మోదీ టార్గెట్‌గానే..ఖమ్మంలో కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయిందా!

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సభకు భారీగా జనం తరలివచ్చేలా చేయడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయింది. ఇక ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు ఇతర జాతీయ నేతలు రావడంతో..సభ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. ఆ ముగ్గురు సీఎంలతో పాటు కేసీఆర్..కేవలం కేంద్రంలోని మోదీ సర్కార్ టార్గెట్ గానే విరుచుకుపడ్డారు. బీజేపీని కేంద్రం నుంచి గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. బీజేపీపై పోరాటానికి […]

కేంద్ర కేబినెట్‌లోకి తెలుగు రాష్ట్రాల నేతలు?

మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి వర్గంలోకి కీలక రాష్ట్రాలకు చెందిన వారిని తీసుకోవాలని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో కేబినెట్ లోకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాన మంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నారు. ఇక 45 మంది సహాయ మంత్రులు..అంటే మొత్తం 78 […]

ఏపీని వ‌దిలేద్దాం… బీజేపీ హై క‌మాండ్ షాకింగ్ డెసిష‌న్ వెన‌క‌…!

ఏపీపై బీజేపీ వ్యూహం ఏంటి? ఇత‌ర రాష్ట్రాల‌మాదిరిగా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ఎందుకు ప్ర‌య‌త్నించడం లేదు? అస‌లు ఏపీని బీజేపీ ప‌ట్టించుకుంటుందా? లేక వ‌దిలేసిన‌ట్టేనా? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. త‌న కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల‌ను పెంచుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో విస్త‌రించ డం ద్వారా బ‌ల‌మైన హిందూ వాదాన్ని పూర్తిగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే గోవా, ఛ‌త్తీస్‌గ‌ఢ్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌(తాజాగా ఓడింది), క‌ర్ణాట‌క‌, […]

కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్..జగన్‌కు చెక్ ఎలా?

మరోసారి వైసీపీ సర్కార్‌పై పవన్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటం బాధితులకు..మంగళగిరిలోని జనసేన ఆఫీసులో సాయం అందించారు. ఇళ్ళు కూల్చివేతల్లో బాధితులుగా ఉన్నవారికి లక్ష చొప్పున సాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? అని ఫైర్ అయ్యారు. రాజకీయంగా మీరే చేయాలా? మేము ఏంటో చూపిస్తామని, ఫ్యూడలిస్టిక్ కోటలని బద్దలుగొడతామని అన్నారు. తమది రౌడీ సేన కాదని, విప్లవ సేన అని..ఇప్పటంలో గడపలు […]

ప‌వ‌న్ ఆ ప‌ని చేయ‌క‌పోతే బీజేపీతో జ‌న‌సేన‌కు పెద్ద డ్యామేజే…!

అవును! ఇప్పుడు ఈ మాటే సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్ స‌ర్‌.. ఇదే మంచి టైం! త‌క్ష‌ణ నిర్ణ‌యం తీసుకోండి! అని నెటిజ‌న్లు ఆయ‌న‌కు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బీజేపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం లేదు. అంత‌కుమించి అస‌లు సానుభూతి కూడా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు బీజేపీ గ్రాఫ్‌.. నోటా క‌న్నా దారుణంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల మోడీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి..కనీసం ఏపీ సంగ‌తుల‌ను సైతం ప్ర‌స్తావించ‌లేదు. ఏపీకి ఇస్తామ‌న్న హోదా, పోల‌వ‌రం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వంటి […]

పవన్‌పై తమ్ముళ్ళ డౌట్..జగన్ కోసమే మోదీ!

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌ని నిలువరించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది..ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని బాబు ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో విశాఖ ఘటన తర్వాత పవన్‌తో బాబు భేటీ అయ్యారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అని, […]

మోదీ-పవన్ భేటీ..పోలిటికల్ ట్విస్ట్ స్టార్ట్…!

మొత్తానికి ప్రధాని మోదీతో చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన మోదీ..మొదట రోడ్ షో ద్వారా చోళ సూట్‌కు చేరుకుని, అక్కడ రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యి, పార్టీ పరిస్తితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పవన్‌తో వన్ టూ వన్ భేటీ అయ్యారు. ఈ భేటీపై రాష్ట్ర మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. ఈ భేటీలో ఏం చర్చకు వస్తుంది..పొత్తుల గురించి మాట్లాడతారా, జగన్‌పై పోరుకు […]

మోదీతో పవన్..జగన్ స్కెచ్ రివర్స్..!

ప్రధాని మోదీ రెండురోజుల పాటు ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే..విశాఖలో పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించనున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ…మోదీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే బీజేపీ కంటే ఎక్కువగా వైసీపీ హడావిడి కనిపిస్తోంది. మోదీ పర్యటనని విజయవంతం చేయడమే కాకుండా..ఆంధ్రా యూనివర్సిటీలో జరిగే సభని భారీ సక్సెస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోదీ సభకు పెద్ద ఎత్తున జనాలని తరలించే పనిలో వైసీపీ ఉంది. అంటే […]

సోము వీర్రాజుకు పొలిటిక‌ల్ కాటు….!

అదేం ఖ‌ర్మ‌మో తెలియ‌దు కానీ.. పార్టీ పుంజుకుంటోంది.. ప్ర‌జ‌లు మ‌నవైపు మొగ్గుతున్నారు.. అని భావించే స‌మ‌యంలో బీజే పీలో పెద్ద ప్ర‌కంప‌న మొద‌ల‌వుతోంది. అధికార పార్టీపై.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు వ‌చ్చి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు స్థానికంగా దూకుడు చూపించి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన నాయ‌కులు.. చ‌తికిల ప‌డుతున్నారు. అంతేకాదు.. ఇక ప్ర‌జ‌ల ముందుకు ఎలా వెళ్లాల‌నే త‌ప‌న చెందుతున్నారు. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. “మేం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాం. ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాం. […]