సజ్జలతోనే వైసీపీకి చిక్కులు..రెబల్స్ టార్గెట్!

వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఆనం రామ్ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకొచ్చారు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఇద్దరితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి.వైసీపీ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో  ఆ నలుగురు మరింత రిలాక్స్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే మంచిందని ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు 15-20 […]

కోటంరెడ్డి తమ్ముడికి వైసీపీ గాలం..రివర్స్ షాక్?

ఎప్పుడైతే వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరమయ్యారో అప్పటినుంచి..కోటంరెడ్డి టార్గెట్ గా వైసీపీ రాజకీయం మొదలైంది..ఆయన్ని అడుగడుగున ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇదే క్రమంలో ఇటీవల కోటంరెడ్డి అనుచరులని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. గత ఐదు నెలల కిందట టీడీపీ నేతపై దాడి చేశారనే అభియోగం ఉన్న నేపథ్యంలో తాజాగా పోలీసులు కోటంరెడ్డి అనుచరులని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే తన అనుచరుడు కోసం కోటంరెడ్డి పోరాటం మొదలుపెట్టారు.  మాజీ కార్పొరేటర్‌ తాటి […]

బీజేపీతో బాబు..సజ్జల నిజాలు?

2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు..బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఎన్నికల ముందు వరకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బాబు…ఎన్నికల్లో ఓడిపోయాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు…అలాగే తమ సన్నిహితులు బీజేపీలోకి వెళ్ళినా సరే స్పందించలేదు. అసలు వారిని బాబే…బీజేపీలోకి పంపారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏదొక విధంగా బీజేపీకి బాబు మద్ధతు ఇస్తూనే వచ్చారు. ఇక చివరికి మోదీని కలిసే అవకాశం […]

ఇది చర్చించే కమిటీనా? బెదిరించే కమిటీనా?

పీఆర్సీ మీద గొడవ ముదురుతోంది. సమ్మెనోటీసుకూడా ఇచ్చేశారు. వైద్య సేవల విషయంలో కూడా ఆయా రంగాల ఉద్యోగులు ప్రత్యేకంగా సమ్మెనోటీసు ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ అనే పేరు మీద అయిదుగురితో కమిటీ ఏర్పాటు చేసి ముగ్గురు మంత్రులను అందులో నియమించింది. దాన్ని గుర్తించడంలేదని ఉద్యోగులు ప్రకటించి.. ఇంకాస్త వేడిపెంచారు. అయితే.. సదరు కమిటీ సోమవారం నాడు సమావేశం కావడం.. అనంతరం.. మీడియాతో మాట్లాడడం గమనిస్తే.. వారు ఉద్యోగులను చల్లబరచి.. పరిస్థితి విషమించకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన […]

ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే. […]

తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం సద్దుమణుగుతోంది.. సమస్య పరిష్కరాం దిశగా ఇరు రాష్ట్రాల అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అయితే ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. నీటి సమస్య అంటే.. అది మామూలే.. తప్పదు అనుకోవచ్చు. మరి డబ్బుల విషయం.. అంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి మంత్రులు కామెంట్ చేసుకోవడాన్ని జనం విచిత్రంగా చూస్తున్నారు. ఎవరి రాష్ట్రాలు వారివి.. ఎవరి సమస్యలు వారివి.. ఎవరి పథకాలు వారివి.. అంతే.. […]