టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. చైనాకు చెందిన జూహి హౌ వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు...
భారత్, శ్రీలంక మధ్య జరిగే వన్డే క్రికెట్ సిరీస్, టీ20 సిరీస్ల ప్రారంభ తేదీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఐతే జులై 13వ తేదీ నుంచి స్టార్ట్ కావాల్సిన వన్డే సిరీస్...
ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక 2022 సీజన్ని 10 జట్లతో నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ పక్కా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే కొన్ని...
భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్ కరోనా రక్కసి దెబ్బకు యూఏఈకి తరలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక లేదా యునైటెడ్ అరబ్ లో ఈ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్...
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన మీటింగ్ లో మిగిలిన సీజన్ మొత్తాన్ని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది....