ఎన్నికలకు ఇంకా సంవత్సరన్నర పైనే సమయం ఉంది...కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం నడిపిస్తున్నాయి...నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం దక్కించుకోవాలని...
ఎంతకాదు అనుకున్న...అధికార పార్టీ నేతలు కాస్త ప్రజలకు దూరమవుతారనే చెప్పాలి...ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు...ప్రభుత్వాన్ని నడిపే పనిలో ఉండటం వల్ల వారు ప్రజల్లో ఎక్కువ తిరగలేరు...దీని వల్ల ప్రజల్లో వారికి ఆదరణ...
వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెప్పి జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే...తమ ప్రభుత్వం అన్నీ మంచి పనులే చేస్తున్నప్పుడు ప్రజలందరి మద్ధతు మనకెందుకు ఉండకూడదు...ఎమ్మెల్యేల అంతా కలిసికట్టుగా...
సరిగ్గా ఆరు అంటే ఆరు నెలలు...ఈ లోపు ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పరుచుకోకపోతే మొహమాటం లేకుండా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని సీఎం జగన్..ఇటీవల వైసీపీ వర్క్ షాపులో చెప్పిన విషయం...
సీఎంగా తాను చేయాల్సిన పనులు చేస్తున్నానని, ఇంకా చేస్తూనే ఉన్నానని, కానీ ఎమ్మెల్యేలుగా మీరు చేయాల్సిన పని చేస్తేనే...విజయం సాధ్యమవుతుందని, తాను కష్టపడుతున్నానని, తనకు వంద సమస్యలున్నాయని, అయితే ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలని,...