హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన దారుణం గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో రాజు ఒక్కడిదే పాత్ర అని ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసివేయాల్సి అవసరం ఏర్పడింది. కానీ సాంకేతికంగా అందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇందుకు రెండు అంశాలు కీలకం కానున్నాయి. ఇందులో మొదటిది మృతదేహం రాజుదే […]
Tag: Saidabad
భార్యతో విభేదాలు.. మేనమామ కూతురితో వివాహం ఆ తరువాత?
సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాజుకు అతడి భార్య కు ఇటీవలే విభేదాలు రావడంతో ఆమె సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్ పురం నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజు తన మేనమామ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించిన అతడి భార్య మౌనిక రాజు అలాంటి వాడు కాదని తెలిపింది. చనిపోయిన రాజు చేతుల […]
చిన్నారి అత్యాచారం పై విషయంపై స్పందించిన మహేష్ బాబు?
ప్రస్తుతం ఎక్కడ చూసినా విన్నా కూడా హైదరాబాద్ లోనే హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఒక కామాంధుడి చేతిలో బలి అయిన ఆరేళ్ళ చిన్నారి విషయమే వినిపిస్తోంది. కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా తాజాగా హీరో మహేష్ బాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది అంటే సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో గుర్తుచేస్తున్నాయి అంటూ […]
ఆ నీచుడిని 24 గంటల్లో ఉరి తీయాలి.. మంచు మనోజ్ డిమాండ్!
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుండగా.. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. బాధితురాలి కుటుంబ సభ్యులను స్వయంగా వెళ్లి పరామర్శించారు. అనంతరం మనోజ్ మీడియాలో […]