శ్యామ్ సింగరాయ్ మూవీపై..పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్..!

హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే మొన్నటి వరకు పూనమ్ కౌర్ సోషల్ మీడియా కి దూరంగా ఉన్న.. కొద్ది రోజుల క్రితం జరిగిన మా ఎలక్షన్లో వ్యవహారంతో ఆమె మళ్లీ సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ తో అడుగు పెట్టింది. అయితే తాజాగా ఈమె ఒక సినిమా పై షాకింగ్ కామెంట్స్.. చేసింది వాటి గురించి ఇప్పుడు చూద్దాం. నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, హీరోయిన్ గా, […]

ఒరేయ్ పవన్.. అది బలిసి కొట్టుకుంటున్నావ్ రా అంటున్న శ్రీ రెడ్డి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే శ్రీరెడ్డి ఏ రేంజ్ లో ఫైర్ అవుతుందో మనకు తెలిసిన విషయమే. ఇప్పటివరకు ఎన్నో సంచలన కామెంట్ చేస్తూ తన పేరున బాగా పాపులర్ చేసుకుంది నటి శ్రీరెడ్డి. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పై ఒరేయ్ దద్దమ్మ అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఏపీ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలతో కలిసి చేస్తున్నటువంటి దౌర్జన్యాలపై తీవ్రంగా ఖండించింది శ్రీరెడ్డి. దీనికితోడు ఆ పనికి […]

మూడు ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసిన సమంత..?

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య సమంత. ఇక వీరిద్దరూ ఎన్నో కారణాల చేత విడిపోవడం జరిగింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం ఎవరికీ తెలియలేదు. కానీ ఎవరికి తోచిన విధంగా వారు రాసుకుంటూ ఉండడంతో వారందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన సమంత. ఇదే క్రమం లోనే కొన్ని యూట్యూబ్ ఛానల్ మీడియాలో ఇష్టానుసారంగా కథలు అల్లుతూ సమంతను టార్గెట్ చేసి ఆమె పరువు తీసేలా […]

పోసాని పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వింటే షాక్ అవ్వాల్సిందే..?

తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి పోసాని కృష్ణ మురళికి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్, అలాగే ప్రముఖ నిర్మాత అయిన బండ్ల గణేష్ పోసాని పై చేసిన వ్యాఖ్యలు వింటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. ఒక మనిషి గురించి ఇలా కూడా ఆలోచిస్తారా అంటూ ఆశ్చర్యం వేయక మానదు. ఇక పోసాని కృష్ణమురళి పై బండ్ల […]

ఆ రాష్ట్రంలో పోసాని పై కేస్ ఫైల్..!

సినీ నటుడు పోసాని పై తక్షణమే కేసు నమోదు చేయాలని మరొకసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు , జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెప్టెంబర్ 28 న పోసాని.. కృష్ణ మురళి పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగినట్లు..జనసేన పార్టీ కార్యకర్తలు తెలియజేశారు. చిరంజీవి ఈ విషయంపై స్పందించే వరకు పోలీసులు ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదని తెలియజేస్తున్నారు. అందువలన పంజాగుట్ట పిఎస్ […]

ప్రతిరోజూ సగటున భారతదేశంలో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి తెలుసా..?

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రతిరోజూ సగటున మహిళలపై జరుగుతున్న సర్వే చేసిన ప్రకారం రోజుకు 77 మంది మహిళలపై భారత దేశంలో అత్యాచారాలు జరుగుతున్నట్లుగా ఒక సర్వేలో వెల్లడైంది. ఇక 2020 లో మహిళలపై ఇప్పటివరకు జరిగిన కేసులు మొత్తం..28,153 మంది బాధితులు పై అత్యాచార ఘటనలు జరిగాయి. వీటన్నిటిని..NCRB సర్వేలో తెలియదు తెలిపింది. ఇక తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం 2020 సంవత్సరంలో […]