పవన్ పంథా మారదా… జనసేన కార్యకర్తల మాట?

ప్ర‌శ్నిస్తాను అనే ఏకైక నినాదంతో 2014లో రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అన్ని వ‌ర్గాల్లోనూ ఎన్నో ఆశ‌లు రేకెత్తాయి. ప్ర‌శ్నించ‌డం అంటే.. నేరుగా ప్ర‌భుత్వంతో ఢీ అంటే ఢీ అంటాడ‌ని, స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం క‌నుగొంటాడ‌ని, ప్ర‌జ‌ల ప‌క్షాన ఉద్య‌మాలు నిర్మిస్తాడ‌ని అనుకున్నారు. అయితే, త‌న ప్ర‌శ్న‌లు, పోరాటాలు కేవ‌లం పిట్ట కూత‌ల‌కే ప‌రిమితం చేస్తాడ‌ని అనుకున్నారా?! అయితే, అది త‌న త‌ప్పు కాద‌ని అంటున్నాడు ప‌వ‌న్‌!! అంతేకాదు, అస‌లీమాత్రం స్పందిస్తున్న వాళ్లెవ‌రైనా ఉన్నారా? […]

జ‌న‌సేన-సీపీఐ జ‌ట్టు ఖాయ‌మైందా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన‌, జాతీయ పార్టీ సీపీఐల మ‌ధ్య పొత్తు కుదిరిందా? 2019 ఎన్నిక‌ల్లో కామ్రేడ్ల‌తో క‌లిసి ప‌వ‌న్ పొలిటిక‌ల్ పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారా? అంత‌క‌న్నా ముందు.. రాష్ట్రంలో పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల ప‌క్షాన పోరాడేందుకు రెండు ప‌క్షాలూ రెడీ అవుతున్నాయా? అంటే.. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామకృష్ణ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి నిజ‌మేన‌ని అనిపిస్తోంది. ప్ర‌జాచైత‌న్య పేరిట యాత్ర‌లు నిర్వ‌హిస్తున్న రామ‌కృష్ణ‌.. నిన్న విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం వ‌చ్చారు. అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ.. ఓ […]

ప‌వ‌న్ విష‌యంలో టీడీపీ దొరికిపోతోందిగా..!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో టీడీపీ ఆది నుంచి అనుస‌రిస్తున్న వైఖ‌రే మ‌రోద‌ఫా స్ప‌ష్ట‌మైంది! ప‌వ‌న్‌ని విమ‌ర్శించేందుకు టీడీపీ నేత‌లు ఎంత‌మాత్రం ధైర్యం చేయ‌లేక‌పోతున్నార‌న‌డానికి నిన్న జ‌రిగిన విశాఖ ఆందోళ‌నే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. నిజానికి గురువారం విశాఖ‌లో త‌ల‌పెట్టిన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఏ ఒక్క‌రిదో కాదు! నిజానికి అది స‌క్సెస్ అయి ఉంటే.. అప్పుడు తెలిసేది.. మాదంటే మాద‌ని.. అంద‌రూ కొట్టుకు చ‌ చ్చేవాళ్లు. కానీ, పోలీసు నిర్బంధాల బూట్ల చ‌ప్పుళ్ల‌లో ఆ ఆందోళ‌న స‌ముద్రంలో […]

టీడీపీతో అమీతుమీకి సిద్ధ‌మైన ప‌వ‌న్‌

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మ‌రోసారి గ‌ర్జించాడు. ప్ర‌త్యేక హోదా అంశంపై బీజేపీతో అమీతుమీకి సిద్ధ‌మ‌య్యాడు! హోదా ఇస్తామని మాట త‌ప్పిన నాయ‌కుల‌పై తీవ్రంగా విరుచుకుప‌డ్డాడు. జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో ఏపీ యువ‌త చేస్తున్న పోరాటాన్ని అణిచివేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు. తాను ఏ ప‌రిస్థితుల్లో అప్పుడు టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌చ్చిందో,, ఇప్పుడు ఎందుకు ఎదురుతిర‌గాల్సి వ‌చ్చిందో వివ‌రించాడు. అంతేగాక త‌న‌ను విమ‌ర్శించే వారికి త‌గిన స‌మాధానం ఇచ్చాడు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ […]

జనసేనాని టార్గెట్ ఏంటి ? టార్గెట్ ఎవరు ?

