తెలుగు బుల్లితెరపై కొన్నిసార్లు సిని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ఆర్టిస్టులు సైతం ఎక్కువగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ చాలా సందడి చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. అయితే ఇలాంటివి టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. కానీ ఏమీ రాకుండా డాన్స్, పాటలు పాడడం లాంటివి మాత్రం చేస్తే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు బిగ్ బాస్ భాను శ్రీ కూడా ఎదుర్కొంది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ […]
Tag: pawan
అంబటి-కొట్టు-పేర్ని..పవన్ దెబ్బతప్పదా.!
ఏపీ రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్ధి నాయకులని తిట్టాలంటే వారి వర్గానికి చెందిన నేతలతోనే తిట్టించడం పరిపాటి అయిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. టీడీపీ అధినేత చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎక్కువ మీడియాలో ఉంటారు. అటు పవన్ని తిట్టాలంటే అదే కాపు వర్గానికి చెందిన పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ లాంటి వారు ముందుంటారు. ఇలా ఏ వర్గం వారిని..ఆ వర్గం నేతలని తిట్టిస్తుంటారు. […]
వైసీపీ ముక్త ఏపీ..పవన్తో సాధ్యమేనా?
వైసీపీని ఎలాగైనా నెక్స్ట్ అధికారానికి దూరం చేసి తాము గద్దెనెక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఏ మాత్రం జగన్కు ఛాన్స్ ఇవ్వకూడదని, తాను సీఎం పీఠం దక్కించుకోవాలని చెప్పి కష్టపడుతున్నారు. అలా కష్టపడటం వల్ల కాస్త టీడీపీ పికప్ అయింది కానీ..వైసీపీకి చెక్ పెట్టే స్థాయిలో పార్టీ బలపడలేదు. అది మాత్రం క్లియర్గా అర్ధమవుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. తాజాగా విశాఖలో […]
అమర్నాథ్..అనకాపల్లిలో రిస్క్ పెంచుకుంటున్నారా?
రాజకీయాల్లో విమర్శలు ఇప్పుడు వ్యక్తిగతంగా మారిపోయాయి..ఒకప్పుడు పాలసీ ప్రకారమే రాజకీయ పార్టీలు విమర్శించుకునేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరిగిపోతున్నాయి. ఎంత అవుననుకున్న, కాదు అనుకున్న ఈ వ్యక్తిగత దూషణల దాడి మొదలుపెట్టింది అధికార వైసీపీ నేతలే. అధికారంలో ఉండటంతో..తాము ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, ఏం తిట్టిన ప్రతిపక్షాలు ఏం చేయలేవనే కోణంలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఇక వైసీపీకి కౌంటరుగా టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కాకపోతే […]
అచ్చెన్న-పవన్ ఒకేసారి..వైసీపీకి రివర్స్.!
గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాలు బాగా హాట్ హాట్గా నడుస్తున్నాయి. ఎప్పుడైతే అమరావతి రైతులు..రాజధానిగా అమరావతిని ఉంచాలని చెప్పి అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి..ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. మరి జగన్ ఏమన్నా క్లాస్ ఇచ్చారో..లేక నాయకులే రంగంలోకి దిగారో తెలియదు గాని. అసలు అమరావతిగా రాజధాని ఉంచాలని చెప్పి ఉత్తరాంధ్రలో ఉన్న దేవుడుకు ఎలా మొక్కుకుంటారని చెప్పి ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. విశాఖకు రాగానే అమరావతి పాదయాత్రని ఖచ్చితంగా […]
తూర్పులో జనసేనతో భారీ మార్పులు..!
రాష్ట్రంలో జనసేన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు గాని…కోస్తాలోని కొన్ని జిల్లాల్లో జనసేన ప్రభావం ఉంటుందని మొదట నుంచి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ జనసేన ప్రభావం ఉంటుందని గత ఎన్నికల్లో రుజువైంది. ఈ జిల్లాల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చింది. దీని వల్ల టీడీపీకి భారీగా నష్టం, వైసీపీకి భారీగా లాభం చేకూరింది. ఈ సారి ఎన్నికల్లో కూడా జనసేన గాని విడిగా […]
పవన్ పోటీ కోసం ఆ 4 నియోజకవర్గాలు… సర్వేలో ఏం తేలిందంటే…!
వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా.. గత ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు తో పరిమితమైన.. జనసేన పార్టీకి ఈ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎట్టి పరిస్థితిలోనూ.. అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాలని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఆయన ఎటు నుంచి విజయం దక్కించుకోవాలి? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో ఏకం గా.. రెండు స్థానాల నుంచి పవన్ పోటీ చేశారు. కానీ, విజయం మాత్రం […]
Unstoppable II: ఒకే వేదికపై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కనబడబోతున్నారా?
టైటిల్ చూడగానే మీకు పూనకాలు రావొచ్చు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది మరి. ఈ ఈ అరుదైన కాంబో కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా సమాచారం ప్రకారం aha OTT టీం వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నారని భోగట్టా. బాలకృష్ణ తో టాక్ షోలో గెస్ట్ లుగా పాల్గొనేందుకు వారిద్దరిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే వారిద్దరిని ఇంటర్వ్యూ […]
‘యాత్ర’: లోకేష్-పవన్ రెడీ..!
రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఏ నాయకులుకైనా బాగా ప్లస్ అవుతుంది. కారులు, బస్సుల్లో తిరగడం కంటే పాదయాత్ర ద్వారా జనం మధ్యలో ఉంటే…వారి మద్ధతు ఎక్కువ దక్కుతుంది. ఈ ఫార్ములాని వాడిన ప్రతి రాజకీయ నాయకుడు దాదాపు సక్సెస్ అయ్యారు. గతంలో వైఎస్సార్ గాని, తర్వాత చంద్రబాబు, జగన్లు గాని పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ వైపుయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయం […]