వైసీపీలో రహస్య ఎజెండా కారణం ఏంటి!

వైస్సార్సీపీ లో రహస్య ఎజెండా అమలవుతోందా. పార్టీలో ద్వితీయ స్థాయి నాయకులని మరియు నేతలను నమ్మటం లేదా అంటే నిజమే అని చెప్పుతున్నాయి ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు . పార్టీ వ్యూహాలు ఎవరకి తెలియకుండా జగన్ ఎందుకు జాగ్రత్తపడుతున్నారు . వైస్ జగన్ వ్యవహారం తీరు ఆ పార్టీ నాయకులకే అంతు పట్టటం లేదు .అంతే కాదు పార్టీలో కీలకంగా ఉన్న నాయకులకి కూడా ప్రణాళికలు కూడా చెప్పడం లేదు .పార్టీ లో […]

`కంటెంట్` లేని ట్వీట్ల‌తో ప‌వ‌న్‌కే న‌ష్ట‌మా?

రాజ‌కీయ నాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ట్వీట్లు లేదా బ‌హిరంగ లేఖల ద్వారా త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్‌! ప్ర‌స్తుతం ఆయ‌న‌ రాసిన ఒక లేఖ‌, చేసిన‌ ఒక ట్వీట్ పై తీవ్రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేగాక జ‌న‌సేన రీసెర్చి డిపార్ట్‌మెంట్‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తున్నాయి! ఏదైనా అంశంపై మాట్లాడాలంటే అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి. అన్ని విష‌యాల్లోనూ కంటెంట్ తో మాట్లాడే ప‌వ‌న్‌.. రెండు విష‌యాల్లో మాత్రం కంటెంట్ లేకుండా మొక్కుబ‌డిగా […]

లోకేష్ ముందు వాళ్ళ ఆటలు సాగవా?

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి అటు ప్ర‌జ‌ల్లోనూ, ఇటు పార్టీలో త‌న ప‌ట్టు పెంచుకునేందుకు సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సీనియ‌ర్ మంత్రులు ఉన్నా.. వారి వ్య‌వ‌హారాలు కూడా ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు త‌నతోపాటు మంత్రి వ‌ర్గంలో చేరిన వారి వంతు వచ్చింది. కేవ‌లం వారిది మంత్రి వ‌ర్గంలో నామ‌మాత్ర‌పు పాత్రేన‌ని తేలిపోయింది. మంత్రులే అయినా వారి పీఏ, పీఆర్వోల‌ను కూడా నియ‌మించుకోలేని ప‌రిస్థితి. త‌మ సిబ్బందిని కూడా లోకేష్ […]

పాలిటిక్స్‌లోకి శివ‌గామి..! ఏ పార్టీ..!

సినీన‌టుల‌కు రాజ‌కీయాల‌పై నానాటికీ ఆస‌క్తి అధిక‌మవుతోంది. ముఖ్యంగా సినీ తెర‌పై గ్లామ‌ర్ ఒల‌క‌బోసి.. టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్లంతా ఇప్పుడు రాజ‌కీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. 90వ ద‌శ‌కంలో ఒక వెలుగు వెలిగిన న‌గ్మా. ఖుష్బూ వంటి వాళ్లంతా రాజ‌కీయాల్లో బిజీబిజీగా ఉంటే.. వారిని చూసి `శివగామి`కి కూడా రాజ‌కీయాలంటే ముచ్చ‌ట క‌లిగిన‌ట్టుంది. అందుకే రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు న‌టి ర‌మ్య‌కృష్ణ‌! ఏ పార్టీలో చేర‌తార‌నేది ఇంకా క్లారిటీ ఇవ్వ‌కపోయినా.. ఆమె కాషాయ జెండా క‌ప్పుకోవ‌చ్చ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. […]

`భాషా` కోసం హీరోయినే రంగంలోకి దిగిందా?

త‌మిళ‌నాడు మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ఏర్ప‌డిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు బీజేపీ తెగ ప్ర‌య‌త్నాలు చేసింది. ఇదే స‌మ‌యంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేరు కూడా బ‌లంగా వినిపించింది. ఎలాగైనా ఆయన్ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నాలు చేసింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ రంగంలోకి దిగిందా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలిండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి.. సినీ నటి నగ్మా తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ […]

ఆ జిల్లా టీడీపీలో ముదిరిన ముస‌లం

కంచుకోట‌లో కుమ్ములాట‌లు భ‌గ్గుమంటున్నాయి. తెలుగు దేశంల నాయ‌కుల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరుతున్నాయి. ఆది నుంచి టీడీపీకి అండ‌గా నిలుస్తున్న అనంత‌పురం జిల్లాలో కీల‌క నేత‌ల మ‌ధ్య ప‌ద‌వుల పోటీ నెల‌కొంది. ఎవరికీ వారే తమ వారికి పదవులు దక్కేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలకు దారితీస్తుంది. జిల్లాకు అనేక పదవులను కట్టబెట్టారు సీఎం చంద్రబాబు..ఇప్పుడు ఆ పదవులే పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా […]

ఆ మంత్రిని వ్యూహాత్మకంగా తొక్కిన చంద్ర‌బాబు

మంత్రి వ‌ర్గ విస్త‌రణ తర్వాత‌.. శాఖ‌ల కేటాయింపుల్లో సీఎం చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌నే విష‌యం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ కేబినెట్‌లో దూకుడి వ్య‌వ‌హ‌రించే అచ్చెన్నాయుడుని కార్మిక శాఖ నుంచి ర‌వాణా శాఖ‌కు మార్చ‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నార‌ని పార్టీవ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. స్వయం ప్రతిపత్తి కల ఆర్టీసీలో బతిమిలాడి పనిచేయించు కోవాలే తప్ప శాసించి పనిచేయించుకునే పరిస్థితి లేదు. దూకుడు స్వభావంతో అధికార […]

క‌ట్ట‌ప్ప ప్ర‌శ్న‌కు..ఏపీ మంత్రికి లింకేంటి..!

కేబినెట్‌లో ఆ ఒక్క సీనియ‌ర్ మంత్రి ఏకాకిగా మారిపోయారు. ఆయ‌న్ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా ఆయ‌న త‌ర‌ఫున ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా మాట్లాడ‌టం లేదు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా.. రాజ‌ధాని భూ కేటాయింపుల క‌మిటీలో చోటు ద‌క్కించుకోలేక‌పోయిన ఆయ‌న మ‌రెవ‌రో కావు కేఈ కృష్ణ‌మూర్తి! కేబినెట్లో జూనియ‌ర్, సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌కు ద‌క్కింది.. మ‌రి సీనియ‌ర్ అయిన ఆయ‌న‌కు మొండిచెయ్యి ఎదురైంది. దీనికి వివ‌ర‌ణ ఇస్తున్న మంత్రులు కూడా.. కేఈని సైడ్ చేసి మాట్లాడుతున్నారు. […]

ఏపీలో టీడీపీకి 150 – వైసీపీకి 125 – జ‌న‌సేన‌కు 55 సీట్లు

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు వాస్త‌వంగా మ‌రో 20 నెల‌ల గ‌డువు ఉంది. అయితే 2018లోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ జ‌మిలీ ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని..ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ‌లోను ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌న్న వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అదే జ‌రిగితే 2018లోనే ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం త‌థ్యం. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయం కాస్తా రంజుగా మారుతోంది. అధికార టీడీపీ మ‌రోసారి గెలుపుకోసం త‌న వంతు ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. ఇక […]