జ‌న‌సేనాని టార్గెట్ ఏంటి?  ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై కేంద్రంలోని మోడీనా?  లేక ఏపీ సీఎం చంద్ర‌బాబా? అంటే..పూర్తిగా ప‌వ‌న్ ల‌క్ష్యం మోడీనే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఇప్పుడు యువ‌త చేతిలోకి వెళ్లింది. తెలంగాణ‌లోనూ ప్ర‌త్యేక రాష్ట్రం ఉద్య‌మం యువ‌త చేతిలోకి వెళ్లిన‌ట్టే.. ఇప్ప‌డు ఏపీలో హోదా ఉద్య‌మాన్ని యువ‌త త‌మ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే, ఆయ‌న ఈ సంర‌ద్భంగా చేసిన ట్వీట్ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో […]

జగన్,పవన్ మధ్యలో డీజీపీ

ప్రత్యేక హోదా మరో సారి రాజకీయ రంగు పులుముకుంటోంది.తమిళుల జల్లికట్టు స్ఫూర్తి తో ఆంధ్ర యువత కూడా ఈ నెల 26 న విశాఖ ఆర్ .కే బీచ్ లో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.పిలుపునివ్వడం వరకు బాగానే వున్నా దానికి అటు జన సేన ఇటు వైసీపీ పార్టీ లు మద్దతు పలకడం తో సమస్యలు మొదలయ్యాయి. ఆంధ్ర యువత స్వచ్ఛందంగా నిరసనకు పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం.అదీగాక ప్రజా స్వాత్మ్యం లో శాంతియుత నిరసన […]

వాళ్లంటే అనుమానం..వీళ్లంటే అభిమానం–పవన్

జల్లికట్టు ..ఇదొక దివ్య పదమైపోయింది గత నాలుగు రోజులుగా..ఓ మూగ జీవం వెంట వందలమంది  వెంటపడి చేసే వికృత చేష్టలకు పెట్టిందిపేరు జల్లికట్టు.దీన్ని నిషేధిస్తూ భారత సుప్రీం కోర్ట్ తీర్పునిస్తే మొత్తం తమిళనాడంతా ఏకమై స్వచ్ఛందంగా అహింసా మార్గం లో తమ నిరసన తెలియజేసింది.దీనికి సో కాల్డ్ సెలెబ్రిటీలు ఫ్రీ గా పబ్లిసిటీ తో పాటు ఉచిత మద్దతు ప్రకటించేశారు. ఇదంతా అయిపోగా జల్లుకట్టు నిషాదాన్ని ఎత్తేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇవ్వగా ఇప్పుడు తమిళుల్ని చూసి మనం […]

జ‌న‌సేన‌లోకి గోడ‌మీద గోపీలు

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు! నేత‌లు ఎప్పుడూ ఒకే పార్టీని న‌మ్ముకుని ఉంటార‌న్న గ్యారెంటీ ప్ర‌స్తుత ట్రెండ్‌కి విరుద్ధం! దీనికితోడు వారి వారి కోరిక‌లు నెర‌వేర‌క‌పోయినా.. ప‌క్క పార్టీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా నేత‌లు త‌మ‌కు టిక్కెట్టిచ్చి, గెలిపించిన పార్టీని పుట్టి ముంచి ప‌క్క పార్టీలోకి జంప్ చేస్తున్న జిలానీల‌కు కొద‌వ‌లేదు. ఇప్పుడీ చ‌ర్చంతా ఎందుకంటే.. ఏపీలో ఇటీవ‌ల దాకా క్యూ క‌ట్టి మ‌రీ బాబు గారి సైకిలెక్కిన వైకాపా నేత‌ల త‌ర‌హాలోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న […]

ప‌వ‌న్ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డారా

ఇప్పుడు అంద‌రూ ఇలానే మాట్లాడుకుంటున్నారు!! శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధిత ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచిన జ‌న‌సేని.. స్వ‌యంగా బాధితుల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లి మ‌రీ చ‌ర్చించారు. బాధితుల రోద‌న‌లు స్వ‌యంగా చూశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. పుష్క‌రాల పేరుతో రూ.250 కోట్లు ఖ‌ర్చు చేసిన ప్ర‌భుత్వాల‌కు జ‌నాలు నానాతిప్ప‌లు ప‌డుతున్న సంగ‌తి తెలియ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. ఒక‌ర‌కంగా అప్ప‌ట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఈ […]