పీకే వ్యూహాల‌తో జ‌గ‌నే కాదు…ఆయ‌నా సీఎం అవ్వాల‌ట‌

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాల‌కు బాగా డిమాండ్ పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల్లో ఉన్న పార్టీ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు పీకే ఓ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాడు. పీకే చేప‌ట్టిన ప్రాజెక్టులు గుజ‌రాత్‌, ఢిల్లీ, బిహార్‌, పంజాబ్‌ల‌లో సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. ఆయ‌న టేకాఫ్ చేసిన ప్రాజెక్టుల్లో ఒక్క యూపీలో మాత్ర‌మే ఫెయిల్ అయ్యింది. ఇక్క‌డ బీజేపీని ఓడించేందుకు ఆయ‌న ఎస్పీ+కాంగ్రెస్‌ను ఒక్క‌టి చేసినా ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. ఇక […]

ప్రశాంత్ మాట పక్కన పెట్టి మరీ..జగన్ ఆ నిర్ణయం

తాను ఎవ‌రి మాట లెక్క‌చేయ‌బోన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికే పార్టీలో సీనియ‌ర్ల‌కు ఆయ‌న మ‌న‌స్త‌త్వం గురించి తెలుసు క‌నుక స‌ల‌హాలు ఇచ్చే ప్ర‌య‌త్నం కూడా చేయ‌బోవ‌డం లేదు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్‌కు కూడా జ‌గ‌న్ ఝ‌ల‌క్ ఇచ్చారు. `మీరు చెప్పేది చెప్పండి.. నేను నాకిష్ట‌మైన‌దే చేస్తా` అని చెప్ప‌క‌నే చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రెవ‌రికి టికెట్ ఇవ్వాలి, ఎవ‌రైతే బాగుంటుంద‌నే అంశాల‌పై ఇప్ప‌టికే ప్ర‌శాంత్ బృందం ఆరా తీస్తోంది. సిట్టింగ్ […]

వైసీపీ సిట్టింగుల‌లో 16 మందికి టిక్కెట్లు లేవా

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ త‌న ప‌ని అప్పుడే స్టార్ట్ చేసేశాడు. ఇప్ప‌టికే వైఎస్‌.జ‌గ‌న్‌ను హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు మకాం మార్చేయాల‌ని చెప్పిన ప్ర‌శాంత్ ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న వారిలో కొంద‌రికి టిక్కెట్లు ఇవ్వ‌కూడ‌ద‌ని కూడా జ‌గ‌న్‌కు ప్రాధ‌మిక నివేదిక ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌శాంత్ ప్రాధ‌మిక నివేదిక‌లో ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీల‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తిరుప‌తి […]