంద్రబాబు గతంలో మాదిరిగా కాకుండా ముందే అభ్యర్ధులని ప్రకటించాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేసేశారు. అధికారికంగా ప్రకటించలేదు..కానీ దాదాపు అభ్యర్ధులు ఫిక్స్ అని చెప్పవచ్చు. ఇదే క్రమంలో టిడిపికి కంచుకోట అయిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టిడిపి అభ్యర్ధులు ఫిక్స్ […]
Tag: sreekakulam
సిక్కోలు ఫ్యాన్ పోరు..సైకిల్కి ప్లస్ చేస్తారా?
ఏపీలో ఎక్కడకక్కడ అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో కొందరు నేతలు సీట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారు. మరికొందరు ప్రాధాన్యత కోసం పాకులాడుతున్నారు. ఇలా ఎవరికి వారు రచ్చ లేపుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అసలే అక్కడ టిడిపి బలపడుతున్న వేళ..వైసీపీలో పోరు నడవటం టిడిపికి ప్లస్ అయ్యేలా ఉంది. ఇప్పటికే అన్నదమ్ములైన ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని […]
తమ్మినేని-ధర్మాన..రామ్మోహన్ ప్రత్యర్ధి ఎవరు?
శ్రీకాకుళం పార్లమెంట్లో టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న విషయం తెలిసిందే..ఎంపీ రామ్మోహన్ నాయుడు తిరుగులేని బలంతో ఉన్నారు..గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచి సత్తా చాటారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా సరే..అక్కడ రామ్మోహన్ బలం తగ్గించలేకపోయారు. పైగా పార్లమెంట్ పరిధిలో వైసీపీకి బలమైన నాయకుడు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో రామ్మోహన్పై పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ని టెక్కలి ఇంచార్జ్గా పంపించారు. దీంతో శ్రీకాకుళం పార్లమెంట్లో వైసీపీకి నాయకుడు లేరు. అయితే ఈ […]
సర్వే: సిక్కొలులో కొత్త లెక్కలు ఇవే..!
ఏపీ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అన్నీ జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం నడిచింది…గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే…అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు దాటింది…ఈ క్రమంలో పలు జిల్లాలో వైసీపీ లీడ్ నిదానంగా తగ్గుతూ వస్తుందని పలు సర్వేల్లో స్పష్టం అవుతుంది…అలా అని రాష్ట్ర స్థాయిలో వైసీపీ ఆధిక్యం భారీగా తగ్గలేదు. కానీ కొన్ని జిల్లాల్లో వైసీపీ గ్రాఫ్ ఊహించని విధంగా పడిపోతుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో […]
అక్కడ టీడీపీని అందరూ గాలికొదిలేశారా..!
కింజరాపు ఎర్రన్నాయుడు. పరిచయం అక్కర్లేని వ్యక్తి. ప్రస్తుతం దివంగతులైనప్పటికీ.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్టు.. ఆయన పేరు తెలియనివారు లేదు. ఎన్టీఆర్ తో మొదలు పెట్టిన రాజకీయ ప్రస్థానం.. తర్వాత చంద్రబాబు హయాంలోనూ అప్రతిహతంగా సాగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమేకాకుండా.. టీడీపీకి జిల్లాను కంచుకోటగా మార్చారు. అయితే, అనూహ్యంగా ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాక.. ఆయన కుమారుడు కింజరాపు రామ్మోహన్నాయుడిని కూడా ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఇక, […]
చంద్రబాబు నిర్ణయాలే బొత్సకు వరం!
విజయనగరం, శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయంతో ఆయన స్ట్రాంగ్ అవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణలో సీఎం పాటించిన కొన్ని సమీకరణాలు.. బొత్స సత్యనారాయణకు వరాలుగా మారుతున్నాయట. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయట. చంద్రబాబు నిర్ణయాలతో 2014 ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్.. స్వేచ్ఛ ఇవ్వకవపోవడంతో బొత్స […]